ETV Bharat / state

'ప్రాణహితలో గల్లంతయిన మృతదేహాల వెలికితీత' - ప్రాణహితలో ప్రాణాలు కోల్పోయిన అటవీ అధికారులు

ఆదివారం పడవ ప్రమాదంలో ప్రాణహిత నదిలో గల్లంతయిన అటవీ సిబ్బంది మృతదేహాలను ఈరోజు వెలికితీశారు. ఘటనాస్థలంలో మృతుల బంధువుల రోదనలు మిన్నంటాయి.

Forest officers
గల్లంతయిన మృతదేహాల వెలికితీత
author img

By

Published : Dec 2, 2019, 9:55 PM IST

కుమురం భీం జిల్లా చింతలమనేపల్లి మండలం గూడెం వద్ద ప్రాణహిత నదిలో గల్లంతయిన అటవీసిబ్బంది మృతదేహాలను వెలికి తీశారు. ఆదివారం ఉదయం పడవ ప్రమాదం చోటు చేసుకోగా... ఎన్​డీఆర్​ఎఫ్ సిబ్బంది ఆదివారం సాయంత్రం వరకు గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఆచూకీ లభించలేదు. ఈ రోజు ఉదయం చేపల కోసం వేసిన వలలకు మృతదేహాలు చిక్కినట్లు జాలర్లు సమాచారం అందించగా... ఎన్​డీఆర్​ఎఫ్ బృందాలు మృతదేహాలను వెలికి తీశాయి. శవపరిక్ష నిమిత్తం సిర్పూర్ సామాజిక ఆసుపత్రికి తరలించారు.

ఆసుపత్రి వద్ద మృతుల బంధువుల రోదనలు మిన్నంటాయి. వారి కుటుంబ సభ్యులను జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు, అటవీ శాఖాధికారి రంజిత్ నాయక్, ఎస్పీ మల్లారెడ్డి తదితరులు పరామర్శించారు. ఫారెస్ట్ సెక్షన్, బీట్ ఆఫీసర్ల సంఘం రాష్ట్ర నాయకులు బాధిత కుటుంబాలను పరామర్శించి అటవీ శాఖ తరపున తగిన న్యాయం జరిగేలా కృషి చేస్తామని తెలిపారు.

గల్లంతయిన మృతదేహాల వెలికితీత

ఇవీ చూడండి:ఈనాడు కథనానికి స్పందన... సుమోటోగా స్వీకరించిన హైకోర్టు

కుమురం భీం జిల్లా చింతలమనేపల్లి మండలం గూడెం వద్ద ప్రాణహిత నదిలో గల్లంతయిన అటవీసిబ్బంది మృతదేహాలను వెలికి తీశారు. ఆదివారం ఉదయం పడవ ప్రమాదం చోటు చేసుకోగా... ఎన్​డీఆర్​ఎఫ్ సిబ్బంది ఆదివారం సాయంత్రం వరకు గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఆచూకీ లభించలేదు. ఈ రోజు ఉదయం చేపల కోసం వేసిన వలలకు మృతదేహాలు చిక్కినట్లు జాలర్లు సమాచారం అందించగా... ఎన్​డీఆర్​ఎఫ్ బృందాలు మృతదేహాలను వెలికి తీశాయి. శవపరిక్ష నిమిత్తం సిర్పూర్ సామాజిక ఆసుపత్రికి తరలించారు.

ఆసుపత్రి వద్ద మృతుల బంధువుల రోదనలు మిన్నంటాయి. వారి కుటుంబ సభ్యులను జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు, అటవీ శాఖాధికారి రంజిత్ నాయక్, ఎస్పీ మల్లారెడ్డి తదితరులు పరామర్శించారు. ఫారెస్ట్ సెక్షన్, బీట్ ఆఫీసర్ల సంఘం రాష్ట్ర నాయకులు బాధిత కుటుంబాలను పరామర్శించి అటవీ శాఖ తరపున తగిన న్యాయం జరిగేలా కృషి చేస్తామని తెలిపారు.

గల్లంతయిన మృతదేహాల వెలికితీత

ఇవీ చూడండి:ఈనాడు కథనానికి స్పందన... సుమోటోగా స్వీకరించిన హైకోర్టు

Intro:filename

tg_adb_03_02_padava_pramadam_banduvula_rodanalu_avb_ts10034


Body:
గమనిక:
మృతదేహాల వెలికితీతకు సంబంధించిన విజువల్స్ భారత్ డెస్క్ వాట్సాప్ కు పండమైనది.

విజువల్స్ ఎక్కువగా ఉండటం వల్ల రెండు సార్లు పంపడమైనది. గమనించగలరు.


కుమురం భీం జిల్లా చింతలమనేపల్లి మండలం గూడెం వద్ద ప్రాణహిత నదిలో పడవ ప్రమాదంలో గల్లంతయిన అటవీసిబ్బంది మృతదేహాలను వెలికి తీశారు. నిన్న ఉదయం ప్రమాదం చోటు చేసుకోగా ఎన్. డి.ఆర్.ఎఫ్. సిబ్బంది నిన్న సాయంత్రం వరకు గాలింపు చర్యలు చేపట్టినప్పటికి ఆచూకీ లభించలేదు. ఈ రోజు ఉదయం చేపల కోసం వేసిన వలలకు మృతదేహాలు చిక్కినట్లు జాలర్లు సమాచారం అందించడంతో ఎన్. డి.ఆర్.ఎఫ్. బృందాలు మృతదేహాలను వెలికి తీశాయి. మృతదేహాలను శవపరిక్ష నిమిత్తం సిర్పూర్ సామాజిక ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వద్ద మృతుల బంధువుల రోదనలు మిన్నంటాయి. మృతుల బంధువులు జిల్లా పాలనధికారి రాజీవ్ గాంధీ హనుమంతు, జలాల అటవీ శాఖాధికారి రంజిత్ నాయక్, ఎస్పీ మల్లారెడ్డి తదితరులు పరామర్శించారు. ఫారెస్ట్ సెక్షన్ మరియు బీట్ ఆఫీసర్ల సంఘం రాష్ట్ర నాయకులు బాధిత కుటుంబాలను పరామర్శించి అటవీ శాఖ తరపున తగిన న్యాయం జరిగేలా కృషి చేస్తామని తెలిపారు. మృతదేహాలకు శవ పరీక్షలు నిర్వహించిన అనంతరం బంధువులకు అప్పగించనున్నారు.

బైట్:

కాగజ్ నగర్ ఎఫ్డిఓ. విజయ్ కుమార్

అటవీ శాఖ సెక్షన్ మరియు బీట్ ఆఫీసర్ల సంఘం ఉపాధ్యక్షుడు: మొజం అలీ

మృతుడు సురేష్ అన్నయ్య:
శివాజీ

మృతుడు బాలకృష్ణ భార్య
దుర్గారాణి

మృతుడి సోదరి
జ్యోతి


Conclusion:KIRAN KUMAR
SIRPUR KAGAZNAGAR
KIT NO. 641
9989889201
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.