రాష్ట్రంలో ఆర్టీసీ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని తక్షణమే విరమించుకోవాలని, ఆర్టీసీ సంస్థను పరిరక్షించేందుకు ప్రభుత్వం 1000 కోట్ల గ్రాంటును విడుదల చేయాలని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి డిమాండ్ చేశారు. కార్మికుల ఆత్మహత్యలకు కేసీఆర్ బాధ్యత వహించాలని చెప్పారు. చనిపోయిన కార్మికుల కుటుంబ సభ్యులకు ఉద్యోగాల కల్పన వారి హక్కు అని, కేసీఆర్ భిక్ష కాదన్నారు. యూనియన్లను రద్దు చేసే అధికారం కేసీఆర్కు ఎక్కడిదని, కేంద్ర కార్మిక మంత్రిగా పనిచేసిన ఆయనకు దీనిపై అవగాహన లేదా అని ప్రశ్నించారు.
ఇదీ చూడండి : షాద్నగర్ ఘటన కేసులో నలుగురి అరెస్టు, పరారీలో ఒకరు'కార్మిక కుటుంబాలకు ఉద్యోగాలు వారి హక్కు'