మేడారం మహా జాతర ఏర్పాట్లను ఉన్నత అధికారులు పరిశీలించారు. పనుల్లో నాణ్యత లోపాలు తాత్కాలిక నిర్మాణాల్లో అవినీతిపై ఈనాడు- ఈటీవీ భారత్లో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. పనులను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ములుగు జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. ఇప్పటికీ క్షేత్రస్థాయిలో ఏర్పాటు చేసిన విజిలెన్స్ బృందాలను అప్రమత్తం చేసి పనుల్లో నాణ్యత ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశాలు జారీచేశారు.
ఈటీవీ భారత్ ఎఫెక్ట్: మేడారం పనుల్లో నిర్లక్ష్యం కథనానికి స్పందన
'ఆసియాలోనే అతిపెద్ద జాతరపై ఎందుకింత నిర్లక్ష్యం?' అంటూ ఈటీవీ భారత్ మేడారం పనుల నిర్లక్ష్యంపై రాసిన కథనానికి అధికార యంత్రాంగం కదిలింది. జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.
![ఈటీవీ భారత్ ఎఫెక్ట్: మేడారం పనుల్లో నిర్లక్ష్యం కథనానికి స్పందన ఈటీవీ భారత్ ఎఫెక్ట్: మేడారం పనుల్లో నిర్లక్ష్యం కథనానికి స్పందన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5634405-909-5634405-1578459625223.jpg?imwidth=3840)
ఏటూరునాగారం ఐటీడీఏ పీఓ చక్రధర్ పనులను పరిశీలించేందుకు వెళ్లగా.. రహదారిపై పెరిగిన గడ్డిని తొలగించి.. నాణ్యత లోపాలను కప్పిపుచ్చే ప్రయత్నాలు చేశారు అధికారులు. దీనిపై పీవో ఆగ్రహం వ్యక్తం చేశారు. తాత్కాలిక మరుగుదొడ్ల పనుల్లో నాణ్యత పాటించాలని.. లేదంటే బిల్లులు నిలిపివేస్తామని హెచ్చరించారు.
ఇవీ చూడండి: ఆసియాలోనే అతిపెద్ద జాతరపై ఎందుకింత నిర్లక్ష్యం?
మేడారం మహా జాతర ఏర్పాట్లను ఉన్నత అధికారులు పరిశీలించారు. పనుల్లో నాణ్యత లోపాలు తాత్కాలిక నిర్మాణాల్లో అవినీతిపై ఈనాడు- ఈటీవీ భారత్లో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. పనులను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ములుగు జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. ఇప్పటికీ క్షేత్రస్థాయిలో ఏర్పాటు చేసిన విజిలెన్స్ బృందాలను అప్రమత్తం చేసి పనుల్లో నాణ్యత ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశాలు జారీచేశారు.
ఏటూరునాగారం ఐటీడీఏ పీఓ చక్రధర్ పనులను పరిశీలించేందుకు వెళ్లగా.. రహదారిపై పెరిగిన గడ్డిని తొలగించి.. నాణ్యత లోపాలను కప్పిపుచ్చే ప్రయత్నాలు చేశారు అధికారులు. దీనిపై పీవో ఆగ్రహం వ్యక్తం చేశారు. తాత్కాలిక మరుగుదొడ్ల పనుల్లో నాణ్యత పాటించాలని.. లేదంటే బిల్లులు నిలిపివేస్తామని హెచ్చరించారు.
ఇవీ చూడండి: ఆసియాలోనే అతిపెద్ద జాతరపై ఎందుకింత నిర్లక్ష్యం?
G Raju mulugu contributor
యాంకర్ : మేడారం మహా జాతర ఏర్పాట్లను ఉన్నత అధికారులు పరిశీలించారు పనుల్లో నాణ్యత లోపాలు తాత్కాలిక నిర్మాణాల్లో అవినీతిపై ఈనాడు ఈ టీవీ కథనానికి అధికారులు స్పందించారు. పనులను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ములుగు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. ఇప్పటికీ క్షేత్రస్థాయిలో ఏర్పాటు చేసిన విజిలెన్స్ బృందాలను అప్రమత్తం చేసి పనుల్లో నాణ్యత ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు ఏటూరునాగారం ఐటిడిఎ పి ఓ చక్రధర్ రహదారిపై గడ్డిని పరిశీలించడానికి వెళ్లి అక్కడ దాన్ని తొలగించి నాణ్యత లోపాలను కప్పిపుచ్చే ప్రయత్నాలు జరిగాయి దీంతో పి ఓ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్ ఈ రాంబాబు తో చరవాణి లో మాట్లాడి పనులు ఇలా ఉంటే ఎలా అని ప్రశ్నించారు. జాతర ఆవరణంలో తాత్కాలిక మరుగుదొడ్ల పనుల్లో నాణ్యత పాటించాలని, లేదంటే బిల్లులు నిలిపివేస్తామని హెచ్చరించారు. ఊరటం రహదారి జంపన్నవాగుపై కొట్టుకుపోయిన వంతెన నిర్మాణానికి ఈసారి నిధులు కేటాయింపులు చేయలేదని అన్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఈ మురళీకృష్ణ, క్వాలిటీ కంట్రోల్ ఈఈ బాలు, తాసిల్దార్ శ్రీనివాస్ తదితరులు పనులు పరిశీలించిన వాళ్ళు ఉన్నారు ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన తాత్కాలిక మరుగుదొడ్ల నిర్మాణాలు, తాగునీటి పైపులైన్లు ట్యాంకుల పనులను ఆశాఖ జగన్మోహన్ రెడ్డి, ఎస్ ఈ రామచంద్ర పరిశీలించారు
Body:ss
Conclusion:బైట్స్: స్వామి కన్నెపల్లి గ్రామస్తుడు
2, బాబన్న ఊరట్టం మాజీ సర్పంచ్
3, చక్రధరరావు ఐటీడీఏ పీవో ఏటూరునాగారం
సర్ ఐటీడీఏ పీవో చక్రధరరావు బైట్ లోపాలు ఉన్నాయి సరిచేసి వాడుకోగలరు
TAGGED:
మేడారం పనుల్లో నిర్లక్ష్యం