ETV Bharat / state

'ఈ ఫలితం... కేసీఆర్​ సర్కార్​ పనితీరుకు అద్దం పడుతోంది'

author img

By

Published : Jan 25, 2020, 3:11 PM IST

తెలంగాణ పురపాలక ఎన్నికల్లో తెరాస విజయానికి ముఖ్యకారణం ముఖ్యమంత్రి కేసీఆర్​ అని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ అన్నారు. సర్పంచ్​, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తెరాసకు పట్టం కట్టిన ప్రజలు మున్సిపల్​ ఎన్నికల్లోనూ గులాబీ పార్టీని ఆదరించారని పేర్కొన్నారు. కేసీఆర్​ సర్కార్​ చేసిన పని చూసే ప్రజలు తెరాసకు ఓటు వేశారని, తమపై నమ్మకం ఉంచిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్నికల ఫలితం... తెరాస ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతోందంటున్న మంత్రి కేటీఆర్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖి...

trs party president and minister ktr on telangana municipal election results
'ఈ ఫలితం... కేసీఆర్​ సర్కార్​ పనితీరు అద్దం పడుతోంది'
'ఈ ఫలితం... కేసీఆర్​ సర్కార్​ పనితీరు అద్దం పడుతోంది'

.

'ఈ ఫలితం... కేసీఆర్​ సర్కార్​ పనితీరు అద్దం పడుతోంది'

.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.