ETV Bharat / state

ఒకరు చెరువులో.. మరొకరు కాలువలో...

బర్రెను కొనేందుకని ఒకరు... భార్యతో గొడవపడి మరొకరు వెళ్లి నీటిలో శవాలుగా తేలారు.

author img

By

Published : Oct 23, 2019, 12:45 PM IST

ఒకరు చెరువులో.. మరొకరు కాలువలో...

కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన గడ్డం రామకృష్ణ ప్రమాదవశాత్తు పోచారం కాలువలో పడి మృతి చెందాడు. ఉదయం 8 గంటల సమయంలో భార్య పద్మకు చెప్పి లింగంపల్లి( కుర్దూ)గ్రామంలో గేదెను కొనటానికి సైకిల్​పై వెళ్లాడు. ప్రమాదవశాత్తు సైకిల్​తో పాటు కాలువలో పడి మృతి చెందాడు. మృతుడికి సొమ్మ రోగం ఉన్నట్లు కుటుంబీకులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఎల్లారెడ్డికి చెందిన కొత్తపేట సాయిలు గ్రామంలోని పెద్ద చెరువులో పడి మృతి చెందాడు. ఆదివారం సాయంత్రం కుటుంబ సభ్యులతో గొడవపడి సాయిలు బయటకు వెళ్లిపోయాడు. అప్పటి నుంచి కుటుంబ సభ్యులు ఎంత వెతికినా సమాచారం దొరకలేదు. మంగళవారం మధ్యాహ్నం చెరువులో శవమై కనిపించాడు. భార్య స్వరూప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఒకరు చెరువులో.. మరొకరు కాలువలో...

ఇవీ చూడండి: ప్రగతిభవన్ ముట్టడి ఉద్రిక్తం... ఏబీవీపీ నేతల అరెస్ట్

కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన గడ్డం రామకృష్ణ ప్రమాదవశాత్తు పోచారం కాలువలో పడి మృతి చెందాడు. ఉదయం 8 గంటల సమయంలో భార్య పద్మకు చెప్పి లింగంపల్లి( కుర్దూ)గ్రామంలో గేదెను కొనటానికి సైకిల్​పై వెళ్లాడు. ప్రమాదవశాత్తు సైకిల్​తో పాటు కాలువలో పడి మృతి చెందాడు. మృతుడికి సొమ్మ రోగం ఉన్నట్లు కుటుంబీకులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఎల్లారెడ్డికి చెందిన కొత్తపేట సాయిలు గ్రామంలోని పెద్ద చెరువులో పడి మృతి చెందాడు. ఆదివారం సాయంత్రం కుటుంబ సభ్యులతో గొడవపడి సాయిలు బయటకు వెళ్లిపోయాడు. అప్పటి నుంచి కుటుంబ సభ్యులు ఎంత వెతికినా సమాచారం దొరకలేదు. మంగళవారం మధ్యాహ్నం చెరువులో శవమై కనిపించాడు. భార్య స్వరూప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఒకరు చెరువులో.. మరొకరు కాలువలో...

ఇవీ చూడండి: ప్రగతిభవన్ ముట్టడి ఉద్రిక్తం... ఏబీవీపీ నేతల అరెస్ట్

Intro:Tg_nzb_10_22_veru_veru_ghatanalo_edharu_mruthi_avb_TS10111
( )
వేరు వేరు ఘటనలో చెరువులో పడి ఇద్దరు మృతి.
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన గడ్డం రామకృష్ణ ప్రమాదవశాత్తు పోచారం కాలువలో పడి మృతి చెందాడు. ఎస్ఐ మోహన్ తెలిపిన వివరాల ప్రకారం ఉదయం 8 గంటల సమయంలో లో భార్య పద్మ కు చెప్పి లింగంపల్లి( కుర్దూ) గ్రామంలో గేదెను కొనటానికి కనీ వెళ్లి ప్రమాదవశాత్తు పోచారం కాలువలు లో సైకిల్ తో పాటు పడి మృతి చెందినట్లు తెలిపారు. అతనికి సొమ్మ ఉన్నట్లు కుటుంబీకులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు నాగిరెడ్డిపేట ఎస్ఐ తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు.
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పెద్ద చెరువులో ఎల్లారెడ్డి కి చెందిన కొత్తపేట సాయిలు38 పడి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం సాయంత్రం ఇంట్లో గొడవపడి బయటకు వెళ్ళాడు. మంగళవారం మధ్యాహ్నం పెద్ద చెరువులో శవమై కనిపించాడు. సంఘటన స్థలానికి ఎస్సై కుమార్ రాజా చేరుకొని శవాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. భార్య స్వరూప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
BYTES: మోహన్, నాగిరెడ్డిపేట, ఎస్ ఐ.Body:ఎల్లారెడ్డి నియోజకవర్గంConclusion:మొబైల్ నెంబర్9441533300
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.