ETV Bharat / state

కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లి ధరలు - In the Mahabubnagar district, onion prices have once again increased in the Devarakadra agricultural market

ఉల్లి ధరలు వినియోగదారులకు కోయకుండానే కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. ఉల్లి పేరు ఎత్తితేనే అమ్మో అంటున్నారు.

కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లి ధరలు
author img

By

Published : Oct 16, 2019, 4:01 PM IST

మహబూబ్​నగర్ జిల్లా దేవరకద్ర వ్యవసాయ మార్కెట్​లో మరోమారు ఉల్లి ధరలు పెరిగాయి. ఉల్లిని అత్యధికంగా సాగు చేసే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో అధిక వర్షాలతో ఇన్నాళ్లు ధర పెరిగిన విషయం వాస్తవమే. గత 15 రోజులుగా కొత్త ఉల్లి రావడం వల్ల ఉల్లి ధరలు నిలకడగా కొనసాగాయి. తిరిగి అక్కడక్కడ కురుస్తున్న వర్షాలతో ఉల్లి ధరలకు మరోసారి రెక్కలు వచ్చాయి. ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర వ్యవసాయ మార్కెట్లో క్వింటా ఉల్లి ధర కనిష్ఠంగా రూ.2400 నుంచి గరిష్ఠంగా రూ. 3170 వరకు పలికింది.

కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లి ధరలు

ఇదీ చూడండి : ' ఆర్టీసీ కార్మికుల జీతాలు సోమవారంలోపు చెల్లించాలి'

మహబూబ్​నగర్ జిల్లా దేవరకద్ర వ్యవసాయ మార్కెట్​లో మరోమారు ఉల్లి ధరలు పెరిగాయి. ఉల్లిని అత్యధికంగా సాగు చేసే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో అధిక వర్షాలతో ఇన్నాళ్లు ధర పెరిగిన విషయం వాస్తవమే. గత 15 రోజులుగా కొత్త ఉల్లి రావడం వల్ల ఉల్లి ధరలు నిలకడగా కొనసాగాయి. తిరిగి అక్కడక్కడ కురుస్తున్న వర్షాలతో ఉల్లి ధరలకు మరోసారి రెక్కలు వచ్చాయి. ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర వ్యవసాయ మార్కెట్లో క్వింటా ఉల్లి ధర కనిష్ఠంగా రూ.2400 నుంచి గరిష్ఠంగా రూ. 3170 వరకు పలికింది.

కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లి ధరలు

ఇదీ చూడండి : ' ఆర్టీసీ కార్మికుల జీతాలు సోమవారంలోపు చెల్లించాలి'

Intro:TG_Mbnr_07_16_perigina_Ulli_Dharalu_VO_TS10094

మరోమారు ఉల్లి ధరలు పెరిగి వినియోగదారులకు కోయకుండానే ఉల్లి కన్నీళ్లు పెట్టిస్తోంది. సెప్టెంబర్ చివరి వరకు పెరిగిన ఉల్లి ధరలతో సతమతమవుతున్న వినియోగదారులకు గత 15 రోజులు నిలకడగా కొనసాగినా ధరలతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. మరోమారు పెరిగిన ధరల తో వినియోగదారులు ఉల్లిని కొనుగోలు చేసేందుకు జంకుతున్నారు.


Body:మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర వ్యవసాయ మార్కెట్ లో మరోమారు ఉల్లి ధరలు పెరగడంతో వినియోగదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉల్లి ని అత్యధికంగా సాగు చేసే మహారాష్ట్ర మధ్య ప్రదేశ్ ప్రాంతాలలో అధిక వర్షాలతో అతలాకుతలమైన ఉల్లి వ్యవసాయ క్షేత్రాల కారణంగా ఇన్నాళ్లు ధర పెరిగిన విషయం వాస్తవమే. గత 15 రోజులుగా కొత్త ఉల్లి రావడంతో ఉల్లి ధరలు నిలకడగా కొనసాగాయి. తిరిగి అక్కడక్కడ కురుస్తున్న వర్షాలతో ఉల్లి ధరల కు మరోమారు రెక్కలు వచ్చాయి. బుధవారం మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర వ్యవసాయ మార్కెట్లు విక్రయానికి వచ్చిన ఉల్లికి వేలంపాటలో వ్యాపారులు కనిష్టంగా రూ.2400 నుంచి గరిష్టంగారూ. 3170 వరకు కొనసాగడం గమనార్హం.
గత 15 రోజుల నుంచి క్వింటా ఉల్లి రూ.1800 నుంచి రూ. 2400 వరకు కొనసాగిన విషయం విధితమే.


Conclusion:మరోమారు ఉల్లి ధరలు పెరగడం సాగుచేసిన ఉల్లి రైతుల కు సంబర మైనా వినియోగదారులకు మాత్రం ఉల్లి కోయకుండా నీ కన్నీళ్లు పెట్టిస్తోంది
స్ట్రింగర్
ఎన్.శివప్రసాద్
మహబూబ్ నగర్ జిల్లా, దేవరకద్ర
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.