వైద్య రంగంలో మెరుగైన సేవలను అందించేందుకు కావాల్సిన పూర్తి చర్యలను తెలంగాణ ప్రభుత్వం చేపడుతోందని వైద్య, ఆరోగ్య శాఖ మత్రి ఈటల రాజేందర్ అన్నారు. నిమ్స్ ఆస్పత్రి న్యూక్లియర్ మెడిసిన్ విభాగంలో నూతనంగా అందుబాటులోకి తీసుకొచ్చిన పెట్ సీటీ, స్పెక్ట్ సీటీ, డ్యుయల్ హెడ్ స్పెక్ట్ యంత్రాలతో పాటు... అధునాతనంగా తీర్చిదిద్దిన లెర్నింగ్ సెంటర్ను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్ సహా పలువురు వైద్యులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి ఈటల