ETV Bharat / state

తన పొలం కంచె.. తనకే యమపాశం - ద్యుదాఘాతానికి గురై ఓ రైతు మృతి చెందాడు

తన పొలం రక్షణ కోసం వేసిన కంచె.. తననే బలి తీసుకుంది. పందుల బెడద నుంచి పంటను కాపాడానికి కంచెను వేసి విద్యుత్​ సరఫరా చేశాడు. కానీ ఆ కంచె తన పాలిట యమపాశంగా మారింది. ఈ ఘటన నిర్మల్ జిల్లా ముథోల్​లో చోటు చేసుకుంది.

The fence of his farm Yamapasham himself at nirmal district
తన పొలం కంచె.. తనకే యమపాశం
author img

By

Published : Jan 8, 2020, 1:31 PM IST

పంట పొలాల్లో పంటకు నీరు అందించే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లా ముథోల్​లో జరిగింది. లక్ష్మణ్ అనే రైతు తన పంట పొలాన్ని అడవి జంతువుల నుంచి కాపాడడానికి కంచె వేశాడు.

కంచెకు విద్యుత్తు సరఫరా ఉండటం వల్ల ప్రమాదవశాత్తు తీగలు తగలి అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తన పొలం కంచె.. తనకే యమపాశం

ఇదీ చూడండి : 'నీరే ఇవ్వలేదు... ఓట్లు ఎలా అడుగుతరు'

పంట పొలాల్లో పంటకు నీరు అందించే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లా ముథోల్​లో జరిగింది. లక్ష్మణ్ అనే రైతు తన పంట పొలాన్ని అడవి జంతువుల నుంచి కాపాడడానికి కంచె వేశాడు.

కంచెకు విద్యుత్తు సరఫరా ఉండటం వల్ల ప్రమాదవశాత్తు తీగలు తగలి అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తన పొలం కంచె.. తనకే యమపాశం

ఇదీ చూడండి : 'నీరే ఇవ్వలేదు... ఓట్లు ఎలా అడుగుతరు'

Intro:TG_ADB_60_08_MUDL_VIDYUTH GATAMTO RAITU MRUTI_AV_TS10080


Body:mudl


Conclusion:mudl
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.