ETV Bharat / international

విమానాలపై లేజర్​లైట్​... చివరికి అరెస్ట్​!

author img

By

Published : Jan 26, 2020, 1:34 PM IST

Updated : Feb 25, 2020, 4:22 PM IST

లేజర్​లైట్లు ఉన్న తుపాకులు మనం సినిమాల్లో చూసే ఉంటాం. లక్ష్యంపై గురిపెట్టడానికి వీటిని​ ఉపయోగిస్తుంటారు. ఇలాంటి లేజర్​ లైట్లను విమానాశ్రయంలో వినియోగించిన ఓ వ్యక్తి కటకటాలపాలయ్యాడు. మరి అతను చేసిన తప్పేంటి.? ఎందుకు చేయాల్సి వచ్చిందో తెలుసుకుందాం!

Florida man arrested for pointing lasers as planes landed
విమానాశ్రయంలో కలకలం సృష్టించిన లేజర్​లైట్లు

ఫ్లోరిడా విమానాశ్రయంలో వచ్చిపోయే విమానాలపై లేజర్​లైట్లు ప్రయోగిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్​ చేశారు. అతని వింతచేష్టల కారణంగా ఓ పైలట్ గాయపడ్డాడు.

ఇదీ జరిగింది...

చార్లీ చాప్​మన్​ అనే వ్యక్తి కొంత కాలంగా విమానాలపై లేజర్​లైట్లు ప్రయోగిస్తూ.. పైలట్లను ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. దీనిపై పైలట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. గత వారం ఫ్లోరిడాలోని సరసోటా బ్రాడెంటోన్​ విమానాశ్రయంలో నాలుగు సార్లు విమానాలపై లేజర్​ కిరణాలను ప్రయోగించాడు. అదే క్రమంలో పోలీసుల హెలికాఫ్టర్​పైనా లేజర్​లైట్​ వేశాడు.

లేజర్​ లైట్ల ఘటనపై ఓ పైలట్​ ఫిర్యాదు చేస్తూ... ఆ కిరణాల కారణంగా తనకు తాత్కాలికంగా కంటి చూపు మందగించిందని పేర్కొన్నాడు. అక్కడున్న కెమెరాల్లో ఓ వ్యక్తి... పోలీసుల హెలికాఫ్టర్​పై వస్తువులు విసురుతున్నట్లు దృశ్యాలు నమోదయ్యాయి.

స్టన్​గన్​తో నిందితుడికి షాక్​!

విమానాశ్రయంలో లేజర్​ కిరణాల ఘటనపై పలువురు పైలట్లు ఫిర్యాదు చేసిన క్రమంలో రంగంలోకి దిగారు పోలీసులు. ఆగంతుకుడిని గుర్తించి పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే.. అతని వద్దకు పోలీసులు వెళ్లిన సమయంలో వారిపైకి సుత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించాడు. అతణ్ని అదుపు చేసేందుకు పోలీసులు స్టన్​గన్​ వినియోగించారు. నిందితుడి నుంచి లేజర్​ కిరణాల పరికరాన్ని స్వాధీనం చేసుకుని అరెస్ట్​ చేశారు.

ఇదీ చదవండి: కంచెను ఢీకొని కూలిన విమానం.. నలుగురు మృతి

ఫ్లోరిడా విమానాశ్రయంలో వచ్చిపోయే విమానాలపై లేజర్​లైట్లు ప్రయోగిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్​ చేశారు. అతని వింతచేష్టల కారణంగా ఓ పైలట్ గాయపడ్డాడు.

ఇదీ జరిగింది...

చార్లీ చాప్​మన్​ అనే వ్యక్తి కొంత కాలంగా విమానాలపై లేజర్​లైట్లు ప్రయోగిస్తూ.. పైలట్లను ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. దీనిపై పైలట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. గత వారం ఫ్లోరిడాలోని సరసోటా బ్రాడెంటోన్​ విమానాశ్రయంలో నాలుగు సార్లు విమానాలపై లేజర్​ కిరణాలను ప్రయోగించాడు. అదే క్రమంలో పోలీసుల హెలికాఫ్టర్​పైనా లేజర్​లైట్​ వేశాడు.

లేజర్​ లైట్ల ఘటనపై ఓ పైలట్​ ఫిర్యాదు చేస్తూ... ఆ కిరణాల కారణంగా తనకు తాత్కాలికంగా కంటి చూపు మందగించిందని పేర్కొన్నాడు. అక్కడున్న కెమెరాల్లో ఓ వ్యక్తి... పోలీసుల హెలికాఫ్టర్​పై వస్తువులు విసురుతున్నట్లు దృశ్యాలు నమోదయ్యాయి.

స్టన్​గన్​తో నిందితుడికి షాక్​!

విమానాశ్రయంలో లేజర్​ కిరణాల ఘటనపై పలువురు పైలట్లు ఫిర్యాదు చేసిన క్రమంలో రంగంలోకి దిగారు పోలీసులు. ఆగంతుకుడిని గుర్తించి పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే.. అతని వద్దకు పోలీసులు వెళ్లిన సమయంలో వారిపైకి సుత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించాడు. అతణ్ని అదుపు చేసేందుకు పోలీసులు స్టన్​గన్​ వినియోగించారు. నిందితుడి నుంచి లేజర్​ కిరణాల పరికరాన్ని స్వాధీనం చేసుకుని అరెస్ట్​ చేశారు.

ఇదీ చదవండి: కంచెను ఢీకొని కూలిన విమానం.. నలుగురు మృతి

Intro:Body:

New Delhi: On the eve of 71st Republic Day President Ram Nath Kovind said that the Indian contingent will receive good wishes and cheers of millions of India during the Tokyo 2020 Olympics. 

During his customary address to the nation, the President said that the new generation of players continues to bring in laurels for the nation.

"This is also the year of the Tokyo Olympics. While India has traditionally done well in a number of sports, the new generation of players and athletes has brought laurels for the nation in more and more varieties of sports in recent years," Kovind said.

"At Olympics 2020, the Indian contingent will be backed by cheers and good wishes of millions of Indians," he added.

Last year, the shooting contingent brought laurels for the country as they managed to secure 15 Olympic quotas.

India has never won 15 Olympic quotas in the sport ever before. The contingent had won a best-ever 12 quota places in the run-up to the Rio Olympics 2016.

The Olympics will take place from July 24-August 9 this year. Indian athletes have appeared in every edition of the Summer Olympics since 1920, although they made their official debut at the 1900 Games in Paris.

With six months left for the quadrennial extravaganza, the Indian Olympic Association (IOA) is expecting to send at least 120-125 athletes to the Japanese capital.


Conclusion:
Last Updated : Feb 25, 2020, 4:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.