వచ్చే నెల 8న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలో రవాణా రంగం కార్మికులు బంద్ చేసి నిరసన తెలపనున్నట్లు ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్(ఐఆర్టీడబ్యూఎఫ్ ) కరీంనగర్ జిల్లా కమిటీ, సీఐటీయూ ఆధ్వర్యంలో గోడప్రతులను విడుదల చేశారు. ఇప్పటికే అధికారులకు, యాజమాన్యాలకు వినతిపత్రాలు, సమ్మె నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. అన్ని రకాల కార్మికులు ఇందులో పాల్గొనాలని కోరారు.
ఇవీ చూడండి: ప్రభుత్వ శాఖల సరకు రవాణా.. ఆర్టీసీలోనే..!