ETV Bharat / state

'అవసరమైతే అధికారం కోల్పోవడానికైనా సిద్ధం'

author img

By

Published : Jan 14, 2020, 6:04 PM IST

సీఏఏ అంశంపై పార్లమెంట్​ వేదికగా తమ అభిప్రాయాన్ని స్పష్టం చేశామని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ అన్నారు. కేంద్ర ప్రభుత్వం మత ప్రాతిపదికన వ్యహరిస్తామంటే దేశానికి మంచిది కాదని పేర్కొన్నారు. తాము గతంలో ఏదైతే చెప్పామో ప్రాంతీయ శక్తులు బలంగా ఉద్భవిస్తాయని.. అది ఇప్పుడు కనపడుతోందన్నారు. తమ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెసేనని కేటీఆర్​ స్పష్టం చేశారు. 1990లో తెలంగాణలో భాజపా పరిస్థితి ఎలా ఉందో... ప్రస్తుతం అలాగే ఉందన్నారు. ఇరుగు పొరుగు రాష్ట్రాల వారితో స్నేహ పూర్వకంగా ఉండాలన్నదే తమ విధానమన్నారు. ముఖ్యమంత్రి పదవిపై తనదైన శైలిలో సమాధానం చెప్పిన తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​తో ఈటీవీ భారత్​ ప్రతినిధి ముఖాముఖి.

ktr
ktr
'అవసరమైతే అధికారం కోల్పోవడానికైనా సిద్ధం'

'అవసరమైతే అధికారం కోల్పోవడానికైనా సిద్ధం'
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.