ETV Bharat / sports

దక్షిణాసియా క్రీడల్లో రెజ్లర్ సాక్షిమాలిక్​కు స్వర్ణం

author img

By

Published : Dec 8, 2019, 7:59 PM IST

Updated : Dec 8, 2019, 8:05 PM IST

నేపాల్ వేదికగా జరుగుతున్న దక్షిణాసియా క్రీడల్లో(శాగ్) భారత స్టార్ రెజ్లర్ సాక్షిమాలిక్ స్వర్ణం కైవసం చేసుకుంది. సోమవారం ముగియనున్న ఈ పోటీల్లో భారత్..​ 229 పతకాలతో ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతోంది.

Sakshi wins gold to lead India's complete domination in wrestling
దక్షిణాసియా క్రీడల్లో రెజ్లర్ సాక్షిమాలిక్​కు స్వర్ణం

దక్షిణాసియా క్రీడల్లో భారత క్రీడాకారుల పతకాల ప్రవాహం పెరుగుతూనే ఉంది. 200కు పైచిలుకు మెడల్స్​తో అగ్రస్థానంలో ఉన్న భారత్​ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. రియో ఒలింపిక్స్ కాంస్య గ్రహీత సాక్షిమాలిక్.. అన్ని మ్యాచ్​ల్లో గెల్చుకుంటూ వచ్చి పసిడి సొంతం చేసుకుంది.

రెజ్లింగ్​లో భారత్​ తిరుగులేకుండా దూసుకుపోతోంది. పోటీపడిన 12 విభాగాల్లోనూ బంగారు పతకాన్ని కైవసం చేసుకునేందుకు మన రెజ్లర్లు కొద్ది దూరంలోనే ఉన్నారు. 61 కేజీల విభాగంలో రవీందర్.. పాకిస్థాన్​కు చెందిన బిలాల్​ను ఓడించాడు.

పవన్ కుమార్(84 కేజీలు), అన్షు(59 కేజీలు) వారివారి విభాగాల్లో పసిడి సొంతం చేసుకున్నారు. చివరి రోజైన సోమవారం.. గౌరవ్ బలియాన్(74 కేజీలు), అనితా షియోరాన్​(68కేజీలు) పోటీ పడనున్నారు.

భారత్ ఇప్పటివరకు మొత్తం 229 పతకాలు తన ఖాతాలో వేసుకుంది. 119 స్వర్ణాలు, 72 రజతాలు, 38 కాంస్యాలతో పట్టికలో అగ్రస్థానంలో ఉంది. 154 మెడల్స్​తో(44 స్వర్ణాలు, 40 రజతాలు, 70 కాంస్యాలు) నేపాల్​ రెండో స్థానంలో, 183 పతకాలతో(32 స్వర్ణాలు, 61 రజతాలు, 90 కాంస్యాలు) శ్రీలంక మూడో స్థానంలో ఉంది.

ఇదీ చదవండి: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్

దక్షిణాసియా క్రీడల్లో భారత క్రీడాకారుల పతకాల ప్రవాహం పెరుగుతూనే ఉంది. 200కు పైచిలుకు మెడల్స్​తో అగ్రస్థానంలో ఉన్న భారత్​ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. రియో ఒలింపిక్స్ కాంస్య గ్రహీత సాక్షిమాలిక్.. అన్ని మ్యాచ్​ల్లో గెల్చుకుంటూ వచ్చి పసిడి సొంతం చేసుకుంది.

రెజ్లింగ్​లో భారత్​ తిరుగులేకుండా దూసుకుపోతోంది. పోటీపడిన 12 విభాగాల్లోనూ బంగారు పతకాన్ని కైవసం చేసుకునేందుకు మన రెజ్లర్లు కొద్ది దూరంలోనే ఉన్నారు. 61 కేజీల విభాగంలో రవీందర్.. పాకిస్థాన్​కు చెందిన బిలాల్​ను ఓడించాడు.

పవన్ కుమార్(84 కేజీలు), అన్షు(59 కేజీలు) వారివారి విభాగాల్లో పసిడి సొంతం చేసుకున్నారు. చివరి రోజైన సోమవారం.. గౌరవ్ బలియాన్(74 కేజీలు), అనితా షియోరాన్​(68కేజీలు) పోటీ పడనున్నారు.

భారత్ ఇప్పటివరకు మొత్తం 229 పతకాలు తన ఖాతాలో వేసుకుంది. 119 స్వర్ణాలు, 72 రజతాలు, 38 కాంస్యాలతో పట్టికలో అగ్రస్థానంలో ఉంది. 154 మెడల్స్​తో(44 స్వర్ణాలు, 40 రజతాలు, 70 కాంస్యాలు) నేపాల్​ రెండో స్థానంలో, 183 పతకాలతో(32 స్వర్ణాలు, 61 రజతాలు, 90 కాంస్యాలు) శ్రీలంక మూడో స్థానంలో ఉంది.

ఇదీ చదవండి: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. No use in Norway. Norway must be excluded from all broadcast and digital rights. Maximum footage use of 3 minutes, apart from TV2 Norway who are restricted to 90 seconds maximum use. Footage must be removed after 48 hours from end of race. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com
BROADCAST: Regularly scheduled, non-sponsored news bulletins only. No use in magazine shows.
DIGITAL: Standalone digital clips allowed. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies.
SHOTLIST: Cambridge, New Zealand. 8th December 2019.
++++SHOTLIST AND FURTHER INFORMATION TO FOLLOW++++
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
SOURCE: IMG Media
DURATION: 03:11
STORYLINE:
Last Updated : Dec 8, 2019, 8:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.