ETV Bharat / state

రాజ్​భవన్​లో ప్రజాదర్బార్ నిర్వహిస్తాం... - రాజ్ భవన్​లో నెలలో ఒకరోజు ప్రజాదర్బార్

'వైద్యురాలిగా, రాజకీయ నేతగా తమిళనాడు ప్రజలకు సేవ చేశాను. మీకెలాంటి సమస్యలున్నా నన్ను నేరుగా కలిసి మాట్లాడొచ్చు': తమిళిసై సౌందర్ రాజన్, గవర్నర్

governor thamilisi
రాజ్​భవన్​లో ప్రజాదర్బార్ నిర్వహిస్తాం...
author img

By

Published : Jan 15, 2020, 3:12 PM IST

ప్రజలకు మరింత అందుబాటులో ఉండటానికి రాజ్ భవన్​లో నెలలో ఒకరోజు ప్రజాదర్బార్ నిర్వహిస్తామని గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తెలిపారు. అందుకోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. వైద్యురాలిగా, రాజకీయ నేతగా తమిళనాడులో ప్రజలకు సేవ చేశానని... రాజ్ భవన్​ను ప్రజాభవన్​గా భావించి ప్రజలు తమ సమస్యలు తనకు చెప్పుకోవచ్చని తమిళిసై సూచించారు.

తమిళనాడు, తెలంగాణలో చారిత్రక ప్రాంతాలెన్నో ఉన్నాయని... ఇరు రాష్ట్రాల మధ్య పర్యాటకంగా పర్యటించేందుకు తగిన ఏర్పాటు చేయాలని తమిళిసై ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరారు. ఈ మేరకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడుతానని గవర్నర్ తమిళిసై స్పష్టం చేశారు.

రాజ్​భవన్​లో ప్రజాదర్బార్ నిర్వహిస్తాం...

ఇవీ చూడండి: కాంగ్రెస్ సవాల్​ని స్వీకరిస్తున్నా... పుర ప్రచారానికి 'బయటికి' రాను!

ప్రజలకు మరింత అందుబాటులో ఉండటానికి రాజ్ భవన్​లో నెలలో ఒకరోజు ప్రజాదర్బార్ నిర్వహిస్తామని గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తెలిపారు. అందుకోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. వైద్యురాలిగా, రాజకీయ నేతగా తమిళనాడులో ప్రజలకు సేవ చేశానని... రాజ్ భవన్​ను ప్రజాభవన్​గా భావించి ప్రజలు తమ సమస్యలు తనకు చెప్పుకోవచ్చని తమిళిసై సూచించారు.

తమిళనాడు, తెలంగాణలో చారిత్రక ప్రాంతాలెన్నో ఉన్నాయని... ఇరు రాష్ట్రాల మధ్య పర్యాటకంగా పర్యటించేందుకు తగిన ఏర్పాటు చేయాలని తమిళిసై ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరారు. ఈ మేరకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడుతానని గవర్నర్ తమిళిసై స్పష్టం చేశారు.

రాజ్​భవన్​లో ప్రజాదర్బార్ నిర్వహిస్తాం...

ఇవీ చూడండి: కాంగ్రెస్ సవాల్​ని స్వీకరిస్తున్నా... పుర ప్రచారానికి 'బయటికి' రాను!

TG_HYD_13_15_GOVERNOR_SANKRANTHI_CELEBRATIONS_ASB_3181326 రిపోర్టర్-శ్రీకాంత్ ( ) ప్రజలకు మరింత అందుబాటులో ఉండటానికి రాజ్ భవన్ లో నెలలో ఒకరోజు ప్రజాదర్బార్ నిర్వహిస్తామని గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తెలిపారు. దీనికోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నామని తమిళిసై తెలిపారు. వైద్యురాలిగా, రాజకీయ నేతగా తమిళనాడులో ప్రజలకు సేవ చేశానని.... రాజ్ భవన్ ను ప్రజాభవన్ గా భావించి ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవచ్చని తమిళిసై అన్నారు. రాజ్ భవన్ లో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. గవర్నర్ తమిళిసై పొంగలిని స్వయంగా తయారు చేశారు. రాజ్ భవన్ అధికారులు, సిబ్బందికి పొంగలిని పంచి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ మేలు జరగాలని ఆమె కోరారు. రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని గవర్నర్ తమిళిసై కోరారు. తమిళనాడు, తెలంగాణలో చారిత్రక ప్రాంతాలెన్నో ఉన్నాయని... ఇరు రాష్ట్రాల మధ్య పర్యాటకంగా పర్యటించేందుకు... తగిన ఏర్పాటు చేయాలని తమిళిసై ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరారు. ఈ మేరకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడుతానని తమిళిసై తెలిపారు......SPOT+BYTE తమిళిసై సౌందర్ రాజన్, గవర్నర్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.