ETV Bharat / state

అమ్మాయిల్ని కాదు.. అబ్బాయిల్ని జాగ్రత్తగా చూసుకోండి: హరీశ్​ రావు

ఆడ, మగ పిల్లలు ఇద్దరిని ఒకేతీరుగా చూడాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్​ రావు అన్నారు. ఒకే తీరుగా చదివించాలన్నారు. చదువుకునే పిల్లలని వ్యవసాయ పనులకు తీసుకుపోవద్దన్నారు. తల్లిదండ్రులు అమ్మాయిలను కాదు జాగ్రత్తగా  చూసుకోవాల్సింది అబ్బాయిలను అని తెలిపారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో హరీశ్​ రావు ముఖ్య అతిథిగా పాల్గొని ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.

author img

By

Published : Dec 19, 2019, 8:38 PM IST

Updated : Dec 19, 2019, 9:43 PM IST

Take care of boys: Harish Rao at siddipet
అమ్మాయిల్ని కాదు.. అబ్బాయిల్ని జాగ్రత్తగా చూసుకోండి: హరీశ్​ రావు

ఆడ పిల్లల విషయంలో పాటిస్తున్న జాగ్రత్తలు.. మగ పిల్లల విషయంలో కూడా ఉండాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్​ రావు అన్నారు. పిల్లలు సినిమాకు, చెడు తిరుగుళ్లకు వెళ్తున్నారా... లేక కళాశాలకు వెళ్తున్నారా అనేది పరిశీలించాలన్నారు. తల్లిదండ్రులు అమ్మాయిలను కాదు జాగ్రత్తగా చూసుకోవాల్సింది అబ్బాయిలను అని తెలిపారు. మగ పిల్లలకి కూడా సామాజిక బాధ్యతలను తెలియజేయాలని సూచించారు.

ఆడ, మగ పిల్లలు ఇద్దరిని ఒకేతీరుగా చూడాలన్నారు. ఒకే తీరుగా చదివించాలన్నారు. చదువుకునే పిల్లలని వ్యవసాయ పనులకు తీసుకుపోవద్దు, వాళ్ల చదువులను దెబ్బతీయద్దొని కోరారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో హరీశ్​ రావు ముఖ్య అతిథిగా పాల్గొని ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.

అమ్మాయిల్ని కాదు.. అబ్బాయిల్ని జాగ్రత్తగా చూసుకోండి: హరీశ్​ రావు

ఇదీ చూడండి : విధులకు వెళ్తున్నానని చెప్పిన యువతి... అదృశ్యం

ఆడ పిల్లల విషయంలో పాటిస్తున్న జాగ్రత్తలు.. మగ పిల్లల విషయంలో కూడా ఉండాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్​ రావు అన్నారు. పిల్లలు సినిమాకు, చెడు తిరుగుళ్లకు వెళ్తున్నారా... లేక కళాశాలకు వెళ్తున్నారా అనేది పరిశీలించాలన్నారు. తల్లిదండ్రులు అమ్మాయిలను కాదు జాగ్రత్తగా చూసుకోవాల్సింది అబ్బాయిలను అని తెలిపారు. మగ పిల్లలకి కూడా సామాజిక బాధ్యతలను తెలియజేయాలని సూచించారు.

ఆడ, మగ పిల్లలు ఇద్దరిని ఒకేతీరుగా చూడాలన్నారు. ఒకే తీరుగా చదివించాలన్నారు. చదువుకునే పిల్లలని వ్యవసాయ పనులకు తీసుకుపోవద్దు, వాళ్ల చదువులను దెబ్బతీయద్దొని కోరారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో హరీశ్​ రావు ముఖ్య అతిథిగా పాల్గొని ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.

అమ్మాయిల్ని కాదు.. అబ్బాయిల్ని జాగ్రత్తగా చూసుకోండి: హరీశ్​ రావు

ఇదీ చూడండి : విధులకు వెళ్తున్నానని చెప్పిన యువతి... అదృశ్యం

Intro:
TG_SRD_73_19_HARISH MARKAT NUTANAKAMITI_SCRIPT_TS10058


యాంకర్: దేశానికి మహిళ ఆర్ధిక మంత్రిగా ఉన్న మీరు దేశంలోని మహిళలందరికీ వడ్డీలేని రుణాలు ఇవ్వాలని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ కోరానని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమం స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ జడ్పీ చైర్మన్ రోజా శర్మ మార్కెట్ కమిటీ అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.అనంతరం
235లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. మహిళా గ్రూప్ సంఘానికి చెక్కును అందించారు.


Body:ఈ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..... నిన్న ఢిల్లీలో రాష్ట్ర ఆర్థిక మంత్రుల సమావేశంలో ఆర్థిక మాద్యం ఆర్థిక క్రమశిక్షణ పైన చర్చ జరిగిందని వడ్డీలేని రుణాలు దేశంలో కొన్ని జిల్లాలకే ఇస్తున్నారని అన్ని జిల్లాలకు ఇవ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కోరినట్లు హరీష్ రావు తెలిపారు. మహిళలకు 90% బ్యాంకులకు రుణాలు కడుతున్నారు ఆడవాళ్లకు రుణాలు ఇవ్వడం వల్ల ఉపాధి కార్యక్రమాలు చేపట్టి గత ఆర్థిక వ్యవస్థ బాగు పడుతుందని చెప్పారు. ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఆర్థిక మాద్యం పై చర్చలు జరిగాయని ఖర్చులు తగ్గించుకోవాలని సూచించినట్లు హరీష్ రావు అన్నారు. క్రమశిక్షణ పాటించాలని చెప్పారు. అనంతగిరి రిజర్వాయర్ తో తోటపల్లి రిజర్వాయర్ లతో బెజ్జంకి మండలంలో కరువు ఇక ఉండదని చెరువులు బోరుబావులు కుంటల్లో నీళ్లు ఫుల్లుగా ఉంటాయని ఇక నీళ్ల బాధ ఉండదు అని చెప్పుకొచ్చారు. మహిళలు పాడి వైపు దృష్టి సారించాలని ప్రతి ఇంటికి రెండు ఆవులు ఉంటాయని శనిగరం చెరువు లో నీరు ఉంటుందని ఎండాకాలంలో కూడా నీళ్ళు ఉంటాయని యాసంగి పంట కూడా నీరు అందుతుందని స్థానిక ప్రజలు తెలిపారు. ఇప్పటికే మిడ్ మానేరు నిండుకుండ లాగా ఉందని ఇప్పటికే కొన్ని మండలాలకు నీరు పంపిస్తున్నాం.


Conclusion:సిద్దిపేట నియోజకవర్గం లోని కొన్ని గ్రామాలలో మిర్చి పంట పండిస్తూ లక్షలు సంపాదిస్తున్నారు. అని ఒక వరి పంట నే కాదు ఇతరత్రా పంటలు పండించి రైతులు లాభం పొందాలన్నారు. తల్లిదండ్రులు అమ్మాయిలను కాదు జాగ్రత్తగా చూసుకోవాల్సినది అబ్బాయిలను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి అబ్బాయి ఎక్కడ వెళుతున్నారు. కాలేజీకి వెళ్తున్నారా లేదా తెలుసుకొని అబ్బాయిలను కూడా అదుపులో ఉంచుకోవాలని హరీష్ రావు సభ ఉద్దేశించి మాట్లాడారు. బెజ్జంకి మండలానికి మూడు నెలల తర్వాత నిధులు కేటాయించి మండలాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు.

బైట్: ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు
Last Updated : Dec 19, 2019, 9:43 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.