ETV Bharat / state

భద్రాద్రి రామయ్య సన్నిధిలో హుండీ లెక్కింపు

భద్రాద్రి రామయ్య దేవస్థానంలో 56 రోజులుగా వచ్చిన హుండీ ఆదాయాన్ని లెక్కించారు. రూ. 60 లక్షల నగదు స్వామివారికి భక్తులు సమర్పించారు.

author img

By

Published : Nov 14, 2019, 2:34 PM IST

భద్రాద్రి రామయ్య సన్నిధిలో హుండీ లెక్కింపు

రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాద్రి రామయ్య దేవస్థానంలో స్వామివారి హుండీ లెక్కింపు నిర్వహించారు. ఆలయంలోని చిత్రకూట మండపంలో విజయవాడ నుంచి వచ్చిన 130 మంది భక్తులు గత 56 రోజులుగా వచ్చిన ఆదాయాన్ని లెక్కించారు. హుండీలో రూ. 60 లక్షల నగదు స్వామివారికి భక్తులు సమర్పించారు.

భద్రాద్రి రామయ్య సన్నిధిలో హుండీ లెక్కింపు

ఇదీ చూడండి : 'రాయాల్సింది సూసైడ్​నోట్​ కాదు... తెరాసకు మరణ శాసనం'

రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాద్రి రామయ్య దేవస్థానంలో స్వామివారి హుండీ లెక్కింపు నిర్వహించారు. ఆలయంలోని చిత్రకూట మండపంలో విజయవాడ నుంచి వచ్చిన 130 మంది భక్తులు గత 56 రోజులుగా వచ్చిన ఆదాయాన్ని లెక్కించారు. హుండీలో రూ. 60 లక్షల నగదు స్వామివారికి భక్తులు సమర్పించారు.

భద్రాద్రి రామయ్య సన్నిధిలో హుండీ లెక్కింపు

ఇదీ చూడండి : 'రాయాల్సింది సూసైడ్​నోట్​ కాదు... తెరాసకు మరణ శాసనం'

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.