ETV Bharat / sports

ఐపీఎల్‌ 2020: 8 ఫ్రాంఛైజీల కొత్త జాబితా ఇదే

author img

By

Published : Dec 20, 2019, 6:23 AM IST

ఐపీఎల్‌ 2020 వేలం పూర్తయింది. ఇందులో మొత్తం 62 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి 8 ఫ్రాంఛైజీలు. ఇందులో 32 మంది జాతీయ ఆటగాళ్లు ఉండగా 30 మంది యువ క్రికెటర్లు ఉన్నారు. ఈ వేలంలో మొత్తం రూ.140 కోట్లు ఖర్చు చేశారు. ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ ప్యాట్‌ కమిన్స్‌ ఈ ఏడాది అత్యధిక ధర పలికాడు. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ అతడిని రూ.15.50 కోట్లకు దక్కించుకుంది.

IPL 2020 Full list
ఐపీఎల్‌ 2020: 8 ప్రాంఛైజీల కొత్త జాబితా ఇదే

ఐపీఎల్​ 13వ సీజన్​కు సంబంధించిన వేలం దిగ్విజయంగా ముగిసింది. మొత్తం రూ.140 కోట్లు ఖర్చు చేసి.. 62 మందిని కొనుగోలు చేశాయి ఫ్రాంఛైజీలు. ఈ వేలం తర్వాత కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌, రాజస్థాన్‌ రాయల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అత్యధిక ఆటగాళ్ల (25)తో కొనసాగుతున్నాయి. అత్యల్పంగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు 21 మందిని కలిగి ఉంది.

కమిన్స్​ అదరహో...

ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ ప్యాట్‌ కమిన్స్‌ ఈ ఏడాది అత్యధిక ధర పలికాడు. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ అతడిని రూ.15.50 కోట్లకు దక్కించుకుంది. జాతీయ జట్టుకు ఆడని వారిలో వరుణ్‌ చక్రవర్తిని అదే కోల్‌కతా జట్టు రూ.4 కోట్లకు కొనుగోలు చేసింది. రాజస్థాన్‌ రాయల్స్‌ అత్యధికంగా 11 మందిని తీసుకుంది. పీయూష్​ చావ్లా ఖరీదైన భారతీయ ఆటగాడిగా నిలిచాడు.

IPL 2020
ఐపీఎల్​-2020 వేలంలో టాప్​-10 ధర పలికిన ఆటగాళ్లు

ఫ్రాంఛైజీలు తీసుకున్న ఆటగాళ్లు

ప్రతి జట్టులోనూ 18 నుంచి 25 మంది ఆటగాళ్లు ఉండొచ్చు. వారిలో అత్యధికంగా 8 మంది వరకే విదేశీ క్రీడాకారులకు అనుమతి ఉంది. అయితే వేలం పూర్తయ్యాక పూర్తి జట్ల వివరాలు ఇలా ఉన్నాయి.

  • చెన్నై సూపర్‌ కింగ్స్‌

ఈ వేలంలో మొత్తం రూ.14.60కోట్లతో బరిలోకి దిగింది చెన్నై. చివరికి 15 లక్షలు మిగిలాయి. ప్రస్తుతం 24 మంది జట్టులో ఉన్నారు.

IPL 2020
ధోనీ

కొత్తవాళ్లు...

సామ్‌ కరన్‌(5.50 కోట్లు), పీయుష్‌ చావ్లా(6.75 కోట్లు), హేజిల్‌వుడ్‌(2 కోట్లు), సాయి కిషోర్‌(20 లక్షలు)

అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు...

ఎంఎస్‌ ధోనీ (కెప్టెన్‌), సురేశ్‌ రైనా, డుప్లెసిస్‌, అంబటి రాయుడు, మురళీ విజయ్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, షేన్‌ వాట్సన్‌, డ్వేన్‌ బ్రావో, కేదార్‌ జాదవ్‌, లుంగి ఎంగిడి, రవీంద్ర జడేజా, మిచెల్‌ సాంట్నర్, మోను కుమార్‌, ఎన్‌ జగదీశన్‌, హర్భజన్‌సింగ్‌, కరణ్ శర్మ, ఇమ్రాన్‌ తాహిర్‌, దీపక్‌ చాహర్‌, కేఎం ఆసిఫ్‌

  • దిల్లీ క్యాపిటల్స్‌

మొత్తం 27.85 కోట్లతో వేలంపాటకు వెళ్లింది. ఇంకా 9 కోట్లు మిగిలాయి. ప్రస్తుతం జట్టులో 22 మంది ఉన్నారు.

IPL 2020
శ్రేయస్​ అయ్యర్​

కొత్తవాళ్లు...

జేసన్‌ రాయ్‌(1.50 కోట్లు), క్రిస్‌ వోక్స్‌(1.50 కోట్లు), అలెక్స్‌ క్యారీ(2.40 కోట్లు), షిమ్రన్‌ హెట్‌మెయర్‌(7.75 కోట్లు), మోహిత్‌ శర్మ(50 లక్షలు), తుషార్‌ దేశ్‌పాండే(20 లక్షలు), మార్కస్‌ స్టొయినిస్‌(4.80 కోట్లు), లలిత్‌ యాదవ్‌(20 లక్షలు)

అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు..

శ్రేయస్‌ అయ్యర్‌, పృథ్వీషా, శిఖర్ ధావన్‌, రిషభ్‌ పంత్‌, ఇషాంత్‌ శర్మ, అమిత్‌ మిశ్రా, ఆవేశ్‌ ఖాన్‌, సందీప్‌ లమిచానె, రబాడ, కీమో పాల్‌, అక్షర్‌ పటేల్‌, హర్షల్‌ పటేల్‌, రవిచ్రందన్‌ అశ్విన్‌ (బదిలీ), అజింక్య రహానె (బదిలీ)

  • కోల్‌కతా నైట్‌ రైడర్స్‌

మొత్తం రూ.35.65 కోట్లతో బరిలోకి దిగింది. ఇందులో 8.50 కోట్లు మిగిల్చింది. మొత్తం 22 మంది జట్టులో ఉన్నారు.

IPL 2020
దినేశ్​ కార్తీక్​

కొత్త ఆటగాళ్లు...

ఇయాన్‌ మోర్గాన్‌(5.25 కోట్లు), పాట్‌ కమిన్స్‌(15.50 కోట్లు), రాహుల్‌ త్రిపాఠి(60 లక్షలు), వరుణ్‌ చక్రవర్తి(4 కోట్లు), సిద్ధార్థ్‌(20 లక్షలు), క్రిస్‌ గ్రీన్‌(20 లక్షలు), టామ్‌ బాంటన్‌(1 కోటి), ప్రవీణ్‌ తాంబే(20 లక్షలు), నిఖిల్‌ నాయక్‌(20 లక్షలు)

అట్టి పెట్టుకున్న ఆటగాళ్లు...

దినేశ్ కార్తీక్‌, ఆండ్రీ రసెల్‌, సునిల్‌ నరైన్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, శుభ్‌మన్‌ గిల్‌, లాకీ ఫెర్గుసన్‌, నితీశ్‌ రాణా, సందీప్‌ వారియర్‌, హ్యారీ గర్నీ, కమలేశ్‌ నాగర్‌కోటి, శివమ్‌ మావి, సిద్దేశ్‌ లడ్‌ (బదిలీ)

  • కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌

రూ.42.70 కోట్లతో వేలంలోకి వచ్చిన పంజాబ్​ జట్టు.. రూ.16.50 కోట్లు మిగిల్చింది. 25 మందితో జట్టు పూర్తిగా నిండిపోయింది.

IPL 2020
కేఎల్​ రాహుల్​

కొత్త ఆటగాళ్లు...

గ్లెన్‌ మాక్స్‌వెల్‌(10.75 కోట్లు), షెల్డన్‌ కాట్రెల్‌(8.50 కోట్లు), దీపక్‌ హుడా(50 లక్షలు), ఇషాన్‌ పొరెల్‌(20 లక్షలు), రవి బిష్ణోయ్‌(2 కోట్లు), జేమ్స్‌ నీషమ్‌(50 లక్షలు), క్రిస్‌ జోర్డాన్‌(3 కోట్లు), తజిందర్‌ సింగ్(20 లక్షలు)​, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌(55 లక్షలు)

అట్టి పెట్టుకున్న ఆటగాళ్లు...

కేఎల్‌ రాహుల్‌, క్రిస్‌గేల్‌, మయాంక్‌ అగర్వాల్‌, కరుణ్‌ నాయర్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, నికోలస్‌ పూరన్‌, మన్‌దీప్‌ సింగ్‌, కృష్ణప్ప గౌతమ్‌ (బదిలీ), మహ్మద్‌ షమి, ముజిబుర్ రెహ్మాన్‌, అర్షదీప్‌ సింగ్‌, హర్దస్‌ విల్‌జోయిన్‌, మురుగన్‌ అశ్విన్‌, జే సుచిత్‌ (బదిలీ), హర్‌ప్రీత్‌ బ్రార్‌, దర్శన్‌ నల్కండె

  • ముంబయి ఇండియన్స్‌

వేలంలో రూ.13.05 కోట్ల రంగంలో దిగి.. రూ.1.95 కోట్లు మిగుల్చుకుంది. జట్టులో 24 మంది ఆటగాళ్లు ఉన్నారు.

IPL 2020
రోహిత్​శర్మ

కొత్త ఆటగాళ్లు...

క్రిస్‌ లిన్‌(2 కోట్లు), నాథన్‌ కౌల్టర్‌ నైల్‌(8 కోట్లు), సౌరభ్‌ తివారి (50 లక్షలు), మోసిన్‌ ఖాన్‌(20 లక్షలు), దిగ్విజయ్‌ దేశ్‌ముఖ్‌(20 లక్షలు), ప్రిన్స్‌ బల్వంత్‌ రాయ్‌ సింగ్‌(20 లక్షలు)

అట్టి పెట్టుకున్న ఆటగాళ్లు...

రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), హార్దిక్‌ పాండ్య, కీరన్‌ పొలార్డ్‌, క్వింటన్‌ డికాక్‌, మిచెల్‌ మెక్లెనగన్‌, జస్ప్రీత్‌ బుమ్రా, లసిత్‌ మలింగ, కృనాల్‌ పాండ్య, సూర్యకుమార్‌ యాదవ్‌, అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌, ట్రెంట్‌ బౌల్ట్‌ (బదిలీ), రాహుల్‌ చాహర్‌, ఇషాన్‌ కిషన్‌, అనుకుల్‌ రాయ్‌, ధవళ్‌ కుల్‌కర్ణి (బదిలీ), ఆదిత్య తారె, షెర్ఫాన్‌ రూథర్‌ఫర్డ్‌ (బదిలీ), జయంత్‌ యాదవ్‌

  • రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు

మొత్తం రూ.27.90 కోట్లతో వేలంలో అడుగుపెట్టి.... 6.40 కోట్లు మిగుల్చుకుంది. మొత్తం 21 మంది బృందం ఉంది.

IPL 2020
విరాట్​ కోహ్లీ

కొత్త ఆటగాళ్లు...

ఆరోన్‌ ఫించ్‌(4.40 కోట్లు), క్రిస్‌ మోరిస్‌(10 కోట్లు), జాషువా ఫిలిప్‌(20 లక్షలు), కేన్‌ రిచర్డ్‌సన్‌(4 కోట్లు), పవన్‌ దేశ్‌పాండే(20 లక్షలు), డేల్‌ స్టెయిన్‌(2 కోట్లు), షష్‌బాజ్‌ అహ్మద్‌(20 లక్షలు), ఇసురు ఉదానా(50 లక్షలు)

అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు...

విరాట్‌ కోహ్లీ, మొయిన్‌ అలీ, యుజువేంద్ర చాహల్‌, ఏబీ డివిలియర్స్‌, పార్థివ్‌ పటేల్‌, మహ్మద్‌ సిరాజ్‌, పవన్‌ నేగి, ఉమేశ్‌ యాదవ్‌, గురుకీరత్‌ మన్‌, దేవత్‌ పడిక్కల్‌, శివమ్‌ దూబె, వాషింగ్టన్‌ సుందర్‌, నవదీప్‌ సైని

  • రాజస్థాన్‌ రాయల్స్‌

వేలంలో రూ.28.90 కోట్లతో వచ్చి... రూ.14.75 కోట్లు మిగుల్చుకుంది. మొత్తం 25 మందితో జట్టు సిద్ధం చేసుకుంది.

IPL 2020
స్టీవ్​ స్మిత్​

కొత్త ఆటగాళ్లు...

రాబిన్‌ ఊతప్ప(3 కోట్లు), జయ్‌దేవ్‌ ఉనద్కత్‌(3 కోట్లు), యశస్వి జైశ్వాల్‌(2.40 కోట్లు), అనూజ్‌ రావత్‌(80 లక్షలు), కార్తిక్‌ త్యాగి(1.30 కోట్లు), ఆకాశ్‌ సింగ్‌(20 లక్షలు), డేవిడ్‌ మిల్లర్‌(75 లక్షలు), ఒషానె థామస్‌(50 లక్షలు), అనిరుధ్‌ జోషి(20 లక్షలు), ఆండ్రూ టై(1 కోటి), టామ్‌ కరన్‌(1 కోటి)

అట్టి పెట్టుకున్న ఆటగాళ్లు...

స్టీవ్‌స్మిత్‌ (కెప్టెన్‌), సంజు శాంసన్‌, జోఫ్రా ఆర్చర్‌, బెన్‌స్టోక్స్‌, జోస్‌ బట్లర్‌, రియాన్‌ పరాగ్‌, శశాంక్‌ సింగ్‌, శ్రేయస్‌ గోపాల్‌, మహిపాల్‌ లోమ్రర్‌, వరుణ్‌ ఆరోన్‌, మనన్‌ వోహ్రా, మయాంక్‌ మర్కండే (బదిలీపై), రాహుల్‌ తెవాతియా (బదిలీపై), అంకిత్‌ రాజ్‌పుత్‌ (బదిలీపై)

  • సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌

మొత్తం రూ.17కోట్లతో బరిలోకి దిగి... రూ.10.10కోట్లు మిగుల్చుకుంది. మొత్తం 25 మందితో జట్టు సిద్ధమైంది.

IPL 2020
కేన్​ విలియమ్సన్​

కొత్త ఆటగాళ్లు...

విరాట్‌ సింగ్‌(1.90 కోట్లు), ప్రియమ్‌ గార్గ్‌(1.90 కోట్లు), మిచెల్‌ మార్ష్‌(2 కోట్లు), ఫాబియన్‌ అలెన్‌(50 లక్షలు), అబ్దుల్‌ సమద్‌(20 లక్షలు), సంజయ్‌ యాదవ్‌(20 లక్షలు), సందీప్‌ బవనక(20 లక్షలు)

అట్టి పెట్టుకున్న ఆటగాళ్లు...

కేన్‌ విలియమ్సన్‌, డేవిడ్‌ వార్నర్‌, మనీశ్‌ పాండే, విజయ్‌ శంకర్‌, రషీద్‌ ఖాన్‌, మహ్మద్‌ నబీ, అభిషేక్‌ శర్మ, జానీ బెయిర్‌స్టో, వృద్ధిమాన్‌ సాహా, శ్రీవత్స్‌ గోస్వామి, భువనేశ్వర్‌ కుమార్‌, ఖలీల్ అహ్మద్‌, సందీప్‌ శర్మ, సిద్ధార్థ్‌ కౌల్‌, షాబాజ్‌ నదీమ్‌, బిల్లీ స్టాన్‌లేక్‌, బాసిల్‌ థంపి, టి.నటరాజన్‌.

ఐపీఎల్​ 13వ సీజన్​కు సంబంధించిన వేలం దిగ్విజయంగా ముగిసింది. మొత్తం రూ.140 కోట్లు ఖర్చు చేసి.. 62 మందిని కొనుగోలు చేశాయి ఫ్రాంఛైజీలు. ఈ వేలం తర్వాత కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌, రాజస్థాన్‌ రాయల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అత్యధిక ఆటగాళ్ల (25)తో కొనసాగుతున్నాయి. అత్యల్పంగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు 21 మందిని కలిగి ఉంది.

కమిన్స్​ అదరహో...

ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ ప్యాట్‌ కమిన్స్‌ ఈ ఏడాది అత్యధిక ధర పలికాడు. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ అతడిని రూ.15.50 కోట్లకు దక్కించుకుంది. జాతీయ జట్టుకు ఆడని వారిలో వరుణ్‌ చక్రవర్తిని అదే కోల్‌కతా జట్టు రూ.4 కోట్లకు కొనుగోలు చేసింది. రాజస్థాన్‌ రాయల్స్‌ అత్యధికంగా 11 మందిని తీసుకుంది. పీయూష్​ చావ్లా ఖరీదైన భారతీయ ఆటగాడిగా నిలిచాడు.

IPL 2020
ఐపీఎల్​-2020 వేలంలో టాప్​-10 ధర పలికిన ఆటగాళ్లు

ఫ్రాంఛైజీలు తీసుకున్న ఆటగాళ్లు

ప్రతి జట్టులోనూ 18 నుంచి 25 మంది ఆటగాళ్లు ఉండొచ్చు. వారిలో అత్యధికంగా 8 మంది వరకే విదేశీ క్రీడాకారులకు అనుమతి ఉంది. అయితే వేలం పూర్తయ్యాక పూర్తి జట్ల వివరాలు ఇలా ఉన్నాయి.

  • చెన్నై సూపర్‌ కింగ్స్‌

ఈ వేలంలో మొత్తం రూ.14.60కోట్లతో బరిలోకి దిగింది చెన్నై. చివరికి 15 లక్షలు మిగిలాయి. ప్రస్తుతం 24 మంది జట్టులో ఉన్నారు.

IPL 2020
ధోనీ

కొత్తవాళ్లు...

సామ్‌ కరన్‌(5.50 కోట్లు), పీయుష్‌ చావ్లా(6.75 కోట్లు), హేజిల్‌వుడ్‌(2 కోట్లు), సాయి కిషోర్‌(20 లక్షలు)

అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు...

ఎంఎస్‌ ధోనీ (కెప్టెన్‌), సురేశ్‌ రైనా, డుప్లెసిస్‌, అంబటి రాయుడు, మురళీ విజయ్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, షేన్‌ వాట్సన్‌, డ్వేన్‌ బ్రావో, కేదార్‌ జాదవ్‌, లుంగి ఎంగిడి, రవీంద్ర జడేజా, మిచెల్‌ సాంట్నర్, మోను కుమార్‌, ఎన్‌ జగదీశన్‌, హర్భజన్‌సింగ్‌, కరణ్ శర్మ, ఇమ్రాన్‌ తాహిర్‌, దీపక్‌ చాహర్‌, కేఎం ఆసిఫ్‌

  • దిల్లీ క్యాపిటల్స్‌

మొత్తం 27.85 కోట్లతో వేలంపాటకు వెళ్లింది. ఇంకా 9 కోట్లు మిగిలాయి. ప్రస్తుతం జట్టులో 22 మంది ఉన్నారు.

IPL 2020
శ్రేయస్​ అయ్యర్​

కొత్తవాళ్లు...

జేసన్‌ రాయ్‌(1.50 కోట్లు), క్రిస్‌ వోక్స్‌(1.50 కోట్లు), అలెక్స్‌ క్యారీ(2.40 కోట్లు), షిమ్రన్‌ హెట్‌మెయర్‌(7.75 కోట్లు), మోహిత్‌ శర్మ(50 లక్షలు), తుషార్‌ దేశ్‌పాండే(20 లక్షలు), మార్కస్‌ స్టొయినిస్‌(4.80 కోట్లు), లలిత్‌ యాదవ్‌(20 లక్షలు)

అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు..

శ్రేయస్‌ అయ్యర్‌, పృథ్వీషా, శిఖర్ ధావన్‌, రిషభ్‌ పంత్‌, ఇషాంత్‌ శర్మ, అమిత్‌ మిశ్రా, ఆవేశ్‌ ఖాన్‌, సందీప్‌ లమిచానె, రబాడ, కీమో పాల్‌, అక్షర్‌ పటేల్‌, హర్షల్‌ పటేల్‌, రవిచ్రందన్‌ అశ్విన్‌ (బదిలీ), అజింక్య రహానె (బదిలీ)

  • కోల్‌కతా నైట్‌ రైడర్స్‌

మొత్తం రూ.35.65 కోట్లతో బరిలోకి దిగింది. ఇందులో 8.50 కోట్లు మిగిల్చింది. మొత్తం 22 మంది జట్టులో ఉన్నారు.

IPL 2020
దినేశ్​ కార్తీక్​

కొత్త ఆటగాళ్లు...

ఇయాన్‌ మోర్గాన్‌(5.25 కోట్లు), పాట్‌ కమిన్స్‌(15.50 కోట్లు), రాహుల్‌ త్రిపాఠి(60 లక్షలు), వరుణ్‌ చక్రవర్తి(4 కోట్లు), సిద్ధార్థ్‌(20 లక్షలు), క్రిస్‌ గ్రీన్‌(20 లక్షలు), టామ్‌ బాంటన్‌(1 కోటి), ప్రవీణ్‌ తాంబే(20 లక్షలు), నిఖిల్‌ నాయక్‌(20 లక్షలు)

అట్టి పెట్టుకున్న ఆటగాళ్లు...

దినేశ్ కార్తీక్‌, ఆండ్రీ రసెల్‌, సునిల్‌ నరైన్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, శుభ్‌మన్‌ గిల్‌, లాకీ ఫెర్గుసన్‌, నితీశ్‌ రాణా, సందీప్‌ వారియర్‌, హ్యారీ గర్నీ, కమలేశ్‌ నాగర్‌కోటి, శివమ్‌ మావి, సిద్దేశ్‌ లడ్‌ (బదిలీ)

  • కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌

రూ.42.70 కోట్లతో వేలంలోకి వచ్చిన పంజాబ్​ జట్టు.. రూ.16.50 కోట్లు మిగిల్చింది. 25 మందితో జట్టు పూర్తిగా నిండిపోయింది.

IPL 2020
కేఎల్​ రాహుల్​

కొత్త ఆటగాళ్లు...

గ్లెన్‌ మాక్స్‌వెల్‌(10.75 కోట్లు), షెల్డన్‌ కాట్రెల్‌(8.50 కోట్లు), దీపక్‌ హుడా(50 లక్షలు), ఇషాన్‌ పొరెల్‌(20 లక్షలు), రవి బిష్ణోయ్‌(2 కోట్లు), జేమ్స్‌ నీషమ్‌(50 లక్షలు), క్రిస్‌ జోర్డాన్‌(3 కోట్లు), తజిందర్‌ సింగ్(20 లక్షలు)​, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌(55 లక్షలు)

అట్టి పెట్టుకున్న ఆటగాళ్లు...

కేఎల్‌ రాహుల్‌, క్రిస్‌గేల్‌, మయాంక్‌ అగర్వాల్‌, కరుణ్‌ నాయర్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, నికోలస్‌ పూరన్‌, మన్‌దీప్‌ సింగ్‌, కృష్ణప్ప గౌతమ్‌ (బదిలీ), మహ్మద్‌ షమి, ముజిబుర్ రెహ్మాన్‌, అర్షదీప్‌ సింగ్‌, హర్దస్‌ విల్‌జోయిన్‌, మురుగన్‌ అశ్విన్‌, జే సుచిత్‌ (బదిలీ), హర్‌ప్రీత్‌ బ్రార్‌, దర్శన్‌ నల్కండె

  • ముంబయి ఇండియన్స్‌

వేలంలో రూ.13.05 కోట్ల రంగంలో దిగి.. రూ.1.95 కోట్లు మిగుల్చుకుంది. జట్టులో 24 మంది ఆటగాళ్లు ఉన్నారు.

IPL 2020
రోహిత్​శర్మ

కొత్త ఆటగాళ్లు...

క్రిస్‌ లిన్‌(2 కోట్లు), నాథన్‌ కౌల్టర్‌ నైల్‌(8 కోట్లు), సౌరభ్‌ తివారి (50 లక్షలు), మోసిన్‌ ఖాన్‌(20 లక్షలు), దిగ్విజయ్‌ దేశ్‌ముఖ్‌(20 లక్షలు), ప్రిన్స్‌ బల్వంత్‌ రాయ్‌ సింగ్‌(20 లక్షలు)

అట్టి పెట్టుకున్న ఆటగాళ్లు...

రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), హార్దిక్‌ పాండ్య, కీరన్‌ పొలార్డ్‌, క్వింటన్‌ డికాక్‌, మిచెల్‌ మెక్లెనగన్‌, జస్ప్రీత్‌ బుమ్రా, లసిత్‌ మలింగ, కృనాల్‌ పాండ్య, సూర్యకుమార్‌ యాదవ్‌, అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌, ట్రెంట్‌ బౌల్ట్‌ (బదిలీ), రాహుల్‌ చాహర్‌, ఇషాన్‌ కిషన్‌, అనుకుల్‌ రాయ్‌, ధవళ్‌ కుల్‌కర్ణి (బదిలీ), ఆదిత్య తారె, షెర్ఫాన్‌ రూథర్‌ఫర్డ్‌ (బదిలీ), జయంత్‌ యాదవ్‌

  • రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు

మొత్తం రూ.27.90 కోట్లతో వేలంలో అడుగుపెట్టి.... 6.40 కోట్లు మిగుల్చుకుంది. మొత్తం 21 మంది బృందం ఉంది.

IPL 2020
విరాట్​ కోహ్లీ

కొత్త ఆటగాళ్లు...

ఆరోన్‌ ఫించ్‌(4.40 కోట్లు), క్రిస్‌ మోరిస్‌(10 కోట్లు), జాషువా ఫిలిప్‌(20 లక్షలు), కేన్‌ రిచర్డ్‌సన్‌(4 కోట్లు), పవన్‌ దేశ్‌పాండే(20 లక్షలు), డేల్‌ స్టెయిన్‌(2 కోట్లు), షష్‌బాజ్‌ అహ్మద్‌(20 లక్షలు), ఇసురు ఉదానా(50 లక్షలు)

అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు...

విరాట్‌ కోహ్లీ, మొయిన్‌ అలీ, యుజువేంద్ర చాహల్‌, ఏబీ డివిలియర్స్‌, పార్థివ్‌ పటేల్‌, మహ్మద్‌ సిరాజ్‌, పవన్‌ నేగి, ఉమేశ్‌ యాదవ్‌, గురుకీరత్‌ మన్‌, దేవత్‌ పడిక్కల్‌, శివమ్‌ దూబె, వాషింగ్టన్‌ సుందర్‌, నవదీప్‌ సైని

  • రాజస్థాన్‌ రాయల్స్‌

వేలంలో రూ.28.90 కోట్లతో వచ్చి... రూ.14.75 కోట్లు మిగుల్చుకుంది. మొత్తం 25 మందితో జట్టు సిద్ధం చేసుకుంది.

IPL 2020
స్టీవ్​ స్మిత్​

కొత్త ఆటగాళ్లు...

రాబిన్‌ ఊతప్ప(3 కోట్లు), జయ్‌దేవ్‌ ఉనద్కత్‌(3 కోట్లు), యశస్వి జైశ్వాల్‌(2.40 కోట్లు), అనూజ్‌ రావత్‌(80 లక్షలు), కార్తిక్‌ త్యాగి(1.30 కోట్లు), ఆకాశ్‌ సింగ్‌(20 లక్షలు), డేవిడ్‌ మిల్లర్‌(75 లక్షలు), ఒషానె థామస్‌(50 లక్షలు), అనిరుధ్‌ జోషి(20 లక్షలు), ఆండ్రూ టై(1 కోటి), టామ్‌ కరన్‌(1 కోటి)

అట్టి పెట్టుకున్న ఆటగాళ్లు...

స్టీవ్‌స్మిత్‌ (కెప్టెన్‌), సంజు శాంసన్‌, జోఫ్రా ఆర్చర్‌, బెన్‌స్టోక్స్‌, జోస్‌ బట్లర్‌, రియాన్‌ పరాగ్‌, శశాంక్‌ సింగ్‌, శ్రేయస్‌ గోపాల్‌, మహిపాల్‌ లోమ్రర్‌, వరుణ్‌ ఆరోన్‌, మనన్‌ వోహ్రా, మయాంక్‌ మర్కండే (బదిలీపై), రాహుల్‌ తెవాతియా (బదిలీపై), అంకిత్‌ రాజ్‌పుత్‌ (బదిలీపై)

  • సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌

మొత్తం రూ.17కోట్లతో బరిలోకి దిగి... రూ.10.10కోట్లు మిగుల్చుకుంది. మొత్తం 25 మందితో జట్టు సిద్ధమైంది.

IPL 2020
కేన్​ విలియమ్సన్​

కొత్త ఆటగాళ్లు...

విరాట్‌ సింగ్‌(1.90 కోట్లు), ప్రియమ్‌ గార్గ్‌(1.90 కోట్లు), మిచెల్‌ మార్ష్‌(2 కోట్లు), ఫాబియన్‌ అలెన్‌(50 లక్షలు), అబ్దుల్‌ సమద్‌(20 లక్షలు), సంజయ్‌ యాదవ్‌(20 లక్షలు), సందీప్‌ బవనక(20 లక్షలు)

అట్టి పెట్టుకున్న ఆటగాళ్లు...

కేన్‌ విలియమ్సన్‌, డేవిడ్‌ వార్నర్‌, మనీశ్‌ పాండే, విజయ్‌ శంకర్‌, రషీద్‌ ఖాన్‌, మహ్మద్‌ నబీ, అభిషేక్‌ శర్మ, జానీ బెయిర్‌స్టో, వృద్ధిమాన్‌ సాహా, శ్రీవత్స్‌ గోస్వామి, భువనేశ్వర్‌ కుమార్‌, ఖలీల్ అహ్మద్‌, సందీప్‌ శర్మ, సిద్ధార్థ్‌ కౌల్‌, షాబాజ్‌ నదీమ్‌, బిల్లీ స్టాన్‌లేక్‌, బాసిల్‌ థంపి, టి.నటరాజన్‌.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Washington - 19 December 2019
1. Wide pan, House Speaker Nancy Pelolsi walks into briefing room  
2. SOUNDBITE (English) Rep. Nancy Pelosi, Speaker of the House:
"Good morning. How are you? Good, that's good. We've been hearing from people all over the country in the last ... since last night and this morning.  Seems like people have a spring in their step because the president was held accountable for his reckless behavior. No one is above the law and the Constitution is the supreme law of the land. No one is above the law. And the president has been held accountable. It really is interesting to see the response that we are getting bipartisan across party lines. I, myself want to say I have a spring in my step because of the moral courage of our caucus. To see them, all, so many of 100 members go to the floor. That's all we had time for, to go to the floor and speak about our Constitution, about the facts of the case. So clearly, so patriotically, so prayerfully, so solemnly."
3. Mid, news conference
4. SOUNDBITE (English) Rep. Nancy Pelosi, Speaker of the House:
"The next thing for us will be when we see the process that is set forth in the Senate. Then we'll know the number of managers that we may have to go forward and who, that who we would choose. That's what I said last night. That's what I'm saying now. The precedent for this and I met with my six chairs after some of us were together for a press conference after the votes last night and we'll discuss the precedent of it all. And that is the most recent case taking up an impeachment there was a proposal on the floor put together, but in a bipartisan way, 100 senators voted for the process on how they would go forward on the case of President Clinton. We would hope that they could come to some conclusion like that. But in any event, we're ready. When we see what they have, we'll know who and how many we will send over. That's all I'm going to say about that now."
5. Wide, news conference
6. SOUNDBITE (English) Rep. Nancy Pelosi, Speaker of the House:
"I was not prepared to put the managers and that bill yet because we don't know the arena that we are in. Frankly, I don't care what the Republicans say. Any other questions? Not on this subject. I've said this is it."
7. Mid, news conference
8. SOUNDBITE (English) Rep. Nancy Pelosi, Speaker of the House:
"We would hope there would be a fair process, just as we hope that they would honor the Constitution. By the way, I saw some of it and see it, but I heard some of what Mitch McConnell said today. And it reminded me that our founders, when they wrote the Constitution, they suspected that there could be a rogue president. I don't think they suspected that we could have a rogue president and a rogue leader in the Senate at the same time."
9. Pan, Pelosi walks out
STORYLINE:
Speaker of the House, Nancy Pelosi is waiting for the Senate to indicate how it will handle the two articles of impeachment passed by the House Wednesday, before she transmits them.
Pelosi threw uncertainty into the impeachment process late Wednesday by refusing to say when she would send two impeachment articles to the Senate for a trial.
She repeated those comments before reporters Thursday morning.
The House charged Trump with abusing his power and obstructing Congress,, accusations stemming from his pressure on Ukraine to announce investigations of his political rival as Trump withheld U.S. aid.
Pelosi said she had been hearing from people all over the country, "with a spring in their steps, because the president was held accountable for his reckless behavior."
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.