ETV Bharat / state

ఒవైసీకో న్యాయం మాకో న్యాయమా: ఎంపీ అర్వింద్​ - ఒవైసీకో న్యాయం మాకో న్యాయమా: ఎంపీ అర్వింద్​

నిజామాబాద్​ సీపీ కార్తికేయపై ఎంపీ అర్వింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్​లో ప్రచారం చేస్తున్న సమయంలో సీపీ నుంచి ఫోన్​ వచ్చింది. రాజా సింగ్​ పర్యటనకు అనుమతివ్వని పోలీసులు ఒవైసీ పర్యటనకు ఎలా అనుతిస్తారంటూ ప్రశ్నించారు.

mp arvind speak with cp of nizamabad for campaign
ఒవైసీకో న్యాయం మాకో న్యాయమా: ఎంపీ అర్వింద్​
author img

By

Published : Jan 17, 2020, 11:25 PM IST

భాజపా ఎమ్మెల్యే రాజా సింగ్​ రేపు నిజామాబాద్​ జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన రానున్న నేపథ్యంలో స్థానిక భాజపా నాయకులు బైక్​ ర్యాలీకి అనుమతికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే పోలీసులు వారికి అనుమతి ఇవ్వలేదు.

ఈ రోజు ఆర్మూర్​లో ఎంపీ అర్వింద్​ ప్రచారంలో ఉండగా సీపీ కార్తీకేయ ఫోన్​ చేశారు. రాజా సింగ్​ పర్యటనకు అనుమతివ్వని పోలీసులు ఒవైసీ పర్యటనకు ఎలా అనుతిస్తారంటూ సీపీని ప్రశ్నించారు ఎంపీ. రేపు చేపట్టే నిరాహార దీక్షను తాను విరమించుకున్నట్లు చెప్పారు. అనుమతి ఇచ్చినా ఇవ్వపోయినా రేపు ద్విచక్ర వాహన ర్యాలీ చేసి తీరుతామని తేల్చి చెప్పారు.

ఒవైసీకో న్యాయం మాకో న్యాయమా: ఎంపీ అర్వింద్​

ఇవీ చూడండి;నిర్భయ దోషి క్షమాభిక్షకు నిరాకరించిన రాష్ట్రపతి

భాజపా ఎమ్మెల్యే రాజా సింగ్​ రేపు నిజామాబాద్​ జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన రానున్న నేపథ్యంలో స్థానిక భాజపా నాయకులు బైక్​ ర్యాలీకి అనుమతికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే పోలీసులు వారికి అనుమతి ఇవ్వలేదు.

ఈ రోజు ఆర్మూర్​లో ఎంపీ అర్వింద్​ ప్రచారంలో ఉండగా సీపీ కార్తీకేయ ఫోన్​ చేశారు. రాజా సింగ్​ పర్యటనకు అనుమతివ్వని పోలీసులు ఒవైసీ పర్యటనకు ఎలా అనుతిస్తారంటూ సీపీని ప్రశ్నించారు ఎంపీ. రేపు చేపట్టే నిరాహార దీక్షను తాను విరమించుకున్నట్లు చెప్పారు. అనుమతి ఇచ్చినా ఇవ్వపోయినా రేపు ద్విచక్ర వాహన ర్యాలీ చేసి తీరుతామని తేల్చి చెప్పారు.

ఒవైసీకో న్యాయం మాకో న్యాయమా: ఎంపీ అర్వింద్​

ఇవీ చూడండి;నిర్భయ దోషి క్షమాభిక్షకు నిరాకరించిన రాష్ట్రపతి

Intro:
సీపీ కార్తికేయ పై ఎంపీ అర్వింద్ చరణవాణిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్ముర్ పట్టణం పెర్కిట్ నుండి పాత బస్టాండ్ వరకు చేపట్టిన ర్యాలీ లో ఆయన పాల్గొన్నారు..ఐతే ర్యాలీ కొనసాగుతున్న సమయంలో సీపీ ఫోన్ చేయడంతో ప్రచార రథం ఆపి స్పీకర్ ఆన్ చేసి చారవణిలో మాటల యుద్ధం కురిపించారు.


Body:బైట్:
1)ఎంపీ అర్వింద్ నిజామాబాద్ బీజేపీ.


Conclusion:రేపు రాజా సింగ్ జిల్లా పర్యటన నేపథ్యంలో పోలీసుల అనుమతి కొరకు బీజేపీ నాయకులు దరఖాస్తు చేసుకున్నారు.
ఒవైసీ జిల్లా పర్యటనకు ఎలా అనుమతిస్తారు బీజేపీ గోశామల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ద్విచక్ర వాహన ర్యాలీ కి ఎందుకు అనుమతి ఇవ్వరు అని ఆయనను ప్రశ్నించారు. రేపు చేపట్టే నిరాహార దీక్షను నేను విరమించుకున్న తెరాస ,ఎంఐ ఎం పార్టీలకు తొత్తుగా పోలీసులు మారడం సరికాదన్నారు.మీరు అనుమతి ఇచ్చిన ఇవ్వనున్న రేపు రాజా సింగ్ ద్విచక్ర వాహన ర్యాలీ జిల్లా లో ,అర్ముర్లో చేసి తిరుతమన్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.