ETV Bharat / state

ఎంఐఎం చేతిలో కేసీఆర్​ కీలుబొమ్మ: కిషన్​ రెడ్డి - municipal Elections in telangana

మజ్లిస్ పార్టీ చేతిలో కేసీఆర్ కీలుబొమ్మగా మారారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి  కిషన్ రెడ్డి విమర్శించారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో నిర్వహించిన రోడ్డు షోలో పాల్గొన్నారు.

kishan reddy fire on kcr in manchiryala district
ఎంఐఎం చేతిలో కేసీఆర్​ కీలుబోమ్మ: కిషన్​ రెడ్డి
author img

By

Published : Jan 16, 2020, 8:03 PM IST

Updated : Jan 16, 2020, 8:40 PM IST

మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో ప్రచారం చేశారు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్​ రెడ్డి. ఆయనకు సింగరేణి కార్మికులు టోపీ, కర్రను బహుమతిగా అందజేశారు. తెరాస నాయకులు బెదిరింపు, డబ్బుల పంపిణీ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. అలాంటి వారి కుట్రలను ఓటు తో తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

అభివృద్ధి జరగాలంటే భాజపా అభ్యర్థులు గెలవాల్సిన అవసరం ఉందన్నారు. మజ్లిస్ పార్టీ చేతిలో కేసీఆర్ కీలుబొమ్మగా మారారని ఆరోపించారు. గులాబీ పార్టీ నేతల బెదిరింపులకు భయపడొద్దన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వివేక్​, భాజపా శ్రేణులు పాల్గొన్నాాయి.

ఎంఐఎం చేతిలో కేసీఆర్​ కీలుబొమ్మ: కిషన్​ రెడ్డి

ఇవీ చూడండి: బస్తీమే సవాల్: కంపు కొడుతున్న మున్సిపాలిటీలు

మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో ప్రచారం చేశారు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్​ రెడ్డి. ఆయనకు సింగరేణి కార్మికులు టోపీ, కర్రను బహుమతిగా అందజేశారు. తెరాస నాయకులు బెదిరింపు, డబ్బుల పంపిణీ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. అలాంటి వారి కుట్రలను ఓటు తో తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

అభివృద్ధి జరగాలంటే భాజపా అభ్యర్థులు గెలవాల్సిన అవసరం ఉందన్నారు. మజ్లిస్ పార్టీ చేతిలో కేసీఆర్ కీలుబొమ్మగా మారారని ఆరోపించారు. గులాబీ పార్టీ నేతల బెదిరింపులకు భయపడొద్దన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వివేక్​, భాజపా శ్రేణులు పాల్గొన్నాాయి.

ఎంఐఎం చేతిలో కేసీఆర్​ కీలుబొమ్మ: కిషన్​ రెడ్డి

ఇవీ చూడండి: బస్తీమే సవాల్: కంపు కొడుతున్న మున్సిపాలిటీలు

Intro:tg_adb_21_16_kishonreddy_av_ts10081


Body:మజ్లిస్ పార్టీ చేతిలో కెసిఆర్ కీలుబొమ్మ మజ్లిస్ పార్టీ చేతిలో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలుబొమ్మగా మారారని కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. గురువారం మంచిర్యాల జిల్లా క్యా తనపల్లి మున్సిపాలిటీలో నిర్వహించిన రోడ్డు షోలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెరాస నాయకులు బెదిరింపు, డబ్బుల పంపిణీ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. అలాంటి వారి కుట్రలను ఓటు తో తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి జరగాలంటే భాజపా అభ్యర్థులు గెలవాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేశారు. తెరాస నాయకుల బెదిరింపులకు భయపడి వద్దని కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డికి సింగరేణి కార్మికులు టోపీ కర్ర ను బహుమతిగా అందజేశారు. ఆయన వెంట మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఉన్నారు.


Conclusion:పేరు సతీష్ కుమార్, జిల్లా మంచిర్యాల , నియోజకవర్గం చెన్నూర్ ఫోన్ నెంబర్.9440233831
Last Updated : Jan 16, 2020, 8:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.