సిద్దిపేట పట్టణంలోని రైతు బజార్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను మంత్రులు హరీశ్ రావు, నిరంజన్ రెడ్డి సందర్శించారు. రైతుబజార్లో అన్ని దుకాణాలకు వెళ్లి వ్యాపారులతో మాట కలిపారు. వారి బాగోగులు.. కూరగాయల ధరలు.. తదితరాలపై వారితో ముచ్చటించారు. కూరగాయలు, చేపలు కొనుగోలు చేశారు. మంత్రుల రాకతో మార్కెట్ సందడిగా మారింది.
ఇదీ చూడండి: ఎంజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డిసెంబర్ 1న సామూహిక వివాహాలు