ETV Bharat / state

మిషన్​ భగీరథ లీకేజీ... రోడ్డుపైకి చిమ్ముతున్న నీరు

author img

By

Published : Dec 8, 2019, 3:02 PM IST

మహబూబ్​నగర్​ జడ్చర్ల రహదారిపై మిషన్​ భగీరథ పైపు పగిలిపోవడంతో ఫౌంటెన్​ను తలపించింది. రహదారిపైకి భారీగా నీరు వెదజల్లుతుండటంతో వాహనాలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి.

the-mission-bhagirathi-pipe-broke-in-mahabubnagar
మిషన్​ భగీరథ లీకేజీ... రోడ్డుపైకి చిమ్ముతున్న నీరు

మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రం సమీపంలోని అప్పన్నపల్లి వద్ద మహబూబ్​నగర్​- జడ్చర్ల ప్రధాన రహదారిపై రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. ప్రమాదవశాత్తు మిషన్​ భగీరథ పైపు పగిలింది. దీనితో భారీ ఎత్తున నీరు విరజిమ్ముతూ... ఫౌంటెన్​ను తలపిస్తోంది.

రహదారిపైకి భారీగా నీరు వెదజల్లుతుండటంతో వాహనాలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. స్పందించిన అధికారులు నీటిని నిలిపివేసి మరమ్మతులు చేపట్టారు.

మిషన్​ భగీరథ లీకేజీ... రోడ్డుపైకి చిమ్ముతున్న నీరు

ఇదీ చూడండి: 'ఒకే గదిలో అవివాహిత జంట ఉండటం నేరం కాదు'

మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రం సమీపంలోని అప్పన్నపల్లి వద్ద మహబూబ్​నగర్​- జడ్చర్ల ప్రధాన రహదారిపై రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. ప్రమాదవశాత్తు మిషన్​ భగీరథ పైపు పగిలింది. దీనితో భారీ ఎత్తున నీరు విరజిమ్ముతూ... ఫౌంటెన్​ను తలపిస్తోంది.

రహదారిపైకి భారీగా నీరు వెదజల్లుతుండటంతో వాహనాలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. స్పందించిన అధికారులు నీటిని నిలిపివేసి మరమ్మతులు చేపట్టారు.

మిషన్​ భగీరథ లీకేజీ... రోడ్డుపైకి చిమ్ముతున్న నీరు

ఇదీ చూడండి: 'ఒకే గదిలో అవివాహిత జంట ఉండటం నేరం కాదు'

Intro:TG_Mbnr_04_08_Bhagiratha_Pipe_As_Fountain_AVB_TS10052
Contributor chandrashekhar
Mahabubnagar- 9390592166
( ) మహబూబ్ నగర్-జడ్చర్ల రహదారిపై మిషన్ భగీరథ పైపు పగిలిపోవడంతో మౌంటెన్ తలపిస్తూ నీటిని వెదజల్లుతోంది.
Body:మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం సమీపంలోని అప్పన్నపల్లి వద్ద మహబూబ్ నగర్ జడ్చర్ల ప్రధాన రహదారిపై రోడ్డు విస్తరణ పనులు జరుగుతుండగా ప్రమాదవశాత్తు మిషన్ భగీరథ పైపు పగిలింది. దీంతో భారీ ఎత్తున నీరు విరజిమ్ముతూ పౌంటెన్ తలపిస్తోంది. రహదారిపైకి భారీగా నీరు వేదజలుతుండడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. Conclusion:స్పందించిన అధికారులు నీటి పంపింగ్ ను నిలిపివేసి మరమ్మతులు చేపట్టారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.