ETV Bharat / city

క్రికెట్​ అభిమానులకు షాక్​.. మెట్రో కనీస ఛార్జీ రూ.60 - HYDERBAD METRO FARE HIKED FOR CRICKET MATCHES

క్రికెట్​ అభిమానులకు హైదరాబాద్​ మెట్రో షాక్​ ఇచ్చింది. ఉప్పల్​ మైదానంలో మ్యాచ్​లు జరిగే సమయాల్లో ప్రత్యేక ధరలు అమల్లో ఉంటాయని ఆ సంస్థ ఎండీ ఎన్వీఎస్​ రెడ్డి తెలిపారు.

HYDERABAD METRO FARE
క్రికెట్​ అభిమానులకు షాక్​.. మెట్రో కనీస ఛార్జీ రూ.60
author img

By

Published : Dec 7, 2019, 7:26 AM IST

క్రికెట్​ అభిమానులకు హైదరాబాద్​ మెట్రో రైల్​ షాక్​ ఇచ్చింది. ఉప్పల్​ మైదానంలో మ్యాచ్​లు జరిగే సమయాల్లో ప్రత్యేక ధరలు ప్రకటించింది. ఆయా రోజుల్లో ఉప్పల్​ స్టేషన్​ నుంచి ఎటు వెళ్లినా కనీసం టికెట్​ రుసుము రూ.60గా నిర్ణయించింది.

ఉప్పల్​ నుంచి పక్కనే ఉన్న స్టేషన్​లో దిగినా ఇదే ధర వర్తిస్తుందని మెట్రో రైల్​ ఎండీ ఎన్వీఎస్​ రెడ్డి తెలిపారు. ఇతర మెట్రోల్లో ప్రత్యేక రోజుల్లో కనీసం ధర రూ.100 ఉంటుందని.. హైదరాబాద్​లో మాత్రం కనీస రుసుము రూ.60 మాత్రమేనని పేర్కొన్నారు. ఇండియా- వెస్టిండీస్​ మ్యాచ్​ సందర్భంగా ప్రత్యేక ఛార్జీలు అమలులోకి వచ్చాయన్నారు.

క్రికెట్​ అభిమానులకు హైదరాబాద్​ మెట్రో రైల్​ షాక్​ ఇచ్చింది. ఉప్పల్​ మైదానంలో మ్యాచ్​లు జరిగే సమయాల్లో ప్రత్యేక ధరలు ప్రకటించింది. ఆయా రోజుల్లో ఉప్పల్​ స్టేషన్​ నుంచి ఎటు వెళ్లినా కనీసం టికెట్​ రుసుము రూ.60గా నిర్ణయించింది.

ఉప్పల్​ నుంచి పక్కనే ఉన్న స్టేషన్​లో దిగినా ఇదే ధర వర్తిస్తుందని మెట్రో రైల్​ ఎండీ ఎన్వీఎస్​ రెడ్డి తెలిపారు. ఇతర మెట్రోల్లో ప్రత్యేక రోజుల్లో కనీసం ధర రూ.100 ఉంటుందని.. హైదరాబాద్​లో మాత్రం కనీస రుసుము రూ.60 మాత్రమేనని పేర్కొన్నారు. ఇండియా- వెస్టిండీస్​ మ్యాచ్​ సందర్భంగా ప్రత్యేక ఛార్జీలు అమలులోకి వచ్చాయన్నారు.

ఇవీచూడండి: అత్యధిక సోలార్ విద్యుత్​ ఉత్పత్తి చేసే పైకప్పు ప్రారంభం

TG_HYD_16_07_METRO_SPECIAL_FARE_DRY_3182400 ( )క్రికెట్ అభిమానులకు హైద్రాబాద్ మెట్రో రైల్ షాక్ ఇచ్చింది...ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ లు జరిగే సమయాల్లో ప్రత్యేక ధరను నిర్ణయించిది...ఆ రోజుల్లో ఉప్పల్ స్టేషన్ నుంచి ఎటు వెళ్ళినా మినిమమ్ టికెట్ ధర 60 రూపాయలుగా నిర్ణయించింది..ఇది ఉప్పల్ నుంచి ప్రక్కన స్టేషన్ లో దిగినా ఇదే ధర ఉంటుందని ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఇతర నగరాల్లో ప్రత్యేక రోజుల్లో మెట్రో 100 రూపాయలు ఉంటుదని..హైదరాబాద్ మెట్రో మాత్రం 60 రూపాయలు మాత్రమే అని ఎండీ స్పష్టం చేశారు. నిన్న ఇండియా వెస్టిండీస్ మ్యాచ్ సందర్భంగా ప్రత్యేక చార్జీలు అమలు లోకి వచ్చాయి.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.