ETV Bharat / state

' ప్రభుత్వం మహిళా కమిషన్​ను నిర్వీర్యం చేస్తోంది'

author img

By

Published : Nov 27, 2019, 5:15 PM IST

Updated : Nov 27, 2019, 5:22 PM IST

తెలంగాణ కాంగ్రెస్​ మహిళా నేతలు రాజ్​భవన్​లో గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ను కలిశారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను గవర్నర్​ దృష్టికి తీసుకెళ్లిన్నట్లు మహిళా నేతలు తెలిపారు.

Telangana Congress Women Leaders  Meet Governor
Telangana Congress Women Leaders Meet Governor

తెలంగాణలో స్వయం ప్రతిపత్తి కలిగిన లోకాయుక్త, మానవ హక్కుల, మహిళా కమిషన్‌లను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని మహిళా కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ ఆధ్వర్యంలో వారు గవర్నర్​ను కలిశారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లిన్నట్లు తెలిపారు. కొన్నాళ్లుగా ఛైర్మన్‌లను నియమించికుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.

ఆర్టీసీ సమ్మె అంశాన్ని గవర్నర్‌కు వివరించగా ఆమె సానుకూలంగా స్పందించినట్లు ఇందిరా శోభన్ తెలిపారు. ఆర్టీసీ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించానని... కార్మికులకు అండగా ఉంటానని ఎవరూ అధైర్యపడవద్దని గవర్నర్ చెప్పినట్లు ఆమె తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ మహిళా నేతలు కాట సుధారాణి, శ్రీదేవి, శైలజ, రమా, రూప, కీర్తి, అనురాధ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణలో స్వయం ప్రతిపత్తి కలిగిన లోకాయుక్త, మానవ హక్కుల, మహిళా కమిషన్‌లను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని మహిళా కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ ఆధ్వర్యంలో వారు గవర్నర్​ను కలిశారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లిన్నట్లు తెలిపారు. కొన్నాళ్లుగా ఛైర్మన్‌లను నియమించికుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.

ఆర్టీసీ సమ్మె అంశాన్ని గవర్నర్‌కు వివరించగా ఆమె సానుకూలంగా స్పందించినట్లు ఇందిరా శోభన్ తెలిపారు. ఆర్టీసీ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించానని... కార్మికులకు అండగా ఉంటానని ఎవరూ అధైర్యపడవద్దని గవర్నర్ చెప్పినట్లు ఆమె తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ మహిళా నేతలు కాట సుధారాణి, శ్రీదేవి, శైలజ, రమా, రూప, కీర్తి, అనురాధ తదితరులు పాల్గొన్నారు.

ఇవీచూడండి: ఆర్టీసీ ఐకాస భేటీ... భవిష్యత్ కార్యాచరణపై చర్చ

TG_Hyd_44_27_Cong_Women_Leaders_meet_Governar_AV_3038066 Reporter: Tirupal Reddy Script: Razaq Note: ఫీడ్ డెస్క్ వాట్సాప్‌కు వచ్చింది. ( ) తెలంగాణలో స్వయం ప్రతిపత్తి కల్గిన లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్, మహిళా కమిషన్‌లను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని మహిళా కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ మేరకు గవర్నర్‌ తమిళిసై తో కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ ఆధ్వర్యంలో మహిళ నేతలు భేటీ అయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను గవర్నర్ దృష్టికి తీసుకువచ్చారు. కొన్నాళ్లుగా ఛైర్మన్‌లను నియమించికుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఆర్టీసీ అంశాన్ని కూలంకుషంగా గవర్నర్‌్కు వివరించగా ఆమె సానుకూలంగా స్పందించినట్లు ఇందిరా శోభన్ తెలిపారు. ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని చెప్పారని ఇందిరా శోభన్ పేర్కొన్నారు. ఆర్టీసీ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించానని కార్మికులకు అండగా ఉంటానని ఎవరూ అదైర్యపడవద్దని గవర్నర్ చెప్పినట్లు ఆమె తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ మహిళా నాయకురాలు కాట సుధారాణి, శ్రీదేవి, శైలజ, రమా, రూప, కీర్తి, అనురాధ తదితరులు పాల్గొన్నారు.
Last Updated : Nov 27, 2019, 5:22 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.