ETV Bharat / city

గురునాథం కుటుంబసభ్యులను పరామర్శించిన సైదిరెడ్డి

విజయారెడ్డిని కాపాడేయత్నంలో ఆహుతై ఇవాళ మరణించిన డ్రైవర్​ గురునాథం కటుంబ సభ్యులను ఎమ్మెల్యే సైదిరెడ్డి పరామర్శించారు. కుటుంబసభ్యులకు న్యాయం చేస్తానని వెల్లడించారు.

author img

By

Published : Nov 5, 2019, 4:56 PM IST

గురునాథం కుటుంబసభ్యులను పరామర్శించిన సైదిరెడ్డి

తహసీల్దార్​ విజయారెడ్డి డ్రైవర్ గురునాథం కుటుంబసభ్యులను హుజూర్​నగర్​ ఎమ్మెల్యే సైదిరెడ్డి పరామర్శించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా... అక్కడ ఆయన కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే సైదిరెడ్డి పరామర్శించారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తానని తెలిపారు.

గురునాథం కుటుంబసభ్యులను పరామర్శించిన సైదిరెడ్డి

తహసీల్దార్​ విజయారెడ్డి డ్రైవర్ గురునాథం కుటుంబసభ్యులను హుజూర్​నగర్​ ఎమ్మెల్యే సైదిరెడ్డి పరామర్శించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా... అక్కడ ఆయన కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే సైదిరెడ్డి పరామర్శించారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తానని తెలిపారు.

గురునాథం కుటుంబసభ్యులను పరామర్శించిన సైదిరెడ్డి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.