ETV Bharat / city

'సోలార్ విద్యుత్ వాడకంపై అవగాహన పెంచుకోవాలి'

ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్​లో ఎనర్జీ కన్జర్వేషన్​ మిషన్​ ఆధ్వర్యంలో జాతీయ విద్యుత్ పొదుపు వారోత్సవాలు నిర్వహించారు. కరెంట్​ను పొదుపుగా వాడాలని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, ఈఆర్సీ ఛైర్మన్ శ్రీరంగారావు సూచించారు.

author img

By

Published : Dec 14, 2019, 4:20 PM IST

'సోలార్ విద్యుత్ వాడకంపై అవగాహన పెంచుకోవాలి'
'సోలార్ విద్యుత్ వాడకంపై అవగాహన పెంచుకోవాలి'

రాష్ట్రంలో సోలార్ విద్యుత్ వాడకం పెరగడం మంచి పరిణామమని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ అన్నారు. ఖైరతాబాద్​ విశ్వేశ్వరయ్య భవన్​లో ఎనర్జీ కన్జర్వేషన్​ మిషన్​ ఆధ్వర్యంలో జాతీయ విద్యుత్ పొదుపు వారోత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సోలార్ విద్యుత్​ తయారీకి ఖర్చు చాలా తక్కువ అవుతోందన్నారు.

ప్రభుత్వం కార్యాలయాల్లో కూడా ఎల్​ఈడీ లైట్​లు వాడుతున్నారని తెలిపారు. సాంకేతిక విద్యాసంస్థల్లో విద్యార్థులకు విద్యుత్ పొదుపుపై అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. కరెంట్​ను పొదుపు చేసే ఎలక్ట్రానిక్ వస్తువులను నివాసాల్లో వాడాలని ఈఆర్సీ ఛైర్మన్​ శ్రీరంగారావు సూచించారు.

'సోలార్ విద్యుత్ వాడకంపై అవగాహన పెంచుకోవాలి'

ఇదీ చదవండి : అయేషా మీరా మృతదేహానికి మరోసారి శవపరీక్ష

రాష్ట్రంలో సోలార్ విద్యుత్ వాడకం పెరగడం మంచి పరిణామమని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ అన్నారు. ఖైరతాబాద్​ విశ్వేశ్వరయ్య భవన్​లో ఎనర్జీ కన్జర్వేషన్​ మిషన్​ ఆధ్వర్యంలో జాతీయ విద్యుత్ పొదుపు వారోత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సోలార్ విద్యుత్​ తయారీకి ఖర్చు చాలా తక్కువ అవుతోందన్నారు.

ప్రభుత్వం కార్యాలయాల్లో కూడా ఎల్​ఈడీ లైట్​లు వాడుతున్నారని తెలిపారు. సాంకేతిక విద్యాసంస్థల్లో విద్యార్థులకు విద్యుత్ పొదుపుపై అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. కరెంట్​ను పొదుపు చేసే ఎలక్ట్రానిక్ వస్తువులను నివాసాల్లో వాడాలని ఈఆర్సీ ఛైర్మన్​ శ్రీరంగారావు సూచించారు.

'సోలార్ విద్యుత్ వాడకంపై అవగాహన పెంచుకోవాలి'

ఇదీ చదవండి : అయేషా మీరా మృతదేహానికి మరోసారి శవపరీక్ష

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.