ETV Bharat / state

మరో అంతర్జాతీయ వేడుకకు వేదికగా భాగ్యనగరం

భాగ్యనగరం మరో అంతర్జాతీయ వేడుకకు వేదిక కానుంది.  డిజిటల్, మీడియా, ఎంటర్​టైన్మెంట్ రంగానికి సంబంధించి ఈ నెల 20 నుంచి 23 వరకు ఇండియా జాయ్ కార్యక్రమం హైటెక్స్ వేదికగా సాగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన 18వ ఏఎస్ఐఎఫ్ఏ ఈవెంట్​కు విశేష స్పందన లభించింది.

author img

By

Published : Nov 15, 2019, 3:04 PM IST

మరో అంతర్జాతీయ వేడుకకు వేదికగా భాగ్యనగరం
మరో అంతర్జాతీయ వేడుకకు వేదికగా భాగ్యనగరం

ఇండియా జాయ్​ డిజిటల్​ మీడియా రెండో ఎడిషన్​ భాగ్యనగరాన్ని పలకరించనుంది. ఈనెల 20 నుంచి 23 వరకు హైటెక్స్​ వేదికగా ఇండియ్​ జాయ్​ ఈవెంట్​ జరగనుంది. ఈ ఎడిషన్​కు దాదాపు 30 వేల మంది హాజరయ్యే అవకాశం ఉందని నిర్వాహకులు చెబుతున్నారు.

విశేష స్పందన

ఇండియా జాయ్​ ఈవెంట్​కు సంబంధించి హైదరాబాద్​ శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన ఏఎస్ఐఎఫ్ఏ ఈవెంట్​కు విశేష స్పందన లభించింది. సుమారు 2500 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డిజిటల్​ ఎంటర్​టైన్మెంట్​ రంగానికి సంబంధించిన ప్రముఖులు.. విద్యార్థులకు డిజిటల్​ మీడియాలో అవకాశాలు, నైపుణ్యాలకు సంబంధించిన పలు అంశాలు వివరించారు.

200 వర్క్​షాప్స్
ఇండియా జాయ్​ ఈవెంట్​లో...​ ఎంటర్​టైన్మెంట్, వీఎఫ్​ఎక్స్​, ఈ-స్పోర్ట్స్, ఓటీటీప్లస్ , ఇన్వెస్టర్ - పబ్లిషర్ కనెక్ట్ , ఇండియా గేమ్ డెవలపర్ కాన్ఫరెన్స్ సహా దాదాపు 200 వరకు వర్కషాప్స్ కాన్ఫరెన్స్ లు జరగనున్నాయి.

నాలుగు రోజులు

తెలంగాణ ప్రభుత్వం, ఇండియా జాయ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఈ నెల 20 నుంచి 23 వరకు నాలుగు రోజుల పాటు సాగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే వారు ఆన్​లైన్​లో రిజిస్టర్ చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. డిజిటల్ ఎంటర్​టైన్మెంట్ రంగంలో రాణించాలనుకునే వారికి ఇది చక్కని అవకాశమని చెబుతున్నారు.

మరో అంతర్జాతీయ వేడుకకు వేదికగా భాగ్యనగరం

ఇండియా జాయ్​ డిజిటల్​ మీడియా రెండో ఎడిషన్​ భాగ్యనగరాన్ని పలకరించనుంది. ఈనెల 20 నుంచి 23 వరకు హైటెక్స్​ వేదికగా ఇండియ్​ జాయ్​ ఈవెంట్​ జరగనుంది. ఈ ఎడిషన్​కు దాదాపు 30 వేల మంది హాజరయ్యే అవకాశం ఉందని నిర్వాహకులు చెబుతున్నారు.

విశేష స్పందన

ఇండియా జాయ్​ ఈవెంట్​కు సంబంధించి హైదరాబాద్​ శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన ఏఎస్ఐఎఫ్ఏ ఈవెంట్​కు విశేష స్పందన లభించింది. సుమారు 2500 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డిజిటల్​ ఎంటర్​టైన్మెంట్​ రంగానికి సంబంధించిన ప్రముఖులు.. విద్యార్థులకు డిజిటల్​ మీడియాలో అవకాశాలు, నైపుణ్యాలకు సంబంధించిన పలు అంశాలు వివరించారు.

200 వర్క్​షాప్స్
ఇండియా జాయ్​ ఈవెంట్​లో...​ ఎంటర్​టైన్మెంట్, వీఎఫ్​ఎక్స్​, ఈ-స్పోర్ట్స్, ఓటీటీప్లస్ , ఇన్వెస్టర్ - పబ్లిషర్ కనెక్ట్ , ఇండియా గేమ్ డెవలపర్ కాన్ఫరెన్స్ సహా దాదాపు 200 వరకు వర్కషాప్స్ కాన్ఫరెన్స్ లు జరగనున్నాయి.

నాలుగు రోజులు

తెలంగాణ ప్రభుత్వం, ఇండియా జాయ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఈ నెల 20 నుంచి 23 వరకు నాలుగు రోజుల పాటు సాగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే వారు ఆన్​లైన్​లో రిజిస్టర్ చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. డిజిటల్ ఎంటర్​టైన్మెంట్ రంగంలో రాణించాలనుకునే వారికి ఇది చక్కని అవకాశమని చెబుతున్నారు.

Tg_hyd_ 32_14_india_joy_curtain_raiser_event_pkg_3180198 రిపోర్టర్ : రమ్య. కె కెమెరామెన్; నీరంజన్ ( )భాగ్యనగరం మరో అంతర్జాతీయ వేడుకకు వేదిక కానుంది. డిజిటల్, మీడియా, ఇంటర్టైన్మెంట్ రంగానికి సంబంధించి ఈ నెల 20 నుంచి 23 వరకు ఇండియా జాయ్ కార్యక్రమం హైటెక్స్ వేదికగా సాగనుంది. ఇండియా జాయ్ రెండో ఎడిషన్ లో దాదాపు 30వేల మంది పాల్గొనే అవకాశం ఉందని నిర్వహులు చెబుతున్నారు. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించి శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన 18వ ఏఎస్ఐఎఫ్ఏ ఈవెంట్ కి విశేష స్పందన లభించింది.....look. Vo: శిల్పకళా వేదికలో ఇండియా జాయ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏఎస్ఐఎఫ్ఏ ఈవెంట్ కి విశేష స్పందన లభించింది. సుమారు 2500 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డిజిటల్ ఎంటర్టైన్మెంట్ రంగానికి సంబంధించిన ప్రముఖులు విద్యార్థులకు డిజిటెల్ మీడియాలో అవకాశాలు... నైపుణ్యాలకు సంబందించిన పలు అంశాలను వివరించారు. అంతేకాకుండా... పలు ఆసక్తికర యానిమేషన్ వీడియో లను ప్రదర్శించారు... spot Vo: ఇండియా జాయ్ డిజిటల్ మీడియా ఈవెంట్... ఈ నెల 20 నుంచి 23 వరకు హైటెక్స్ వేదికగా సాగనుంది. 2వ ఎడిషన్ గా హైదరాబాద్ ని పలకరించనున్న ఈ ఎడిషన్ కి దాదాపు 30000 వేల మంది హాజరయ్యే అవకాశం ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. ఇందులో భాగంగా...ఇంటర్ టైన్మెంట్ ..విఎఫ్ఎక్స్ , ఈ స్పోర్ట్స్, ఓటీటీ ప్లస్ , ఇన్వెస్టర్ - పబ్లిషర్ కనెక్ట్ , ఇండియా గేమ్ డెవలపర్ కాన్ఫరెన్స్ సహా దాదాపు 200 వరకు వర్కషాప్స్ కాన్ఫరెన్స్ లు జరగనున్నాయి. డిజిటల్ ఇంటర్టైన్మెంట్ రంగం లి రణించాలి అనుకునే కారికి ఇది చక్కని అవకాశం అంటున్నారు నిపుణులు....బైట్ బైట్: శ్రీధర్ మొప్పిడి, ఇండియా జాయ్ నిర్వహకులు బైట్: మైక్, తెలంగాణ యానిమేషన్ సొసైటీ సెక్రటరీ. Evo: తెలంగాణ ప్రభుత్వం , ఇండియా జాయ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఈ నెల 20 నుంచి 23 వరకు నాలుగు రోజుల వరకు సాగనుంది. ఆన్లైన్ లొ రేజిస్టర్ చేసుకోవడం తో పాటు నేరుగా కూడా సదస్సులో పాల్గొనవచని చెబుతున్నారు నిర్వహకులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.