ETV Bharat / state

మొక్కను ఢీ కొట్టాడు... జరిమానా కట్టాడు..

author img

By

Published : Dec 9, 2019, 1:14 PM IST

Updated : Dec 9, 2019, 2:24 PM IST

హరితహారం కార్యక్రమాని ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. దీనిలో భాగంగా నాటిన మొక్కలను కొద్ది రోజుల క్రితం మేక తినటం వల్ల ఆ యజమానికి అధికారులు జరిమానా విధించారు. అలాగే ఇవాళ సిద్దిపేటలో హరితహారం మొక్కను టాటా సుమో వాహనం ఢీ కొట్టటం వల్ల చెట్టు పడిపోయింది. అధికారులు వాహనదారుడికి రూ.9500 జరిమానా విధించారు.

The tree was cut down Vehicle Owner fine 9500 rupees in siddipeta district
చెట్టును ఢీ కొట్టాడు... జరిమానా కట్టాడు..

సిద్దిపేట పట్టణంలో వైద్య కళాశాల వద్ద హరితహారంలో భాగంగా నాటిన మొక్కను టాటా సుమో వాహనం ఢీ కొట్టటం వల్ల చెట్టు పడిపోయింది. ఆ సమయంలో అక్కడే ఉన్న పోలీసులు ఈ దృశ్యాన్ని గమనించి హరితహారం అధికారి సామల్ల ఐలయ్యకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న అధికారి వాహన దారుడు రాకేష్​కి రూ.9500 జరిమానా విధించారు.

హరితహారంలో భాగంగా నాటిన మొక్కలకు నెలకు లక్షల రూపాయలు వెచ్చించి వాటిని కాపాడుతున్నామని, వాటికీ ఎవరు హాని కలిగించిన జరిమానా చెల్లించాల్సిందేనని హెచ్చరించారు. మంత్రి హరీశ్ రావు ఆదేశాల మేరకు సిద్దిపేటని హరిత సిద్దిపేటగా మార్చడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్టు తెలిపారు. హరితహారం చెట్ల భద్రత విషయంలో ప్రత్యేకంగా సహకరిస్తున్న అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

సిద్దిపేట పట్టణంలో వైద్య కళాశాల వద్ద హరితహారంలో భాగంగా నాటిన మొక్కను టాటా సుమో వాహనం ఢీ కొట్టటం వల్ల చెట్టు పడిపోయింది. ఆ సమయంలో అక్కడే ఉన్న పోలీసులు ఈ దృశ్యాన్ని గమనించి హరితహారం అధికారి సామల్ల ఐలయ్యకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న అధికారి వాహన దారుడు రాకేష్​కి రూ.9500 జరిమానా విధించారు.

హరితహారంలో భాగంగా నాటిన మొక్కలకు నెలకు లక్షల రూపాయలు వెచ్చించి వాటిని కాపాడుతున్నామని, వాటికీ ఎవరు హాని కలిగించిన జరిమానా చెల్లించాల్సిందేనని హెచ్చరించారు. మంత్రి హరీశ్ రావు ఆదేశాల మేరకు సిద్దిపేటని హరిత సిద్దిపేటగా మార్చడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్టు తెలిపారు. హరితహారం చెట్ల భద్రత విషయంలో ప్రత్యేకంగా సహకరిస్తున్న అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇవీచూడండి: కాళేశ్వరం నీళ్లతో... అమరవీరులకు 'జల నీరాజనం'

Intro: TG_SRD_71_09_JARIMAN_SCRIPT_TS10058

యాంకర్: చెట్టు ని "ఢీకొట్టిన "వాహన దారునికి 9,500 జరిమానా సిద్దిపేట పట్టణంలోని
వైద్య కళాశాల వద్ద హరితహారంలో భాగంగా నాటిన మొక్క ను టాటా సుమో వాహనం డీ కొట్టడంతో చెట్టు ద్వాంసం అయింది. దీనిని సమీపంలో ఉన్న పోలీసులు గమనించి హరితహారం అధికారి ఐలయ్య కు సమాచారం ఇవ్వడం తో అక్కడికి చేరుకున్న ఐలయ్య వాహన దారుడు రాకేష్ కి తొమ్మిది వేల ఐదు వందల జరిమానా విధించారు.

Body:హరితహారం లో భాగంగా పెంచుతున్న మొక్కలకు నెలకు లక్షల రూపాయలు వెచ్చించి వాటిని కాపాడుతున్నామని, వాటికీ ఎవరు హాని కలిగించిన జరిమానా చెల్లించాల్సిందే నని హెచ్చరించారు. *మంత్రి గారి ఆదేశాల మేరకు సిద్దిపేట ని హరిత సిద్దిపేట గా మార్చడమే ద్వేయంగా ముందుకు సాగుతున్నట్టు తెలిపారు*. Conclusion:హరితహారం అధికారి సామల్ల ఐలయ్య ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు అధికారులు
Last Updated : Dec 9, 2019, 2:24 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.