ETV Bharat / state

గురుకుల సిబ్బంది నిర్లక్ష్యం.. విద్యార్థి మృతి

author img

By

Published : Oct 31, 2019, 3:28 PM IST

గురుకుల విద్యార్థిని కావ్యకు డెంగీ వ్యాధి సోకినా ఉపాధ్యాయులు, సిబ్బంది నిర్లక్ష్యం చేయటం వల్లనే మృతి చెందిందని బంధువులు ఆరోపించారు. పాఠశాల ముందు విద్యార్థులు, కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఈ సంఘటన మెదక్​లో చేటుచేసుకుంది.

గురుకుల సిబ్బంది నిర్లక్ష్యం.. విద్యార్థి మృతి

మెదక్ నవాబ్​పేటకు చెందిన కావ్యకు డెంగీ వ్యాధి సోకి మృతి చెందింది. స్థానిక గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని విద్యార్థులు, కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. మెదక్ రామాయంపేట ప్రధాన రహదారిపై విద్యార్థిని మృతదేహంతో నిరసన వ్యక్తం చేశారు.

విద్యార్థులు ఆందోళన చేస్తూ పాఠశాలలోకి దూసుకెళ్లారు. పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. విద్యార్థిని తల్లిదండ్రుల్లో ఒకరికి ఔట్ సోర్సింగ్​లో ఉద్యోగం ఇచ్చి ఆదుకుంటామని జిల్లా జాయింట్ కలెక్టర్ నగేష్ హామీ ఇచ్చారు.

గురుకుల సిబ్బంది నిర్లక్ష్యం.. విద్యార్థి మృతి

ఇదీ చూడండి : రైతులకు ఇబ్బంది లేకుండా పత్తి కొనుగోళ్లు: ఎర్రబెల్లి

మెదక్ నవాబ్​పేటకు చెందిన కావ్యకు డెంగీ వ్యాధి సోకి మృతి చెందింది. స్థానిక గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని విద్యార్థులు, కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. మెదక్ రామాయంపేట ప్రధాన రహదారిపై విద్యార్థిని మృతదేహంతో నిరసన వ్యక్తం చేశారు.

విద్యార్థులు ఆందోళన చేస్తూ పాఠశాలలోకి దూసుకెళ్లారు. పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. విద్యార్థిని తల్లిదండ్రుల్లో ఒకరికి ఔట్ సోర్సింగ్​లో ఉద్యోగం ఇచ్చి ఆదుకుంటామని జిల్లా జాయింట్ కలెక్టర్ నగేష్ హామీ ఇచ్చారు.

గురుకుల సిబ్బంది నిర్లక్ష్యం.. విద్యార్థి మృతి

ఇదీ చూడండి : రైతులకు ఇబ్బంది లేకుండా పత్తి కొనుగోళ్లు: ఎర్రబెల్లి

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.