ETV Bharat / state

మేడారం జాతరకు రావాలని మంత్రి కేటీఆర్​కు ఆహ్వానం

author img

By

Published : Jan 29, 2020, 8:55 PM IST

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు రావాలని తెరాస పార్టీ కార్యనిర్వాక అధ్యక్షుడు కేటీఆర్​​ను రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్​ రావు, సత్యవతి రాఠోడ్​ ఆహ్వానించారు. ఇవాళ మంత్రి కేటీఆర్​ను కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. వచ్చే నెల 5న ప్రారంభంకానున్న వనదేవతల జాతరకు హాజరు కావాలని కోరారు. జాతర ఏర్పాట్లు, పనుల పురోగతిని కేటీఆర్‌కు మంత్రులతోపాటు వరంగల్​ జిల్లా నేతలు వివరించారు.

Telangana Ministers invites KTR to come to the medaram jathara
Telangana Ministers invites KTR to come to the medaram jathara

.

మేడారం జాతరకు రావాలని మంత్రి కేటీఆర్​కు ఆహ్వానం

.

మేడారం జాతరకు రావాలని మంత్రి కేటీఆర్​కు ఆహ్వానం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.