ETV Bharat / state

'హిందువులకు తెరాస క్షమాపణ చెప్పాలి'

author img

By

Published : Dec 11, 2019, 5:56 PM IST

కేంద్రం పార్లమెంట్​లో ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లును తెరాస వ్యతిరేకించటం వల్ల ఆదిలాబాద్​ జిల్లాలో భాజపా నేతలు తెరాస నాయకులపై విమర్శల వర్షం గుప్పించారు.

bjp-fire-on-trs-because-of-citizen-amendment-act
'హిందువులకు తెరాస క్షమపణ చెప్పాలి'

కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లును తెరాస వ్యతిరేకించడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. గత ఆరేళ్లలో కేంద్రం ప్రతిపాదించిన బిల్లును తెరాస వ్యతిరేకించడం, బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని విప్‌ జారీ చేయడంపై భాజపా నేతలు విమర్శిస్తున్నారు. తెరాస ఎమ్మెల్యేలు హిందూ జాతికి వ్యతిరేకమని ఆదిలాబాద్ భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ ఆరోపించారు. పౌరసత్వ సవరణ బిల్లు విషయంలో తెరాస, ఎంఐఎంల తీరును దుయ్యబట్టారు.

'హిందువులకు తెరాస క్షమపణ చెప్పాలి'

ఇదీ చూడండి: దిశ కేసు: నిందితులు వాడిన లారీ దృశ్యాలు విడుదల

కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లును తెరాస వ్యతిరేకించడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. గత ఆరేళ్లలో కేంద్రం ప్రతిపాదించిన బిల్లును తెరాస వ్యతిరేకించడం, బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని విప్‌ జారీ చేయడంపై భాజపా నేతలు విమర్శిస్తున్నారు. తెరాస ఎమ్మెల్యేలు హిందూ జాతికి వ్యతిరేకమని ఆదిలాబాద్ భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ ఆరోపించారు. పౌరసత్వ సవరణ బిల్లు విషయంలో తెరాస, ఎంఐఎంల తీరును దుయ్యబట్టారు.

'హిందువులకు తెరాస క్షమపణ చెప్పాలి'

ఇదీ చూడండి: దిశ కేసు: నిందితులు వాడిన లారీ దృశ్యాలు విడుదల

Intro:TG_ADB_05_11_BJP_PC_AVB__TS10029
ఎ. ఆశోక్ కుమార్, ఆదిలాబాద్,8008573587
-----------------------------------------------------------------
(): తెరాస ఎమ్మెల్యే పార్టీలు హిందూ జాతికి వ్యతిరేకమని ఆదిలాబాద్ భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ ఆరోపించారు. ఈరోజు పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్ఆర్సీ బిల్లు విషయంలో తెరాస, ఎంఐఎం ల తీరును దుయ్యబట్టారు..........vssss ...byte
బైట్ వేణుగోపాల్ భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి అదిలాబాద్


Body:4


Conclusion:8
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.