ETV Bharat / state

ఆస్తి కోసం తండ్రిని బండరాయితో కొట్టి చంపేశాడు..

author img

By

Published : Dec 17, 2019, 3:32 PM IST

వనపర్తి జిల్లాలో అర ఎకరా భూమి కోసం కన్న తండ్రిని రాయితో కొట్టి దారుణంగా హత్య చేశాడు ఓ ప్రబుద్ధుడు. నిందితుడు పరారీలో ఉన్నాడని సీఐ సూర్య నాయక్ తెలిపారు.

Murder in Wanaparthy District
ఆస్తి కోసం తండ్రిని బండరాయితో కొట్టి చంపేశాడు..

వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం పుల్గర్ చర్ల గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. పుల్గర్ చర్ల గ్రామానికి చెందిన చిన్న కిష్టన్నకు ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు పదేళ్ల కిందట మృతి చెందడం జరిగింది. అతని భార్య పిల్లలు జీవనోపాధికై హైదరాబాదుకు వలస వెళ్లి జీవిస్తున్నారు. పెద్ద కుమారుడు మద్దిలేటి ఊర్లో ఉండి 7 ఎకరాల భూమి సాగు చేసుకుని బ్రతుకుతున్నాడు.

తండ్రి పేరున ఉన్న అర ఎకరా భూమి కూడా ఇవ్వాలని రాత్రి మద్యం సేవించి తండ్రితో తగదా పెట్టుకున్నాడు. ఈ ఘటనలో తండ్రిని రాయితో కొట్టటం వల్ల అతనికి తీవ్రగాయాలయ్యాయి. స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమాధ్యలోనే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆస్తి కోసం తండ్రిని బండరాయితో కొట్టి చంపేశాడు..

ఇవీ చూడండి: పెరిగిన మద్యం ధరలు... ఎల్లుండి నుంచి అమల్లోకి..

వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం పుల్గర్ చర్ల గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. పుల్గర్ చర్ల గ్రామానికి చెందిన చిన్న కిష్టన్నకు ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు పదేళ్ల కిందట మృతి చెందడం జరిగింది. అతని భార్య పిల్లలు జీవనోపాధికై హైదరాబాదుకు వలస వెళ్లి జీవిస్తున్నారు. పెద్ద కుమారుడు మద్దిలేటి ఊర్లో ఉండి 7 ఎకరాల భూమి సాగు చేసుకుని బ్రతుకుతున్నాడు.

తండ్రి పేరున ఉన్న అర ఎకరా భూమి కూడా ఇవ్వాలని రాత్రి మద్యం సేవించి తండ్రితో తగదా పెట్టుకున్నాడు. ఈ ఘటనలో తండ్రిని రాయితో కొట్టటం వల్ల అతనికి తీవ్రగాయాలయ్యాయి. స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమాధ్యలోనే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆస్తి కోసం తండ్రిని బండరాయితో కొట్టి చంపేశాడు..

ఇవీ చూడండి: పెరిగిన మద్యం ధరలు... ఎల్లుండి నుంచి అమల్లోకి..

Tg_mbnr_04_17_murder_av_ts10097 అర్ధ ఎకరా భూమి కోసం కన్న తండ్రిని రాయితో కొట్టి దారుణంగా హత్య చేసిన సంఘటన వనపర్తి జిల్లాలో చోటు చేసుకుంది. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం పుల్గర్ చర్ల గ్రామంలో దారుణం జరిగింది. అర్ధ ఎకరాల భూమి కోసం కన్న కొడుకు తండ్రిని రాయితో కొట్టి ఇ దారుణంగా హత్య చేశాడు. వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలి స్తుంటే మార్గమధ్యలో తండ్రి మృతి చెందాడు. సిఐ సూర్య నాయక్ కథనం ప్రకారం... పుల్గర్ చర్ల గ్రామానికి చెందిన చిన్న కిష్టన్న (80) కు ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు పదేళ్ల కిందట మృతి చెందడం జరిగింది. అతని భార్య పిల్లలు జీవనోపాధికై హైదరాబాదుకు వలస వెళ్లి బతుకుతున్నారు. పెద్ద కుమారుడు మద్దిలేటి ఊర్లో ఉండి 7 ఎకరాల భూమి సాగు చేసుకుని బ్రతుకుతున్నారు. తండ్రి పేరున ఉన్న అర్థ ఎకరా భూమి ఇవ్వాలని రాత్రి మద్యం సేవించి కొడుకు మద్దిలేటి తండ్రితో కొట్లాడి రాయితో దారుణంగా కొట్టడంతో మృతి చెందాడు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మద్దిలేటి పరారీలో ఉన్నాడన్ని సిఐ సూర్య నాయక్ తెలిపారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.