ETV Bharat / sports

విరాట్ కోహ్లీని అధిగమించిన స్మృతి మంధాన

author img

By

Published : Nov 7, 2019, 2:27 PM IST

వన్డేల్లో వేగంగా 2 వేల పరుగులు పూర్తి చేసిన మూడో క్రికెటర్​గా స్మృతి మంధాన రికార్డు సృష్టించింది. 51 ఇన్నింగ్స్​ల్లో 2,025 పరుగులు చేసి.. టీమిండియా కెప్టెన్ విరాట్​ కోహ్లీ(53)ని అధిగమించింది.

విరాట్ కోహ్లీని అధిగమించిన స్మృతి మంధాన

వెస్టిండీస్​ మహిళా జట్టుతో జరిగిన వన్డే సిరీస్​లో భారత్ 2-1 తేడాతో నెగ్గింది. ఈ సిరీస్​లో టీమిండియా స్టార్ బ్యాట్స్​ఉమన్ స్మృతి మంధాన అరుదైన ఘనత సాధించింది. వన్డేల్లో వేగంగా 2వేల పరుగులు పూర్తి చేసిన మూడో క్రికెటర్​గా రికార్డు సృష్టించింది. 51 ఇన్నింగ్స్​ల్లో 2,025 పరుగులు చేసి.. ఈ ఘనత సాధించిన రెండో భారత క్రికెటర్​గానూ గుర్తింపు తెచ్చుకుంది. శిఖర్ ​ధావన్(48) స్మృతి కంటే ముందున్నాడు.

మహిళా క్రికెట్లో ఆస్ట్రేలియా బ్యాట్స్​ఉమెన్ బెలిండా క్లార్క్(45), మెగ్ లానింగ్(45) ముందు వరుసలో ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే దక్షిణాఫ్రికా ఆటగాడు హషీమ్ ఆమ్లా 40 ఇన్నింగ్స్​ల్లో 2వేల పరుగులు పూర్తి చేసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

Smriti Mandhana 2nd fastest Indian to score 2000 ODI runs
స్మృతి మంధాన

విరాట్​ కంటే వేగంగా..

51 ఇన్నింగ్స్​ల్లో 43.05 సగటుతో 2,025 పరుగులు చేసింది స్మృతి. ఈ రికార్డుతో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ(53), సౌరభ్ గంగూలీ(52), నవజ్యోత్ సిద్ధు(52)లను అధిగమించింది.

ఆంటిగ్వా వేదికగా విండీస్​తో జరిగిన మూడో వన్డేలో స్మృతి అర్ధశతకంతో అదరగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. 63 బంతుల్లో 74 పరుగులు చేసింది. ఇందులో 9 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఫలితంగా 194 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది భారత మహిళా జట్టు.

ఇదీ చదవండి: ఆఖరి వన్డే టీమిండియాదే.. సిరీస్​ కైవసం

వెస్టిండీస్​ మహిళా జట్టుతో జరిగిన వన్డే సిరీస్​లో భారత్ 2-1 తేడాతో నెగ్గింది. ఈ సిరీస్​లో టీమిండియా స్టార్ బ్యాట్స్​ఉమన్ స్మృతి మంధాన అరుదైన ఘనత సాధించింది. వన్డేల్లో వేగంగా 2వేల పరుగులు పూర్తి చేసిన మూడో క్రికెటర్​గా రికార్డు సృష్టించింది. 51 ఇన్నింగ్స్​ల్లో 2,025 పరుగులు చేసి.. ఈ ఘనత సాధించిన రెండో భారత క్రికెటర్​గానూ గుర్తింపు తెచ్చుకుంది. శిఖర్ ​ధావన్(48) స్మృతి కంటే ముందున్నాడు.

మహిళా క్రికెట్లో ఆస్ట్రేలియా బ్యాట్స్​ఉమెన్ బెలిండా క్లార్క్(45), మెగ్ లానింగ్(45) ముందు వరుసలో ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే దక్షిణాఫ్రికా ఆటగాడు హషీమ్ ఆమ్లా 40 ఇన్నింగ్స్​ల్లో 2వేల పరుగులు పూర్తి చేసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

Smriti Mandhana 2nd fastest Indian to score 2000 ODI runs
స్మృతి మంధాన

విరాట్​ కంటే వేగంగా..

51 ఇన్నింగ్స్​ల్లో 43.05 సగటుతో 2,025 పరుగులు చేసింది స్మృతి. ఈ రికార్డుతో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ(53), సౌరభ్ గంగూలీ(52), నవజ్యోత్ సిద్ధు(52)లను అధిగమించింది.

ఆంటిగ్వా వేదికగా విండీస్​తో జరిగిన మూడో వన్డేలో స్మృతి అర్ధశతకంతో అదరగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. 63 బంతుల్లో 74 పరుగులు చేసింది. ఇందులో 9 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఫలితంగా 194 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది భారత మహిళా జట్టు.

ఇదీ చదవండి: ఆఖరి వన్డే టీమిండియాదే.. సిరీస్​ కైవసం

AP Video Delivery Log - 0600 GMT News
Thursday, 7 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0550: US LA Trump 2 AP Clients Only 4238572
Trump in Louisiana, throws accusations at Bidens
AP-APTN-0500: World Berlin Wall Fall AP Clients Only; No access Russia; No use by Eurovision 4238571
'End of history' author on world post Berlin Wall
AP-APTN-0453: China US Drugs AP Clients Only 4238570
China sentences 3 in fentanyl trafficking case
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.