ETV Bharat / state

మొక్కి మరీ చోరీ చేశాడో దొంగ భక్తుడు

author img

By

Published : Nov 21, 2019, 3:04 PM IST

Updated : Nov 21, 2019, 4:09 PM IST

ఓ గుర్తు తెలియని వ్యక్తి దుర్గాభవానీ ఆలయంలోకి వచ్చాడు.. ప్రదక్షిణలు చేశాడు... అమ్మవారిని ఎంతో భక్తితో మొక్కాడు.. అంతేనా బొట్టు కూడా పెట్టుకుని ప్రార్థన చేశాడు. ఇంతలా పూజ చేస్తున్నాడంటే కోరిక ఏదో బలంగా కోరుకున్నాడు అనుకుంటే పొరపాటే.. ఆ వ్యక్తి ఏకంగా అమ్మవారి నగలకే ఎసరు పెట్టాడు. అసలేం జరిగిందంటే...?

మొక్కి మరీ చోరీ చేశాడో దొంగ భక్తుడు

హైదరాబాద్​ అబిడ్స్​ గన్​ఫౌండ్రిలోని దుర్గా భవానీ ఆలయంలో చోరీ జరిగింది. నిన్న సాయంత్రం భక్తుడిగా నటిస్తూ... చోరీచేశాడు. అమ్మవారి కిరీటం చేతికి రాకపోతే... మొక్కి మరి చోరీ చేశాడీ దొంగ భక్తుడు. ఏమీ తెలియనట్టు చొక్కా కింద కిరీటాన్ని పెట్టుకుని... నడుచుకుంటు వెళ్లిపోయాడు.

అమ్మవారి కిరీటం కనిపించకపోవడంతో పూజారి గమనించి ఆలయ నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లాడు. వారు అబిడ్స్​ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న దొంగ భక్తుడి కోసం గాలిస్తున్నారు. దొంగిలించిన సొత్తు విలువ 20వేలు ఉంటుంది. విచారణ చేపట్టిన పోలీసులు... సీసీ ఫుటేజ్​లో ఉన్న దొంగతనం దృశ్యాలను విడుదల చేశారు.

మొక్కి మరీ చోరీ చేశాడో దొంగ భక్తుడు

ఇదీ చూడండి: సేనతో 'మహా'ప్రభుత్వ ఏర్పాటుపై రేపే కాంగ్రెస్ ప్రకటన

హైదరాబాద్​ అబిడ్స్​ గన్​ఫౌండ్రిలోని దుర్గా భవానీ ఆలయంలో చోరీ జరిగింది. నిన్న సాయంత్రం భక్తుడిగా నటిస్తూ... చోరీచేశాడు. అమ్మవారి కిరీటం చేతికి రాకపోతే... మొక్కి మరి చోరీ చేశాడీ దొంగ భక్తుడు. ఏమీ తెలియనట్టు చొక్కా కింద కిరీటాన్ని పెట్టుకుని... నడుచుకుంటు వెళ్లిపోయాడు.

అమ్మవారి కిరీటం కనిపించకపోవడంతో పూజారి గమనించి ఆలయ నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లాడు. వారు అబిడ్స్​ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న దొంగ భక్తుడి కోసం గాలిస్తున్నారు. దొంగిలించిన సొత్తు విలువ 20వేలు ఉంటుంది. విచారణ చేపట్టిన పోలీసులు... సీసీ ఫుటేజ్​లో ఉన్న దొంగతనం దృశ్యాలను విడుదల చేశారు.

మొక్కి మరీ చోరీ చేశాడో దొంగ భక్తుడు

ఇదీ చూడండి: సేనతో 'మహా'ప్రభుత్వ ఏర్పాటుపై రేపే కాంగ్రెస్ ప్రకటన

TG_Hyd_30_21_Chory At Gunfoundry_Av_TS10005 Note: Feed Ftp Contributor: Bhushanam ( ) హైదరాబాద్ అబిడ్స్ గన్ ఫౌండ్రి లోని దుర్గా భవానీ ఆలయంలో చోరీ జరిగింది. నిన్న సాయంత్రం ఓ గుర్తు తెలియని వ్యక్తి భక్తుడిగా వచ్చి... దుర్గా భవానీ పై ఉన్న అర్ధ కిలో వెండి కిరీటాన్ని వెత్తుకెళ్లారు. ఆలయ పూజారి గమనించి ఆలయ నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లాడంతో... వారు అబిడ్స్ పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీ లో ఉన్న దొంగ భక్తుడి కోసం గాలిస్తున్నారు. 20వేల విలువ చేసే కిరీటాన్ని దొంగా ఎత్తుకెళ్తుతున్న సీసీ ఫుటేజ్ ను పోలీసులు విడుదల చేశారు. విజువల్స్.....
Last Updated : Nov 21, 2019, 4:09 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.