ETV Bharat / state

ములుగు జిల్లాలో పలు ప్రాజెక్టులు సందర్శించిన స్మితా సబర్వాల్​ - CMO Secretary Smita Sabarwal visited tupakulagudem project

తుపాకులగూడెం ప్రాజెక్టును సీఎంవో ప్రధాన కార్యదర్శి  స్మితా సబర్వాల్ సందర్శించారు. ములుగు మండలం బండపల్లిలోని  దేవాదుల ఫేస్ త్రీ ప్యాకేజీ మూడు ఇంటర్నల్ పనులను పరిశీలించారు.

ములుగు జిల్లాలో పలు ప్రాజెక్టులు సందర్శించిన స్మిత సబర్వాల్​
author img

By

Published : Nov 22, 2019, 5:57 PM IST

ములుగు జిల్లాలో సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్​ పర్యటించారు. పలు ప్రాజెక్టుల పనులను పరిశీలించారు. ములుగు జిల్లా తుపాకులగూడెం ప్రాజెక్టును స్మితా సబర్వాల్ సందర్శించారు. బండపల్లి వద్ద గల దేవాదుల ఫేస్ త్రీ ప్యాకేజీ ఇంటర్నల్ పనులను ఆమె పరిశీలించారు. రామప్ప నుంచి ధర్మసాగర్ వరకు జరుగుతున్న సొరంగం మూడో దశ పనులు పోస్టల్ పంపిణీ పనుల్లో జాప్యం జరగకుండా వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. దేవాదుల సొరంగ పనుల డిజైనింగ్, పనులకు పట్టే సమయాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ములుగు జిల్లాలో పలు ప్రాజెక్టులు సందర్శించిన స్మితా సబర్వాల్​

ఇదీ చూడండి: ఏసీబీ వలలో అవినీతి తిమింగలం

ములుగు జిల్లాలో సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్​ పర్యటించారు. పలు ప్రాజెక్టుల పనులను పరిశీలించారు. ములుగు జిల్లా తుపాకులగూడెం ప్రాజెక్టును స్మితా సబర్వాల్ సందర్శించారు. బండపల్లి వద్ద గల దేవాదుల ఫేస్ త్రీ ప్యాకేజీ ఇంటర్నల్ పనులను ఆమె పరిశీలించారు. రామప్ప నుంచి ధర్మసాగర్ వరకు జరుగుతున్న సొరంగం మూడో దశ పనులు పోస్టల్ పంపిణీ పనుల్లో జాప్యం జరగకుండా వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. దేవాదుల సొరంగ పనుల డిజైనింగ్, పనులకు పట్టే సమయాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ములుగు జిల్లాలో పలు ప్రాజెక్టులు సందర్శించిన స్మితా సబర్వాల్​

ఇదీ చూడండి: ఏసీబీ వలలో అవినీతి తిమింగలం

Intro:tg_wgl_51_22_intecvel_cmo_parsheelana_av_ts10072_HD
G Raju mulugu. contributor

యాంకర్ వాయిస్ : ములుగు జిల్లా కనేకల్ మండలం తుపాకులగూడెం ప్రాజెక్టును సీఎం ఓ ప్రధాన కార్యదర్శి స్మిత సబర్వాల్ హెలికాప్టర్ ద్వారా ప్రాజెక్టు చేరుకొని పనులను అరగంట సేపు పరిశీలించారు. ములుగు మండలం బండపల్లి గ్రామం వద్ద గల దేవాదుల ఫేస్ త్రీ ప్యాకేజీ మూడు ఇంటర్నల్ పనులను సందర్శించిన తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్మిత సబర్వాల్ తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దేవాదుల ఎత్తిపోతల పథకం నుండి రైతులకు సాగునీరు అందించాలని కొన్ని సంవత్సరాల క్రితం నుండి నిర్మిస్తున్న సొరంగం పనులు నిలిచిపోయాయి దీంతో ప్రభుత్వ సీఎం ప్రధాన కార్యదర్శి తనిఖీ చేశారు. రామప్ప నుండి ధర్మసాగర్ వరకు జరుగుతున్న స్వరంగా మూడో దశ పనులు పోస్టల్ పంపిణీ నిర్వహిస్తుంది. ఈ పనులను జాప్యం జరగకుండా త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఇక్కడ జరుగుతున్న దేవాదుల దేవాదుల సొరంగ పనులు ఎలాంటి డిజైనింగ్ చేస్తున్నారు ఇప్పటివరకు పూర్తవుతాయని సమాచారాన్ని తెలుసుకున్న ప్రధాన కార్యదర్శి స్మిత సబర్వాల్ త్వరితగతిన పనులు పూర్తిచేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.


Body:ss


Conclusion:no

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.