ETV Bharat / state

తీర్పు ఏదైనా... ప్రజలంతా శాంతంగా ఉండాలి: రాజా సింగ్

author img

By

Published : Nov 9, 2019, 5:00 AM IST

Updated : Nov 9, 2019, 7:32 AM IST

ఎన్నో ఏళ్ల నుంచి వేచి చూస్తున్న అయోధ్య తీర్పు నేడు  వెలువడనుందని భాజపా ఎమ్మెల్యే రాజా సింగ్​ అన్నారు. కోర్టు ఏ తీర్పునిచ్చినా స్వాగతిస్తూ ప్రజలంతా శాంతంగా ఉండాలని సూచించారు.

'తీర్పు ఏదైనా... ప్రజలంతా శాంతంగా ఉండాలి'
'తీర్పు ఏదైనా... ప్రజలంతా శాంతంగా ఉండాలి'

అయోధ్య అంశంలో కోర్టు ఏ తీర్పునిచ్చినా ప్రజలంతా శాంతంగా ఉండాలని భాజపా ఎమ్మెల్యే రాజా సింగ్ సూచించారు. దేశంలో ఉన్న శాంతియుత వాతావరణాన్ని చెదరగొట్టేందుకు పాకిస్థాన్​ వంటి దుష్ట శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు.

'తీర్పు ఏదైనా... ప్రజలంతా శాంతంగా ఉండాలి'

అయోధ్య అంశంలో కోర్టు ఏ తీర్పునిచ్చినా ప్రజలంతా శాంతంగా ఉండాలని భాజపా ఎమ్మెల్యే రాజా సింగ్ సూచించారు. దేశంలో ఉన్న శాంతియుత వాతావరణాన్ని చెదరగొట్టేందుకు పాకిస్థాన్​ వంటి దుష్ట శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు.

TG_HYD_04_09_RAJA_SING_ON_AYODYA_AB_TS10008 note:రాజా సింగ్ బైట్ డెస్క్ వాట్సప్ కి పంపాము ( )ఏన్నో సంవత్సరాల తర్వాత అయోధ్య తీర్పు రేపు వెలువడనుందని...కోర్టు ఏ తీర్పు ఇచ్చినా స్వాగతిస్తు ప్రజలందరూ శాంతంగా ఉండాలని నికి గోషామహల్ ఎమ్యెల్యే రాజాసింగ్ సూచించారు. భారత దేశంలో ఉన్న శాంతియుత వాతావరణాన్ని చెదరగొట్టెందుకు పాకిస్థాన్ లాంటి దుష్ట శక్తులు ప్రయత్నిస్తున్నయని..ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని సూచించారు. బైట్ : రాజా సింగ్, గోషామహల్ ఎమ్మెల్యే
Last Updated : Nov 9, 2019, 7:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.