ETV Bharat / sports

మరోసారి టీమిండియా ఆటగాళ్ల ఫీజులో కోత - టీమిండియా ఆటగాళ్ల ఫీజులో కోత

న్యూజిలాండ్​తో జరిగిన ఐదో టీ20లో స్లో ఓవర్ రేట్ కారణంగా టీమిండియాకు జరిమానా విధించింది ఐసీసీ. ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో కోత విధించింది.

టీమిండియా
టీమిండియా
author img

By

Published : Feb 3, 2020, 5:00 PM IST

Updated : Feb 29, 2020, 12:48 AM IST

న్యూజిలాండ్​​తో జరిగిన ఐదు టీ20ల సిరీస్​ను క్లీన్​స్వీప్ చేసింది టీమిండియా. అయితే చివరి మ్యాచ్​ అనంతరం బారత్​కు మరోసారి షాక్ ఇచ్చింది అంతర్జాతీయ క్రికెట్ మండలి. మౌంట్ మాంగనుయ్​ వేదికగా జరిగిన ఐదో టీ20లో స్లో ఓవర్​ రేట్ కారణంగా భారత్​కు జరిమానా విధించింది. ఆటగాళ్ల ఫీజులో 20 శాతం కోత విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇదే కారణంతో నాలుగో టీ20లోనూ 40 శాతం కోత ఎదుర్కొన్నారు భారత క్రికెటర్లు.

"భారత జట్టు నిర్దేశిత సమయంలో 20 ఓవర్లు వేయాల్సి ఉండగా ఒక ఓవర్ ఆలస్యంగా వేసింది. అందుకే ఆటగాళ్ల ఫీజులో 20 శాతం కోత విధిస్తున్నాం. ఈ మ్యాచ్​కు సారథిగా ఉన్న రోహిత్ శర్మ తన పొరపాటును అంగీకరించడం వల్ల ఎలాంటి విచారణ ఉండదు"
-ఐసీసీ ప్రకటన

కివీస్​తో జరిగిన టీ20 సిరీస్​ను 5-0 తేడాతో వైట్​వాష్ చేసింది భారత్. సమష్టిగా రాణించిన కోహ్లీసేన.. వన్డే, టెస్టు సిరీస్​కు సిద్ధమవుతోంది. తొలి వన్డే హామిల్టన్​లో ఈ బుధవారం జరగనుంది.

ఇవీ చూడండి.. కివీస్​తో వన్డే, టెస్టు సిరీస్​కు రోహిత్ దూరం

న్యూజిలాండ్​​తో జరిగిన ఐదు టీ20ల సిరీస్​ను క్లీన్​స్వీప్ చేసింది టీమిండియా. అయితే చివరి మ్యాచ్​ అనంతరం బారత్​కు మరోసారి షాక్ ఇచ్చింది అంతర్జాతీయ క్రికెట్ మండలి. మౌంట్ మాంగనుయ్​ వేదికగా జరిగిన ఐదో టీ20లో స్లో ఓవర్​ రేట్ కారణంగా భారత్​కు జరిమానా విధించింది. ఆటగాళ్ల ఫీజులో 20 శాతం కోత విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇదే కారణంతో నాలుగో టీ20లోనూ 40 శాతం కోత ఎదుర్కొన్నారు భారత క్రికెటర్లు.

"భారత జట్టు నిర్దేశిత సమయంలో 20 ఓవర్లు వేయాల్సి ఉండగా ఒక ఓవర్ ఆలస్యంగా వేసింది. అందుకే ఆటగాళ్ల ఫీజులో 20 శాతం కోత విధిస్తున్నాం. ఈ మ్యాచ్​కు సారథిగా ఉన్న రోహిత్ శర్మ తన పొరపాటును అంగీకరించడం వల్ల ఎలాంటి విచారణ ఉండదు"
-ఐసీసీ ప్రకటన

కివీస్​తో జరిగిన టీ20 సిరీస్​ను 5-0 తేడాతో వైట్​వాష్ చేసింది భారత్. సమష్టిగా రాణించిన కోహ్లీసేన.. వన్డే, టెస్టు సిరీస్​కు సిద్ధమవుతోంది. తొలి వన్డే హామిల్టన్​లో ఈ బుధవారం జరగనుంది.

ఇవీ చూడండి.. కివీస్​తో వన్డే, టెస్టు సిరీస్​కు రోహిత్ దూరం

ZCZC
PRI ESPL NAT WRG
.THANE BES9
MH-CLUSTER-BJP
Maha govt yet to obtain nod for Thane cluster schemes: BJP
         Thane, Feb 3 (PTI) The BJP in Thane city has opposed
the Uddhav Thackeray government's move to lay the foundation
stone for a citywide cluster development scheme without
getting all requisite permissions.
         The Maharashtra CM is expected to lay the foundation
stone for six such cluster schemes on February 6.
         Thane BJP president and MLC Niranjan Davkhare said the
credit for these schemes should go to former CM Devendra
Fadnavis who got it cleared during his tenure.
         "However, Shiv Sena wants to take credit and are going
ahead with bhoomi puja of six cluster schemes even without
obtaining permissions required," he claimed at a press
conference here attended by other leaders from the BJP. PTI
COR
BNM
BNM
02031610
NNNN
Last Updated : Feb 29, 2020, 12:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.