ETV Bharat / state

తెరాసను ఓడిస్తేనే అభివృద్ధి: ఉత్తమ్​ కుమార్​ రెడ్డి - municipal Elections in telangna

పుర ఎన్నికల్లో తెరాసను ఓడిస్తేనే అభివృద్ధి పథకాలకు ముందడుగు పడుతుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నల్గొండలో పర్యటించిన ఆయన అధికార పార్టీ తీరును తప్పుబట్టారు.

uttam kumar reddy campaign in nalgonda
తెరాసను ఓడిస్తేనే అభివృద్ధి: ఉత్తమ్​ కుమార్​ రెడ్డి
author img

By

Published : Jan 19, 2020, 3:21 PM IST

ముఖ్యమంత్రిగా కేసీఆర్, పురపాలక మంత్రిగా కేటీఆర్ విఫలమయ్యారని విమర్శించారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా తన పార్లమెంటు నల్గొండలో పర్యటించారు. అధికార పార్టీ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ఇన్నాళ్లూ అన్ని అంశాలపై భాజపాకు కేసీఆర్ సర్కారు మద్దతు పలికిందని.. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికైనా శాసనసభలో తీర్మానం చేయాలన్నారు. అన్ని మున్సిపాలిటీలు కాంగ్రెస్​ కైవసం చేసుకుంటుందని చెప్పారు. హస్తం పార్టీ కార్యకర్తలు అందరూ ప్రచారంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.

తెరాసను ఓడిస్తేనే అభివృద్ధి: ఉత్తమ్​ కుమార్​ రెడ్డి

ఇవీ చూడండి: వికారాబాద్​లో మైనర్​బాలికపై అత్యాచారం

ముఖ్యమంత్రిగా కేసీఆర్, పురపాలక మంత్రిగా కేటీఆర్ విఫలమయ్యారని విమర్శించారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా తన పార్లమెంటు నల్గొండలో పర్యటించారు. అధికార పార్టీ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ఇన్నాళ్లూ అన్ని అంశాలపై భాజపాకు కేసీఆర్ సర్కారు మద్దతు పలికిందని.. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికైనా శాసనసభలో తీర్మానం చేయాలన్నారు. అన్ని మున్సిపాలిటీలు కాంగ్రెస్​ కైవసం చేసుకుంటుందని చెప్పారు. హస్తం పార్టీ కార్యకర్తలు అందరూ ప్రచారంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.

తెరాసను ఓడిస్తేనే అభివృద్ధి: ఉత్తమ్​ కుమార్​ రెడ్డి

ఇవీ చూడండి: వికారాబాద్​లో మైనర్​బాలికపై అత్యాచారం

TG_NLG_01_19_Uttam_On_TRS_AB_TS10133_3067451 Reporter: I.Jayaprakash Camera: Janardhan Contributer: Madhu(Nalgonda) నోట్: 3జీ కిట్ ద్వారా వచ్చిన ఫీడ్ వాడుకోగలరు. ----------------------------------------------------------------- ( ) పుర ఎన్నికల్లో తెరాసను ఓడిస్తేనే అభివృద్ధి పథకాలకు మున్ముందు ముందడుగు పడుతుందని... పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్, పురపాలక మంత్రిగా కేటీఆర్ విఫలమయ్యారని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తన పార్లమెంటు నియోజకవర్గ కేంద్రమైన నల్గొండలో పర్యటించిన ఉత్తమ్... అధికార పార్టీ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ఇన్నాళ్లూ అన్ని అంశాలపై భాజపాకు కేసీఆర్ సర్కారు మద్దతు పలికిందని... పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికైనా శాసనసభలో తీర్మానం చేసి కమలం పార్టీని ఎదిరించే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. ..........Byte బైట్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.