ETV Bharat / state

తాళం వేసిన ఇంట్లో చోరీ.. 15 లక్షలు అపహరణ - సాటాపూర్​

నిజామాబాద్​ జిల్లా సాటాపూర్​లో తాళం వేసిన ఇంట్లో దొంగతనం జరిగింది. ఈ ఘటనలో 15 లక్షల నగదును కేటుగాళ్లు ఎత్తుకెళ్లారు.

తాళం వేసిన ఇంట్లో చోరీ.. 15 లక్షలు అపహరణ
author img

By

Published : Nov 25, 2019, 3:34 PM IST

తాళం వేసిన ఇంట్లో చోరీ.. 15 లక్షలు అపహరణ
నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం సాటాపూర్​లో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. ఆమన్ అనే పశువుల వ్యాపారి ఇంట్లో లేని సమయంలో తాళం పగులగొట్టి 15 లక్షల నగదు దోచుకెళ్లారు. బాధితుడు వచ్చి చూడగా ఇల్లు తాళం తీసి ఉండడం వల్ల పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు జాగిలంతో పరిసరాలను పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీచూడండి: దుండిగల్​ పీఎస్​ పరిధిలో ఇద్దరు మహిళల అదృశ్యం

తాళం వేసిన ఇంట్లో చోరీ.. 15 లక్షలు అపహరణ
నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం సాటాపూర్​లో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. ఆమన్ అనే పశువుల వ్యాపారి ఇంట్లో లేని సమయంలో తాళం పగులగొట్టి 15 లక్షల నగదు దోచుకెళ్లారు. బాధితుడు వచ్చి చూడగా ఇల్లు తాళం తీసి ఉండడం వల్ల పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు జాగిలంతో పరిసరాలను పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీచూడండి: దుండిగల్​ పీఎస్​ పరిధిలో ఇద్దరు మహిళల అదృశ్యం

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.