ETV Bharat / state

ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన లారీ, ఇద్దరు మృతి - కరీంనగర్ జిల్లా పరిధిలో రోడ్డు ప్రమాదం

కరీంనగర్ జిల్లా పరిధిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతి వేగంగా వచ్చిన లారీ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.

ద్విచక్రవాహనాన్ని ఢీకట్టిన లారీ, ఇద్దరు మృతి
author img

By

Published : Nov 15, 2019, 10:18 AM IST

కరీంనగర్​ జిల్లా అల్గునూర్​కు చెందిన చిందెం సాయి కిరణ్, రాంనగర్​కు చెందిన దాసరి సాయి కృష్ణ అల్గునూర్ నుంచి మానకొండూరుకు ద్విచక్రవాహనంపై బయలుదేరారు. మార్గమధ్యంలో అతివేగంగా వచ్చిన ఓ లారీ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.

స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు లారీ డ్రైవర్​ను అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఎదిగిన బిడ్డలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

ద్విచక్రవాహనాన్ని ఢీకట్టిన లారీ, ఇద్దరు మృతి

ఇవీ చూడండి: రాష్ట్ర వ్యాప్తంగా 15మంది అదనపు ఎస్పీల బదిలీ

కరీంనగర్​ జిల్లా అల్గునూర్​కు చెందిన చిందెం సాయి కిరణ్, రాంనగర్​కు చెందిన దాసరి సాయి కృష్ణ అల్గునూర్ నుంచి మానకొండూరుకు ద్విచక్రవాహనంపై బయలుదేరారు. మార్గమధ్యంలో అతివేగంగా వచ్చిన ఓ లారీ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.

స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు లారీ డ్రైవర్​ను అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఎదిగిన బిడ్డలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

ద్విచక్రవాహనాన్ని ఢీకట్టిన లారీ, ఇద్దరు మృతి

ఇవీ చూడండి: రాష్ట్ర వ్యాప్తంగా 15మంది అదనపు ఎస్పీల బదిలీ

TG_KRN_551_15_RODDUPRAMADM_EDDARUMRUTHI_AV_TS10084 REPORTER: TIRUPATHI PLACE: MANAKONDUR CONSTANCY MOBILE NUMBER: 8297208099 అతి వేగంగా వచ్చిన లారీ దుర్గా వస్తున్న బైక్లు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందిన దుర్ఘటన కరీంనగర్ జిల్లా పరిధిలోని సమీపంలో చోటు చేసుకుంది. అల్గునూర్ కు చెందిన చిందెం సాయి కిరణ్ (20) రాంనగర్ కు చెందిన దాసరి సాయి కృష్ణ అల్గునూర్ నుంచి మానకొండూరు వెళుతుండగా వరంగల్ నుంచి కరీంనగర్ వెళ్తున్న లారీ అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. యువకులు తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలాన్ని పరిశీలిస్తే లారీ ఓవర్టేక్ చేస్తున్న క్రమంలో అటువైపు దానిని పూర్తిగా ఆక్రమించుకోవడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. గమనించిన స్థానికులు పోలీస్ స్టేషన్ కు సమాచారమివ్వగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు లారీలను అదుపులోకి తీసుకుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఎదిగిన బిడ్డలు రోడ్డు ప్రమాదం రూపంలో అనంతలోకాలకు దారితీయడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.