ETV Bharat / state

కన్న బిడ్డలను చంపి తల్లి ఆత్మహత్యాయత్నం

గోరు ముద్దలు తినిపించి కడుపు నింపాల్సిన ఆ తల్లి కసాయిలా మారింది. ముక్కుపచ్చలారని ముద్దుబిడ్డలపై కర్కశత్వాన్ని చూపింది. భర్తతో ఉన్న గొడవలను అడ్డం పెట్టుకొని పసివాళ్ల ప్రాణాలను బలిగొంది. పేగు తెంచుకొని పుట్టిన పిల్లలను కత్తితో మెడ నరికి హత్య చేసింది. సభ్య సమాజం తలదించుకునేలా ఓ కన్నతల్లి ప్రవర్తించిన ఘటన సోమవారం జనగామ జిల్లా నర్మెట్ట మండలంలో చోటు చేసుకుంది.

author img

By

Published : Oct 28, 2019, 8:01 PM IST

Updated : Oct 28, 2019, 11:56 PM IST

కన్న బిడ్డలను కిరాతకంగా చంపిన తల్లి

జనగామ జిల్లా నర్మెట్ట మండలం మల్కపేట శివారు భీక్యాతండాలో దారుణం జరిగింది. కడుపున పుట్టిన ఇద్దరు పిల్లల మెడ నరికి అదే కత్తితో తనూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది ఓ కన్న తల్లి. తీవ్ర రక్తస్రావమై... చిన్నారులు వరుణ్, భానుశ్రీ అక్కడికక్కడే మృతి చెందగా... తల్లి బానోత్ రమను జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలే... ఈ ఘటనకు కారణంగా భావిస్తున్నారు. ముక్కపచ్చలారని పిల్లలు చనిపోవటం గ్రామంలో విషాదం నింపింది. తండ్రితోపాటు ఇతర కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

కన్న బిడ్డలను కిరాతకంగా చంపిన తల్లి

ఇదీ చదవండిః సికింద్రాబాద్​లో భారీగా నగదు, ఆభరణాల చోరీ

జనగామ జిల్లా నర్మెట్ట మండలం మల్కపేట శివారు భీక్యాతండాలో దారుణం జరిగింది. కడుపున పుట్టిన ఇద్దరు పిల్లల మెడ నరికి అదే కత్తితో తనూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది ఓ కన్న తల్లి. తీవ్ర రక్తస్రావమై... చిన్నారులు వరుణ్, భానుశ్రీ అక్కడికక్కడే మృతి చెందగా... తల్లి బానోత్ రమను జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలే... ఈ ఘటనకు కారణంగా భావిస్తున్నారు. ముక్కపచ్చలారని పిల్లలు చనిపోవటం గ్రామంలో విషాదం నింపింది. తండ్రితోపాటు ఇతర కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

కన్న బిడ్డలను కిరాతకంగా చంపిన తల్లి

ఇదీ చదవండిః సికింద్రాబాద్​లో భారీగా నగదు, ఆభరణాల చోరీ

Intro:Body:Conclusion:
Last Updated : Oct 28, 2019, 11:56 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.