ETV Bharat / state

వేడి సాంబార్​ మీద పడి బాలుడి మృతి

author img

By

Published : Nov 19, 2019, 11:28 PM IST

Updated : Nov 19, 2019, 11:46 PM IST

నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. చిన్నారుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన తల్లిదండ్రులు ఆదమరిస్తే ఏం జరుగుతుందో ఈ ఘటన మరోసారి కళ్లకు కట్టింది. వేడి వేడి సాంబార్ మీద పడి మూడేళ్ల బాబు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా సర్దారణగర్​లో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

boy dead

సంగారెడ్డి జిల్లా టేక్మాల్​ మండలం సిరిపల్లి చెందిన సురేశ్​ తన కొడుకు మూడేళ్ల హరీశ్​తో కలిసి రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సర్దారణగర్​లోని​ బంధువుల ఇంటికి వెళ్లాడు. అక్కడ ఫంక్షన్​లో వేడి వేడి సాంబార్​ హరీశ్​పై పడింది. తీవ్ర గాయాలైన హరీశ్​ను హైదరాబాద్​ ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

వేడి సాంబార్​ మీద పడి బాలుడి మృతి

ఇవీ చూడండి: కామారెడ్డిలో హమాలీ దారుణ హత్య

సంగారెడ్డి జిల్లా టేక్మాల్​ మండలం సిరిపల్లి చెందిన సురేశ్​ తన కొడుకు మూడేళ్ల హరీశ్​తో కలిసి రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సర్దారణగర్​లోని​ బంధువుల ఇంటికి వెళ్లాడు. అక్కడ ఫంక్షన్​లో వేడి వేడి సాంబార్​ హరీశ్​పై పడింది. తీవ్ర గాయాలైన హరీశ్​ను హైదరాబాద్​ ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

వేడి సాంబార్​ మీద పడి బాలుడి మృతి

ఇవీ చూడండి: కామారెడ్డిలో హమాలీ దారుణ హత్య

Intro:వేడి వేడి సాంబార్ పడి 3 సంవత్సరాల బాబు చికిత్స పొందుతూ మృతి... రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సర్దారణగర్ లో చోటుచేసుకుంది.Body:రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని సర్దార్ నగర్ గ్రామంలో నిన్న జరిగిన ప్రమాదంలో సంగారెడ్డి జిల్లా టేక్మాల్ మండలం సిరి పల్లి గ్రామానికి చెందిన హరీష్ మూడున్నర సంవత్సరాలు ప్రమాద వషతు వెడి వెడి సాంబార్ లొపాడి ఈరోజు చికిత్స పొందుతూ ఉస్మానియా ఆస్పత్రిలో మృతిConclusion:రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సుభాష్ రెడ్డి, 986681234
Last Updated : Nov 19, 2019, 11:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.