రాష్ట్రానికి చెందిన యువ షూటర్ ఈషా సింగ్ ప్రధానమంత్రి బాల పురస్కారం అందుకుంది. క్రీడల్లో షూటింగ్ విభాగం-2020కు గాను.. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ అవార్డును ప్రదానం చేశారు. ఈనెల 24న ప్రధాని మోదీని ఈషా కలిసి.. 26న జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్లో పాల్గొంటుంది.
రాష్ట్ర ఖ్యాతి, క్రీడారంగ ప్రతిభను చాటిన ఈషాను పలువురు అభినందిస్తున్నారు.
ఇవీ చూడండి: బస్తీమే సవాల్: తెలంగాణ ఓటర్లలో పోటెత్తిన చైతన్యం