ETV Bharat / state

'మద్యం వల్లే మహిళలపై అఘాయిత్యాలు'

author img

By

Published : Dec 10, 2019, 5:56 PM IST

మద్యం వల్లే మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని భాజపా నేత, మాజీ మంత్రి డీకే అరుణ అభిప్రాయపడ్డారు.    తెలంగాణలో మద్యం నిషేధించాలని డిమాండ్​ చేశారు.

bjp leader dk aruna demands to ban liquor in telangana state
మద్యం వల్లే మహిళలపై అఘాయిత్యాలు

రాష్ట్రంలో మద్యం నిషేధించాలని ఈనెల 12, 13న మాజీ మంత్రి, భాజపా నాయకురాలు డీకే అరుణ నిరాహార దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు. మద్యం వల్లే మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు.

వరంగల్​ బాధితురాలి హత్యపై ఆమె కుటుంబ సభ్యులకు అనుమానాలున్నాయని అరుణ తెలిపారు. ఇద్దరు నిందితులను పోలీసులు కాపాడుతున్నారని అనుమానం వ్యక్తం చేశారు.

ఫాస్ట్​ ట్రాక్​ కోర్టు ద్వారా నిందితులను విచారించి, కఠినంగా శిక్షించాలని మాజీ మంత్రి డిమాండ్​ చేశారు. దిశకు న్యాయం చేసినట్లే వరంగల్​, ఆసిఫాబాద్​ మృతులకు న్యాయం చేయాలని కోరారు. ఆ కుటుంబాలు రాష్ట్రంలో మద్యం నిషేధించాలని కోరుతున్నట్లు తెలిపారు.

మద్యం వల్లే మహిళలపై అఘాయిత్యాలు

రాష్ట్రంలో మద్యం నిషేధించాలని ఈనెల 12, 13న మాజీ మంత్రి, భాజపా నాయకురాలు డీకే అరుణ నిరాహార దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు. మద్యం వల్లే మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు.

వరంగల్​ బాధితురాలి హత్యపై ఆమె కుటుంబ సభ్యులకు అనుమానాలున్నాయని అరుణ తెలిపారు. ఇద్దరు నిందితులను పోలీసులు కాపాడుతున్నారని అనుమానం వ్యక్తం చేశారు.

ఫాస్ట్​ ట్రాక్​ కోర్టు ద్వారా నిందితులను విచారించి, కఠినంగా శిక్షించాలని మాజీ మంత్రి డిమాండ్​ చేశారు. దిశకు న్యాయం చేసినట్లే వరంగల్​, ఆసిఫాబాద్​ మృతులకు న్యాయం చేయాలని కోరారు. ఆ కుటుంబాలు రాష్ట్రంలో మద్యం నిషేధించాలని కోరుతున్నట్లు తెలిపారు.

మద్యం వల్లే మహిళలపై అఘాయిత్యాలు
TG_Hyd_35_10_DK_Aruna_On_Govt_AB_3182061 Reporter: Jyothi Kiran Script: Razaq Note: ఫీడ్ భాజపా రాష్ట్ర కార్యాలయం OFC నుంచి వచ్చింది. ( ) తెలంగాణలో మద్యాన్ని నిషేదించాలని భాజపా నాయకురాలు మాజీ మంత్రి డీకే అరుణ డిమాండ్ చేశారు. మద్యం వల్లనే మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు. మద్యాన్ని నిషేదించాలంటూ ఈ నెల 12, 13 తేదీల్లో రెండు రోజులపాటు నిరాహార దీక్ష చేస్తున్నట్లు డీకే అరుణ ప్రకటించారు. వరంగల్, ఆసిఫాబాద్ జిల్లాల్లో హత్యకు గురైన మానస, సమత కుటుంబాలను పరామర్శించినట్లు పేర్కొన్న డీకే అరుణ...మానస హత్యపై ఆమె కుటుంబసభ్యులకు అనుమానాలున్నాయని తెలిపారు. ఇద్దరు నిందితులను పోలీసులు కాపాడుతున్నారని అమె అనుమానం వ్యక్తం చేశారు. మానస హత్యపై పోలీసులు పూర్తిస్థాయి విచారణ చేపట్టాలన్నారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా నిందితులను విచారించి త్వరితగతిన కఠినంగా శిక్షించాలన్నారు. దిశకు న్యాయం చేసినట్లే సమత,మానస కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలన్నారు.మద్యం నిషేదించాలని మానస సమత కుటుంబాలు కోరుతున్నాయని ఆమె తెలిపారు. బైట్: డీకే అరుణ, మాజీ మంత్రి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.