శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడిభీమవరం వద్ద లారీ- ప్రైవేటు బస్సు ఢీకొన్న ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధం అయ్యింది. ఆగివున్న లారీని యాత్రికుల బస్సు ఢీకొట్టటంతో ఈ ప్రమాదం జరిగింది. పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. బాధితులు ఉత్తరాఖండ్కు చెందిన అల్వాని వాసులుగా గుర్తించారు. 50మంది యాత్రికులు పూరీ నుంచి రామేశ్వరం వెళ్తుండగా పైడిభీమవరం వద్ద ప్రమాదం జరిగింది.
ఇదీ చూడండి : ఓరుగల్లులో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఇవే...