ETV Bharat / business

పెరుగుతున్న ఖర్చులతో.. సామాన్యుడి జేబుకు చిల్లు - నిత్వవసరాల ధరలు పైపైకి

ప్రస్తుతం నిత్యావసరాల ధరలు మండిపోతున్నాయి. ముఖ్యంగా ఉల్లి ధరల ఘాటుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. నిత్యావసరాలకు తోడు అన్ని వస్తువుల ధరల్లో వృద్ధి సామాన్యుల ఆర్థిక స్థితిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. క్రితంతో పోలిస్తే.. ప్రస్తుతం సామాన్యుడు మోస్తున్న ధరల బరువుపై ప్రత్యేక కథనం మీ కోసం.

PRICE RISE
పెరుగుతున్న ఖర్చులతో.. సామాన్యుడి జేబుకు చిల్లు
author img

By

Published : Dec 8, 2019, 7:40 AM IST

పప్పులు నిప్పులయ్యాయి. నూనెలు మండుతున్నాయి. ఎండుమిర్చి ముట్టుకోకముందే మంటెక్కిస్తోంది. సెల్‌ఫోన్‌కు బదులు బిల్లులు మోతమోగాయి. కూరగాయలూ చుక్కలనంటాయి. ఉల్లి వైపు చూసే ధైర్యమే ఉండట్లేదు. గ్యాస్‌, పెట్రోలు ధరలు సరేసరి. వెరసి సగటు మనిషి జేబుకు చిల్లు పడుతోంది. ఒక్కో కుటుంబానికి రూ.1500-2000 వరకు అదనపు భారం పడుతోంది. దీనికితోడు డెంగీ లాంటి ఆరోగ్య సమస్యలు వచ్చాయంటే కుటుంబం అప్పులపాలే. అన్నీ కలిసి మధ్యతరగతి ఆర్థిక పరిస్థితి తలకిందులైంది.

భగ్గుమంటున్న నిత్యవసరాల ధరలతో మధ్యతరగతి కుటుంబాల ఇంటిఖర్చు గత మూడు నెలల్లో భారీగా పెరిగింది. ఒక్కో కుటుంబానికి రూ.1500-2000 వరకు అదనపు భారం పడింది. దీనికితోడు డెంగీ లాంటి ఆరోగ్య సమస్యలు వచ్చాయంటే కుటుంబం అప్పులపాలే. అన్నీ కలిసి మధ్యతరగతి ఆర్థిక పరిస్థితి తలకిందులైంది. పట్టణాల్లో నెలకు రూ.15 వేల ఆదాయమున్న కుటుంబాలకు ఇల్లు గడవడమే కష్టంగా మారింది. నిత్యావసరాల ఖర్చులు నెలకు రూ.1,500 వరకు పెరిగాయి. వర్షాల పుణ్యమాని కూరగాయలకు కొరత వచ్చి.. వాటి ధరలూ మిన్నంటాయి. సెప్టెంబరు, అక్టోబరు నాటి ధరలతో పోలిస్తే నవంబరు చివరి నుంచి కూరగాయల ధరల్లో కాస్త తగ్గుదల కనిపిస్తోంది. ఉల్లి గరిష్ఠంగా కిలో రూ.155కు చేరింది. రైతుబజార్లలో వెల్లుల్లి కిలో రూ.200 ఉంది. ఎండుమిర్చి గరిష్ఠంగా కిలో రూ.180కి చేరింది. నాణ్యమైన బియ్యం ధర కిలో రూ.55. మినపగుళ్లు కిలో రూ.135కి చేరి, ఇప్పుడు రూ.20 వరకు తగ్గాయి. కంది, పెసర, శనగపప్పుల ధర కిలోకు రూ.20 వరకు పెరిగింది. కోడిగుడ్డు రూ.5కి చేరింది. చికెన్‌, మటన్‌ ధరలూ ఎగసి కాస్త తగ్గాయి.

అన్నీ పైపైకే..!

కూరగాయలు, పప్పులే కాకుండా ఇతర ఇంటి ఖర్చులూ క్రమంగా పెరుగుతున్నాయి. ఇంటి అద్దె ఏడాదికోసారి 5-10% వరకు పెరుగుతుంది. కుటుంబంలో ఇద్దరి మొబైల్‌ ఛార్జీలకే ఇన్నాళ్లూ రూ.400 అయ్యేవి, తాజా పెంపు తర్వాత రూ.600 కేటాయించాల్సి వస్తోంది. ఇస్త్రీ చేయించాలంటే జత రూ.20 అయింది. పెట్రోలు, డీజిల్‌, వంటగ్యాస్‌ ఇలా ఒకటేమిటి.. అన్నీ పెరుగుతూనే ఉన్నాయి. ఏడాది క్రితం కేబుల్‌ టీవీ బిల్లు నెలకు రూ.150-200 మధ్య ఉంటే.. కొత్త విధానంలో రూ.300-400 అయింది. చివరకు మద్యం ధరలూ పెరిగాయి. ఇలా నెలకు ఒక్కో కుటుంబ బడ్జెట్‌ సగటున 15 శాతం పెరుగుతోంది.

ధరల పెరుగుధల లెక్కలివి..

PRICE RISE
పెరిగిన ఖర్చుల లెక్కలివి

ఇదీ చూడండి:వాట్సాప్ ​కాల్స్​లో ఈ కొత్త ఫీచర్​ గమనించారా?

పప్పులు నిప్పులయ్యాయి. నూనెలు మండుతున్నాయి. ఎండుమిర్చి ముట్టుకోకముందే మంటెక్కిస్తోంది. సెల్‌ఫోన్‌కు బదులు బిల్లులు మోతమోగాయి. కూరగాయలూ చుక్కలనంటాయి. ఉల్లి వైపు చూసే ధైర్యమే ఉండట్లేదు. గ్యాస్‌, పెట్రోలు ధరలు సరేసరి. వెరసి సగటు మనిషి జేబుకు చిల్లు పడుతోంది. ఒక్కో కుటుంబానికి రూ.1500-2000 వరకు అదనపు భారం పడుతోంది. దీనికితోడు డెంగీ లాంటి ఆరోగ్య సమస్యలు వచ్చాయంటే కుటుంబం అప్పులపాలే. అన్నీ కలిసి మధ్యతరగతి ఆర్థిక పరిస్థితి తలకిందులైంది.

భగ్గుమంటున్న నిత్యవసరాల ధరలతో మధ్యతరగతి కుటుంబాల ఇంటిఖర్చు గత మూడు నెలల్లో భారీగా పెరిగింది. ఒక్కో కుటుంబానికి రూ.1500-2000 వరకు అదనపు భారం పడింది. దీనికితోడు డెంగీ లాంటి ఆరోగ్య సమస్యలు వచ్చాయంటే కుటుంబం అప్పులపాలే. అన్నీ కలిసి మధ్యతరగతి ఆర్థిక పరిస్థితి తలకిందులైంది. పట్టణాల్లో నెలకు రూ.15 వేల ఆదాయమున్న కుటుంబాలకు ఇల్లు గడవడమే కష్టంగా మారింది. నిత్యావసరాల ఖర్చులు నెలకు రూ.1,500 వరకు పెరిగాయి. వర్షాల పుణ్యమాని కూరగాయలకు కొరత వచ్చి.. వాటి ధరలూ మిన్నంటాయి. సెప్టెంబరు, అక్టోబరు నాటి ధరలతో పోలిస్తే నవంబరు చివరి నుంచి కూరగాయల ధరల్లో కాస్త తగ్గుదల కనిపిస్తోంది. ఉల్లి గరిష్ఠంగా కిలో రూ.155కు చేరింది. రైతుబజార్లలో వెల్లుల్లి కిలో రూ.200 ఉంది. ఎండుమిర్చి గరిష్ఠంగా కిలో రూ.180కి చేరింది. నాణ్యమైన బియ్యం ధర కిలో రూ.55. మినపగుళ్లు కిలో రూ.135కి చేరి, ఇప్పుడు రూ.20 వరకు తగ్గాయి. కంది, పెసర, శనగపప్పుల ధర కిలోకు రూ.20 వరకు పెరిగింది. కోడిగుడ్డు రూ.5కి చేరింది. చికెన్‌, మటన్‌ ధరలూ ఎగసి కాస్త తగ్గాయి.

అన్నీ పైపైకే..!

కూరగాయలు, పప్పులే కాకుండా ఇతర ఇంటి ఖర్చులూ క్రమంగా పెరుగుతున్నాయి. ఇంటి అద్దె ఏడాదికోసారి 5-10% వరకు పెరుగుతుంది. కుటుంబంలో ఇద్దరి మొబైల్‌ ఛార్జీలకే ఇన్నాళ్లూ రూ.400 అయ్యేవి, తాజా పెంపు తర్వాత రూ.600 కేటాయించాల్సి వస్తోంది. ఇస్త్రీ చేయించాలంటే జత రూ.20 అయింది. పెట్రోలు, డీజిల్‌, వంటగ్యాస్‌ ఇలా ఒకటేమిటి.. అన్నీ పెరుగుతూనే ఉన్నాయి. ఏడాది క్రితం కేబుల్‌ టీవీ బిల్లు నెలకు రూ.150-200 మధ్య ఉంటే.. కొత్త విధానంలో రూ.300-400 అయింది. చివరకు మద్యం ధరలూ పెరిగాయి. ఇలా నెలకు ఒక్కో కుటుంబ బడ్జెట్‌ సగటున 15 శాతం పెరుగుతోంది.

ధరల పెరుగుధల లెక్కలివి..

PRICE RISE
పెరిగిన ఖర్చుల లెక్కలివి

ఇదీ చూడండి:వాట్సాప్ ​కాల్స్​లో ఈ కొత్త ఫీచర్​ గమనించారా?

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Dresden - 7 December 2019
1. First piece being cut from 'Dresden Stollen' Christmas cake
2. 'Dresden Stollen Queen' and master baker present first piece of cake to public
3. Arrival of 'Dresden Stollen wagon' to parade
4. Cake being cut with 'Stollen knife'
5. Master baker cuts slices of cake
6. SOUNDBITE (German) Andreas Wippler, acting-vice Master Baker:
"The making of the stollen, the love, the care we put into our cake. That is what is special and that can only be tasted here in Dresden with the Christmas Dresden stollen."
7. Group of bakers passing cake to each other
8. Various of bakers cutting cake
9. Bakers handing over plastic bags to each other
10. Bakers cutting cake
11. SOUNDBITE (German) Christian Berger, travelled from Potsdam to attend market:
"It has a fresh taste, it's good in the mouth, tasty, simply super."
12. Japanese tourist Lisa (no surname given) buys piece of cake
13. Bakers cutting slices of cake
14. SOUNDBITE (German) Ronald Siegel, travelled from Rostock to attend market:
"The Dresden Stollen has something special because it is stored for a long time and it's made by the very old, traditional method."
15. Bakers cutting cake
16. SOUNDBITE (German) Ronald Siegel, travelled from Rostock to attend market:
"The Dresden Stollen is known worldwide as something special."
17. Wide of wagon
STORYLINE:
ANNUAL CHRISTMAS CAKE CEREMONY TAKES PLACE
One of the world's biggest ever Stollen cakes was put on display to an excited public in Dresden, Germany on Saturday (7 DEC. 2019).
The 4.1 metre (13 foot) long cake, which was unveiled in Saxony's capital, weighed in at 3,950 kilograms (8708 pounds).
The ingredients used by bakers to make the Stollen date back to 1434 and the city's Christmas market, 'Striezelmarkt' also dates back to that same year.
A piece of the cake retails for six euros ($6.64).
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.