ETV Bharat / state

'తెరాస గతంలో ఇచ్చిన హామీ ఒక్కటీ కూడా నెరవేర్చలేదు'

మున్సిపాలిటీలు అభివృద్ధి చెందాలంటే పనిచేసే వాళ్లను గెలిపించాలని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరామ్ పిలుపునిచ్చారు. కౌన్సిలర్ల మీద ఒక అంబుడ్స్‌మెన్‌ను నియమించాలని ఆయన అన్నారు.

author img

By

Published : Jan 11, 2020, 1:59 PM IST

TJS Release municipal election Manifesto
TJS Release municipal election Manifesto

పైసల సంస్కృతి పోయి ఓట్లు అడుక్కునే రోజు వచ్చినప్పుడు రాజకీయాలు బాగుపడుతాయని తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరామ్ పేర్కొన్నారు. తెలంగాణ జన సమితి కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టోను ఆయన విడుదల చేశారు. అవినీతి అక్రమాలు, ఎన్నికలలో డబ్బుల పంపిణీలపై అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. ఈ ఎన్నికల్లో 400లకు పైగా బీ ఫారాలు ఇచ్చినట్లు కోదండరామ్‌ వెల్లడించారు.

మున్సిపాలిటీలలో ఈ ఐదేళ్లలో తెరాస ఏమి చేసిందో ప్రజలకు చెప్పి ఓట్లు అడగాలని కోదండరామ్​ డిమాండ్ చేశారు. తెరాస గతంలో ఇచ్చిన హామీ ఒక్కటీ కూడా నెరవేర్చలేదని విమర్శించారు.

'తెరాస గతంలో ఇచ్చిన హామీ ఒక్కటీ కూడా నెరవేర్చలేదు'

ఇవీ చూడండి: పురపోరుకు 21,850 నామినేషన్లు.. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో..

పైసల సంస్కృతి పోయి ఓట్లు అడుక్కునే రోజు వచ్చినప్పుడు రాజకీయాలు బాగుపడుతాయని తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరామ్ పేర్కొన్నారు. తెలంగాణ జన సమితి కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టోను ఆయన విడుదల చేశారు. అవినీతి అక్రమాలు, ఎన్నికలలో డబ్బుల పంపిణీలపై అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. ఈ ఎన్నికల్లో 400లకు పైగా బీ ఫారాలు ఇచ్చినట్లు కోదండరామ్‌ వెల్లడించారు.

మున్సిపాలిటీలలో ఈ ఐదేళ్లలో తెరాస ఏమి చేసిందో ప్రజలకు చెప్పి ఓట్లు అడగాలని కోదండరామ్​ డిమాండ్ చేశారు. తెరాస గతంలో ఇచ్చిన హామీ ఒక్కటీ కూడా నెరవేర్చలేదని విమర్శించారు.

'తెరాస గతంలో ఇచ్చిన హామీ ఒక్కటీ కూడా నెరవేర్చలేదు'

ఇవీ చూడండి: పురపోరుకు 21,850 నామినేషన్లు.. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో..

TG_Hyd_30_11_Kodnadaram_Release_Menifesto_AB_3182061 Reporter: Jyothi Kiran Script: Razaq Note: ఫీడ్ త్రీజీ ద్వారా వచ్చింది. ( ) మున్సిపాలిటీలు అభివృద్ది చెందాలంటే పనిచేసే వాళ్లను గెలిపించాలని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ పిలుపునిచ్చారు. కౌన్సిలర్‌ల మీద ఒక అంబుడ్స్‌మెన్‌ను నియమించాలని ఆయన అన్నారు. పైసల సంస్కృతి పోయి ఓట్లు అడుక్కునే రోజు వచ్చినప్పుడు రాజకీయాలు బాగుపడుతాయని కోదండరామ్ పేర్కొన్నారు. తెలంగాణ జన సమితి కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టోను కోదండరామ్ విడుదల చేశారు. అవినీతి అక్రమాలపై ఎన్నికలలో డబ్బుల పంపిణీలపై అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో 400లకు పైగా బీ ఫామ్‌లు ఇచ్చినట్లు కోదండరామ్‌ వెల్లడించారు. మున్సిపాలిటీలలో ఈ ఐదేళ్లలో తెరాస ఏమి చేసిందో ప్రజలకు చెప్పి ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. తెరాస గతంలో ఇచ్చిన హామీ ఒక్కటీ కూడా నేరవేర్చలేదని విమర్శించారు. బైట్: కోదండరామ్, తెజస అధ్యక్షుడు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.