ఏటా ఓ పండగలా జరిగే హైదరాబాద్ పుస్తక ప్రదర్శనను... ఇవాళ గవర్నర్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. నేటి నుంచి జనవరి 1 వరకు జరగనున్న ఈ ప్రదర్శనలో 330 బుక్ స్టాళ్లు కొలువుదీరనున్నాయి. ఈసారి జరిగే 33వ జాతీయ పుస్తక ప్రదర్శనకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేశామంటున్న... హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరీ గౌరీశంకర్తో ఈటీవీ భారత్ ముఖాముఖి...
ఇవీ చూడండి: యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగుడు