ETV Bharat / state

'గెలుపు కోసం కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేయాలి' - మేడ్చల్​ జిల్లాలో కాంగ్రెస్​ పార్టీ మున్సిపల్​ ఎన్నికల సన్నాహక సభ

మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారం, దమ్మాయిగూడా మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు మున్సిపల్ ఎన్నికల సన్నాహక సభలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ రేవంత్​ రెడ్డి, జిల్లా కాంగ్రెస్​ అధ్యక్షుడు కూన శ్రీశైలం గౌడ్​ పాల్గొన్నారు.

revanth reddy
'గెలుపు కోసం కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేయాలి'
author img

By

Published : Jan 6, 2020, 5:47 PM IST

పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు కోసం కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని.... మల్కాజిగిరి రేవంత్‌రెడ్డి సూచించారు. మేడ్చల్‌ జిల్లా కీసర మండలం నాగారం, దమ్మాయిగూడ పురపాలక పరిధిలో కాంగ్రెస్‌ సన్నాహక సమావేశం నిర్వహించింది. టికెట్టు ఎవరికి కేటాయించినప్పటికీ.... పార్టీని గెలిపించేందుకు కార్యకర్తలందరూ... ఒకే తాటిపైకి రావాలని సూచించారు. నియోజకవర్గంలో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలని రేవంత్‌రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

'గెలుపు కోసం కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేయాలి'

ఇదీ చూడండి: పల్లె ప్రగతిలో ప్రజలే భాగస్వాములవ్వాలి: స్మిత సబర్వాల్​

పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు కోసం కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని.... మల్కాజిగిరి రేవంత్‌రెడ్డి సూచించారు. మేడ్చల్‌ జిల్లా కీసర మండలం నాగారం, దమ్మాయిగూడ పురపాలక పరిధిలో కాంగ్రెస్‌ సన్నాహక సమావేశం నిర్వహించింది. టికెట్టు ఎవరికి కేటాయించినప్పటికీ.... పార్టీని గెలిపించేందుకు కార్యకర్తలందరూ... ఒకే తాటిపైకి రావాలని సూచించారు. నియోజకవర్గంలో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలని రేవంత్‌రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

'గెలుపు కోసం కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేయాలి'

ఇదీ చూడండి: పల్లె ప్రగతిలో ప్రజలే భాగస్వాములవ్వాలి: స్మిత సబర్వాల్​

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.