ETV Bharat / state

విద్యార్థినిపై అత్యాచారం చేసిన ప్రిన్సిపల్

author img

By

Published : Nov 23, 2019, 8:47 PM IST

విలువలు బోధించాల్సిన గురువు ఓ విద్యార్థినిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విద్యార్థినిపై ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపల్ అత్యాచారం చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై  పాఠశాల ప్రిన్సిపల్‌ పలు మార్లు అత్యాచారం చేసినట్లు హెల్ప్​లైన్​కు బాధితురాలు ఫిర్యాదు చేసింది.

విద్యార్థినిపై అత్యాచారం చేసిన ప్రిన్సిపల్

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం బాటసింగరంలో దారుణం చోటుచేసుకుంది. జానెట్ జార్జి మెమోరియల్ పాఠశాలలో 9వ తరగతి విద్యార్థినిపై పాఠశాల ప్రిన్సిపల్ ప్రసాదరావు(47) అత్యాచారం చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. గతంలో పలు మార్లు అత్యాచారం చేసినట్లు బాధితురాలు రంగారెడ్డి షీటీమ్, చెల్డ్ హెల్ప్​లైన్​కు ఫిర్యాదు చేసింది. అనంతరం అధికారులు అమ్మాయిని కలిసి కీచక ప్రిన్సిపల్ నుంచి విముక్తి కల్పించారు.

బాధితురాలి ఫిర్యాదుతో కీచక ప్రిన్సిపల్​ను అబ్దుల్లాపూర్ మేట్ పోలీసులు అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రసాదరావుతో పాటు తన భార్య కూడా విద్యార్థులను వేధిస్తున్నారని తెలుసుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఎమ్​ఏ, బీఈడీ పూర్తి చేసిన ప్రసాదరావు 2006 నుంచి ఆ పాఠశాలలో పని చేస్తున్నట్లు తెలిసింది.

విద్యార్థినిపై అత్యాచారం చేసిన ప్రిన్సిపల్

ఇదీ చూడండి : 'ఆర్టీసీకి అప్పుడు రాని నష్టం.. ఇప్పుడెలా వస్తుంది'

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం బాటసింగరంలో దారుణం చోటుచేసుకుంది. జానెట్ జార్జి మెమోరియల్ పాఠశాలలో 9వ తరగతి విద్యార్థినిపై పాఠశాల ప్రిన్సిపల్ ప్రసాదరావు(47) అత్యాచారం చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. గతంలో పలు మార్లు అత్యాచారం చేసినట్లు బాధితురాలు రంగారెడ్డి షీటీమ్, చెల్డ్ హెల్ప్​లైన్​కు ఫిర్యాదు చేసింది. అనంతరం అధికారులు అమ్మాయిని కలిసి కీచక ప్రిన్సిపల్ నుంచి విముక్తి కల్పించారు.

బాధితురాలి ఫిర్యాదుతో కీచక ప్రిన్సిపల్​ను అబ్దుల్లాపూర్ మేట్ పోలీసులు అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రసాదరావుతో పాటు తన భార్య కూడా విద్యార్థులను వేధిస్తున్నారని తెలుసుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఎమ్​ఏ, బీఈడీ పూర్తి చేసిన ప్రసాదరావు 2006 నుంచి ఆ పాఠశాలలో పని చేస్తున్నట్లు తెలిసింది.

విద్యార్థినిపై అత్యాచారం చేసిన ప్రిన్సిపల్

ఇదీ చూడండి : 'ఆర్టీసీకి అప్పుడు రాని నష్టం.. ఇప్పుడెలా వస్తుంది'

Intro:రంగా రెడ్డి జిల్లా : అబ్దుల్లాపూర్ మెట్ మండలం బాటసింగరంలో దారుణం చోటుచేసుకుంది. జానెట్ జార్జి మెమోరియల్ స్కూల్ లో 9వ తరగతి విద్యార్థినిపై స్కూల్ ప్రిన్సిపాల్ ప్రసాదరావు(47) అత్యాచారం గతంలో పలు మార్లు అత్యాచారం చేసినట్లు బాధితురాలు పిర్యాదు చేసింది. రంగా రెడ్డి చెల్డ్ లైన్ కి పీర్యాదు చేయడంతో షీ టీమ్, చెల్డ్ లైన్ అధికారులు కలిసి అమ్మాయికి కీచక ప్రిన్సిపాల్ నుండి విముక్తి కలుగచేశారు. బాధితురాలు ఇచ్చిన పీర్యాదు తో కీచక ప్రిన్సిపాల్ ను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్న అబ్దుల్లాపూర్ మేట్ పోలీసులు. ప్రసాదరావు తో పాటు తన భార్య విధ్యార్దులను వేధిస్తున్నారని తెలుసుకున్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రసాదరావు 2006 నుండి ఇదే పాఠశాలలో పని చేస్తున్నాడు ప్రసాదరావు MABed పూర్తి చేసినట్లు తెలుస్తుంది. Body:TG_Hyd_48_23_Rape on Student_Av_TS10012Conclusion:TG_Hyd_48_23_Rape on Student_Av_TS10012

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.