ETV Bharat / state

'పోలీసుల తీరును నిరసిస్తూ జైల్​భరో నిర్వహిస్తాం'

author img

By

Published : Jan 1, 2020, 5:50 PM IST

కాంగ్రెస్​ కార్యకర్తలపై పోలీసుల వైఖరీకి నిరసనగా జైల్​ భరో కార్యక్రమం చేపడుతామని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి తెలిపారు.

త్వరలో జైల్​ భరో కార్యక్రమం: ఉత్తమ్​
త్వరలో జైల్​ భరో కార్యక్రమం: ఉత్తమ్​

త్వరలో జైల్​ భరో కార్యక్రమం చేపడుతామని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్​ కార్యకర్తలపై పోలీసుల తీరుకు నిరసనగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్​ గాంధీభవన్​లో స్పష్టం చేశారు. మాజీ మంత్రి చిన్నారెడ్డి ఆధ్వర్యంలో వనపర్తికి చెందని నాయకులు కాంగ్రెస్​లో చేరారు. వారందరికీ ఉత్తమ్​ కండువా కప్పి ఆహ్వానించారు. ఇతర పార్టీలోకి వెళ్లిన వారిని కూడా ఆహ్వానిస్తున్నట్లు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి పేర్కొన్నారు.

త్వరలో జైల్​ భరో కార్యక్రమం: ఉత్తమ్​

ఇవీ చూడండి: రెండురోజుల్లో ఎన్నికోట్ల రూపాయల మద్యం తాగేశారో తెలుసా?

త్వరలో జైల్​ భరో కార్యక్రమం చేపడుతామని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్​ కార్యకర్తలపై పోలీసుల తీరుకు నిరసనగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్​ గాంధీభవన్​లో స్పష్టం చేశారు. మాజీ మంత్రి చిన్నారెడ్డి ఆధ్వర్యంలో వనపర్తికి చెందని నాయకులు కాంగ్రెస్​లో చేరారు. వారందరికీ ఉత్తమ్​ కండువా కప్పి ఆహ్వానించారు. ఇతర పార్టీలోకి వెళ్లిన వారిని కూడా ఆహ్వానిస్తున్నట్లు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి పేర్కొన్నారు.

త్వరలో జైల్​ భరో కార్యక్రమం: ఉత్తమ్​

ఇవీ చూడండి: రెండురోజుల్లో ఎన్నికోట్ల రూపాయల మద్యం తాగేశారో తెలుసా?

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.