ETV Bharat / state

'కేసీఆర్​.. కాంగ్రెస్​తో కలిసి నడవండి' - కేసీఆర్​.. కాంగ్రెస్​తో కలిసి నడవండి: ఏఐసీసీ కార్యదర్శి

పౌరసత్వ సవరణ చట్టంపై ముఖ్యమంత్రి కేసీఆర్​ కాంగ్రెస్​తో కలిసి నడవాలని ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాస కృష్ణన్​ కోరారు.

aicc secretary asks kcr to join hands with us
కేసీఆర్​.. కాంగ్రెస్​తో కలిసి నడవండి: కాంగ్రెస్​ నేత
author img

By

Published : Dec 20, 2019, 8:00 PM IST

పౌరసత్వ సవరణ చట్టంపై ముఖ్యమంత్రి కేసీఆర్​ ఎందుకు స్పందించడం లేదని ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాస కృష్ణన్ ప్రశ్నించారు. నిర్మల్​ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి నివాసంలో జరిగిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. పౌరసత్వ సవరణ చట్టంపై పోరాటం చేసేందుకు కాంగ్రెస్​తో కలిసి నడవాలని కేసీఆర్​ను కోరారు.

భారతదేశంలో అన్ని మతాల వారికి జీవించే హక్కు ఉందన్నారు. హిందూ దేశంగా మార్చాలని మోదీ భావిస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో నిర్మల్​ జిల్లా కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షుడు రామారావు పటేల్​, మాజీ ఎంపీ రమేశ్​ రాఠోడ్​, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కేసీఆర్​.. కాంగ్రెస్​తో కలిసి నడవండి: కాంగ్రెస్​ నేత

ఇవీచూడండి: గాంధీభవన్​లో కాంగ్రెస్​ ముఖ్యనేతల సమావేశం

పౌరసత్వ సవరణ చట్టంపై ముఖ్యమంత్రి కేసీఆర్​ ఎందుకు స్పందించడం లేదని ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాస కృష్ణన్ ప్రశ్నించారు. నిర్మల్​ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి నివాసంలో జరిగిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. పౌరసత్వ సవరణ చట్టంపై పోరాటం చేసేందుకు కాంగ్రెస్​తో కలిసి నడవాలని కేసీఆర్​ను కోరారు.

భారతదేశంలో అన్ని మతాల వారికి జీవించే హక్కు ఉందన్నారు. హిందూ దేశంగా మార్చాలని మోదీ భావిస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో నిర్మల్​ జిల్లా కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షుడు రామారావు పటేల్​, మాజీ ఎంపీ రమేశ్​ రాఠోడ్​, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కేసీఆర్​.. కాంగ్రెస్​తో కలిసి నడవండి: కాంగ్రెస్​ నేత

ఇవీచూడండి: గాంధీభవన్​లో కాంగ్రెస్​ ముఖ్యనేతల సమావేశం

Intro:TG_ADB_33_20_AICC SECRETORY_AVB_TS0033
పౌరసత్వ బిల్లుపై కాంగ్రెస్ పోరాడుతుందని...
---------------------------------------------------
పౌరసత్వ బిల్లుపై కాంగ్రెస్ పోరాడుతుందని ఏ.ఐ. సిసి కార్యదర్శి శ్రీనివాస కృష్ణన్ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి నివాసంలో పుర ఎన్నికల నేపత్యంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా సమావేశానికి ఆయన హాజరయ్యారు. సమావేశానికి ముందు విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ బిల్లును రాజ్యాంగ విరుద్దంగా ప్రవేశపెట్టిందని ఆరోపించారు. భారత దేశంలో ప్రతి మతస్తుడు జీవించే హక్కు ఉందన్నారు. నరేంద్ర మోడీ ఈ దేశాన్ని కేవల హిందూ దేశంగా భావిస్తున్నారని విమర్శించారు. పౌరసత్వ బిల్లుపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎందుకు పెదవి విప్పడం లేదని ప్రశ్నించారు. పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీతో తెలంగాణ ముఖ్యమంత్రి కలిసిరావాలంని అన్నారు. ఈ సమావేశంలో నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామారావు పటేల్, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బైట్.. శ్రీనివాస కృష్ణన్.. ఏ.ఐ. సిసి కార్యదర్శి


Body:నిర్మల్ జిల్లా


Conclusion:శ్రీనివాస్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.